ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు!

Nara Lokesh: సింగపూర్ చేరుకున్న మంత్రి లోకేశ్‌! తెలుగు ప్ర‌జ‌ల ఘ‌న స్వాగ‌తం!

ఆంధ్రప్రదేశ్‌ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సింగపూర్ పర్యటనకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన ఐదు రోజుల విదేశీ పర్యటనలో పాల్గొననున్నారు

Published : 2025-07-27 08:54:00
Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవపై కీలక అప్డేట్.. చనిపోయిన వారుంటే ఈ ఒక్క పని చేస్తే ఖాతాలోకి డబ్బులు

ఆంధ్రప్రదేశ్‌ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సింగపూర్ పర్యటనకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన ఐదు రోజుల విదేశీ పర్యటనలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సింగపూర్‌లోని తెలుగు ప్రజలు మంత్రి లోకేశ్‌కు పుష్పగుచ్ఛాలతో grand welcome ఇచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించడం, బ్రాండ్ ఏపీని అంతర్జాతీయంగా ప్రోత్సహించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా ఉంది.

CharDhamYatra: ప్రయాణికులకు అలెర్ట్! ఛార్‌ధామ్ యాత్రకు బ్రేక్!

ఈరోజు మధ్యాహ్నం సింగపూర్‌లోని Telugu diaspora సభ్యులతో మంత్రి లోకేశ్, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి సమావేశం కానున్నారు. ఇందులో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలు, విద్యా రంగంలో భాగస్వామ్యాలు వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. గతంలో కూడా విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడులు సంపాదించడంలో చంద్రబాబు ప్రభుత్వానికి మంచి అనుభవం ఉన్న విషయం తెలిసిందే.

Local Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి కీలక వ్యాఖ్యలు!

లోకేశ్ పర్యటన సందర్భంగా ఆయన పలు అధికారిక సమావేశాలు, బిజినెస్ మీట్లు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఐటీ రంగానికి నూతన దిశ ఇవ్వడమే కాక, సింగపూర్‌తో విద్యా రంగంలో ఒప్పందాలకు సిద్ధపడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా విద్యార్థులకి మెరుగైన అవకాశాలు అందించేందుకు విదేశీ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం ఉంది.

Visa Ban: అమెరికా ఎంబసీ కీలక హెచ్చరికలు జారీ! ఇక నుండి అలా చేస్తే లైఫ్ టైమ్ వీసా బ్యాన్!

అంతేకాదు, విదేశీ పెట్టుబడిదారులకు ఏపీలోని అవకాశాలు పరిచయం చేయడం ద్వారా, రాష్ట్రానికి పెట్టుబడుల రాకకు దారితీయాలనే లక్ష్యంతో ఈ పర్యటన చేపట్టబడింది. బ్రాండ్ ఏపీని ప్రపంచానికి పరిచయం చేయడంలో లోకేశ్ యాక్టివ్ రోల్ పోషించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Tirupathi Highway: శ్రీవారి భక్తులకు రాజమార్గం! 55.90 కిలోమీటర్లు 1,852 కోట్లతో..ఇక తిరుపతికి రెండున్నర గంటల్లోనే..!!
Free Bus: ఉచిత బస్సు పథకం‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఐదు రకాల బస్సుల్లో..
AP Assembly: ఏపీ చట్టసభలకు సంబంధించి వివిధ కమిటీలు ఏర్పాటు! 10 నుంచి 12 మంది సభ్యుల్ని..
SIT Raids: లిక్కర్ స్కాంలో నాటు బాంబులా పేలుతున్న నిజాలు! హైదరాబాద్‌లో భారీగా సోదాలు..
Accident yadadri : యాదాద్రిలో ఘోర ప్రమాదం... ఇద్దరు డీఎస్పీలు మృతి!
Telugu Boy: అమెరికాలో విషాదం.... పాల్నాడు కుటుంబానికి తీరని నష్టం!
DGP: మార్చికల్లా మావోయిస్టులు లొంగిపోవాలి... డీజీపీ హరీష్ గుప్తా హెచ్చరిక!
Godavari River: గోదావరి ఉగ్రరూపం.. ఎగువ నుంచి భారీ వరద! అధికారుల అలర్ట్..
Chandrababu Tour: నేడే సింగపూర్‌కు చంద్రబాబు.. 5 రోజుల పాటు సీఎం బృందం పర్యటన! మెయిన్ టార్గెట్ అదే!
Health: 10 నిమిషాల నడకతో షుగర్ కంట్రోల్‌... వైద్యుల చిట్కా!

Spotlight

Read More →