LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Nara Lokesh: విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపనకు సన్నాహాలు.. మంత్రి లోకేష్ పర్యటన!

Nara Lokesh: విశాఖపట్నంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రెండో రోజు పర్యటన ఉత్సాహంగా కొనసాగుతోంది. నగరంలో ముఖ్యమైన కార్యక్రమాలకు ఆయన హాజరవుతూ బిజీగా గడుపుతున్నారు.

AndhraPravasi News Desk 1 min read
Nara Lokesh: విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపనకు సన్నాహాలు.. మంత్రి లోకేష్ పర్యటన!

గూగుల్ ప్రాజెక్ట్ కోసం విశాఖకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్..

గూగుల్ డేటా సెంటర్‌తో విశాఖ టెక్ హబ్‌గా ఎదుగుదల..

విశాఖపట్నం: విశాఖపట్నంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రెండో రోజు పర్యటన ఉత్సాహంగా కొనసాగుతోంది. నగరంలో ముఖ్యమైన కార్యక్రమాలకు ఆయన హాజరవుతూ బిజీగా గడుపుతున్నారు.

గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర రైల్వే, సమాచార-ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయంలో మంత్రి లోకేష్, టీడీపీ ప్రజాప్రతినిధులు కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడి వాతావరణం సందడిగా మారింది.

కాసేపట్లో విశాఖ సమీపంలోని ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ఐటీ రంగానికి కొత్త దిశను చూపనుందని భావిస్తున్నారు.

ఇక సాయంత్రం నగరంలోని నోవాటెల్ హోటల్‌లో జరిగే ‘భారత్ ఏఐ శక్తి కాంక్లేవ్’లో మంత్రి లోకేష్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో దేశంలో ఏఐ రంగ అభివృద్ధి, భవిష్యత్ అవకాశాలపై చర్చలు జరగనున్నాయి. విశాఖలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు రాష్ట్రానికి పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ధి దిశగా కీలకంగా మారనున్నాయని అధికారులు భావిస్తున్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…