AP Power Supply: వేసవిలో కరెంట్ కోతలకు చెక్…! ఏపీలో 24 గంటల విద్యుత్‌కు కూటమి గ్యారంటీ! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! AP Power Supply: వేసవిలో కరెంట్ కోతలకు చెక్…! ఏపీలో 24 గంటల విద్యుత్‌కు కూటమి గ్యారంటీ! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!!

Nethanna Bharosa: ఏపీలో వారందరికీ శుభవార్త! ఒక్కొక్కరికి రూ.25 వేలు ఆర్థిక భరోసా! అర్హతలు ఇవే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం మరో పెద్ద నిర్ణయం తీసుకుంది. "నేతన్న భరోసా" పథకం కింద ప్రతి చేనేత కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించాలని ముఖ్య

Published : 2025-09-12 09:43:00
Farmers Benifits: రైతులందరికీ గుడ్ న్యూస్! మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయ్... చెక్ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం మరో పెద్ద నిర్ణయం తీసుకుంది. "నేతన్న భరోసా" పథకం కింద ప్రతి చేనేత కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి సవిత ప్రకటించారు. అలాగే అర్హులైన నేతన్నలకు సకాలంలో ముద్ర రుణాలు అందజేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.

District Reorganization: ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ పై కసరత్తు! కొత్తగా ఈ మూడు ఏర్పాటు!

మంత్రి సవిత మంగళగిరిలో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, చేనేత కార్మికుల కోసం ఉచిత విద్యుత్ పథకం, కొత్త డిజైన్లతో వస్త్రాల తయారీ, వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేసే విధానంపై దృష్టి పెట్టాలని సూచించారు. "వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్" కింద రాష్ట్ర వ్యాప్తంగా 36 ఉత్పత్తులను గుర్తించామని, చేనేత అభివృద్ధి కోసం క్లస్టర్లు, టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని కమిషనర్ రేఖారాణి వివరించారు.

Mission Vatsalya: సర్కార్ మరో శుభవార్త! వారికి ఒకొక్కరికి నెలకు రూ.4 వేలు! వెంటనే అప్లై చేసుకోండి!

చేనేత కుటుంబాలకు 50 ఏళ్లకే రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నామని, ఉచిత విద్యుత్ పథకం కింద 93 వేల కుటుంబాలకు 200 యూనిట్లు, మరమగ్గం ఉన్న 11,488 కుటుంబాలకు 500 యూనిట్లు ఇస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. అలాగే ముద్ర రుణాలు డిసెంబర్ నాటికి 70 శాతం పూర్తవ్వాలని టార్గెట్ పెట్టుకున్నామని అన్నారు. ఎమ్మెల్యేల సహకారంతో లబ్ధిదారులను ఎంపిక చేసి, బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Ration Card Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్! మంత్రి కీలక ప్రకటన! ఇలా చేస్తే రేషన్ కార్డు రద్దు!

అమ్మకాల విషయానికి వస్తే, ఆప్కో షోరూమ్‌ల ద్వారా గతేడాది రూ.35.60 కోట్ల టర్నోవర్ వచ్చిందని, ఈసారి మరింత పెంచాలని మంత్రి చెప్పారు. వినియోగదారులను ఆకర్షించేలా కొత్త డిజైన్ల దుస్తులను ప్రదర్శించి, ఈ-కామర్స్ ద్వారా కూడా అమ్మకాలు పెంచాలని సూచించారు. అంతేకాదు, ఎయిర్‌పోర్ట్‌లలోని ఆప్కో షోరూమ్‌లలో చేనేత వస్త్రాలతో పాటు హస్తకళ ఉత్పత్తులను కూడా విక్రయించాలన్నారు.

India USA Relation: భారత్‌తో బంధం మాకు అత్యంత కీలకం.. అమెరికా రాయబారి కీలక వ్యాఖ్యలు.!

చివరగా, రాష్ట్రంలో చేనేత సహకార సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఆలస్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. కేంద్రం ఇచ్చిన ODOP అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 9 అవార్డులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది మరిన్ని అవార్డులు సాధించేలా అధికారులు కృషి చేయాలని ఆమె ఆకాంక్షించారు.

Delhi Tour: రేపు ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు బిజీ బిజీ.. కీలక నేతలతో భేటీలు, ఏపీకి రానున్న నిధులు!
AP Govt: మరోసారి ఐఏఎస్‌ల బదిలీ.. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు.. అభివృద్ధికి కొత్త ఊపు!
Ration Card Update: ఏపీలో కొత్త రేషన్ కార్డులు.. మార్పులు, చేర్పులకు మరో ఛాన్స్ - చివరి తేదీపై ప్రకటన, తాజా అప్డేట్ ఇదే.!
Weekend OTT: ఈ శుక్రవారం ఓటీటీ లోకి వస్తున్న తమన్నా కొత్త సిరీస్... మరో 7 కొత్త సినిమాలు,షోలు!
H 1B VISA: హెచ్-1బీ వీసా ట్రెండ్‌ మార్పు..! భారతీయ కంపెనీల వెనుకడుగు.. అమెరికన్ టెక్ దిగ్గజాల దూకుడు!

Spotlight

Read More →