LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర!

Kollu Ravindra: నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారానే భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసుకునే వీలు కుదురుతుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

AndhraPravasi News Desk 1 min read
Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర!
  • సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారానే భవిష్యత్తు ఉంటుంది..
     
  • Politics: కర్నూలులో డ్రోన్ పార్క్ ఏర్పాటు..

Kollu Ravindra: నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారానే భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసుకునే వీలు కుదురుతుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. భీమవరంలో ఏర్పాటు చేసిన JDK డ్రోన్స్ (దేశంలో ఏకైక డ్రోన్ ఎక్స్పీరియన్స్ సెంటర్)ను శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణమ రాజు గారితో కలిసి ప్రారంభించారు. అనంతరం డ్రోన్స్ తయారీ, వినియోగం గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా వ్యవసాయ రంగంలో వినియోగించే డ్రోన్ల వినియోగాన్ని అభినందించారు. వ్యవసాయం, అత్యవసర సేవల విభాగంలో డ్రోన్ల వినియోగం వినూత్న మార్పు అన్నారు.

వ్యవసాయం, ఆక్వా రంగంలో డ్రోన్ల వినియోగం అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తోంది. కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందుకోవాలి. డ్రోన్ల వినియోగంపై ప్రభుత్వం అత్యంత శ్రద్ద పెట్టింది. ఇప్పటికే డ్రోన్స్ పాలసీ తీసుకొచ్చాం. కర్నూలులో డ్రోన్ పార్క్ ఏర్పాటు చేశాం. నూతన సాంకేతికను అందుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు అందరి కంటే ముందుంటారని మొన్న విజయవాడ వరదల సమయంలో నిరూపించారు. పడవలు, వాహనాలు వెళ్లలేని ప్రాంతాల్లోని వారికి డ్రోన్ల ద్వారా ఆహారం, మందులు, మంచినీరు అందించాం. భవిష్యత్తులో ఈ రంగం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. భవిష్యత్తును ముందే ఊహించి దేశంలోనే తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ భీమవరంలో ఏర్పాటు అభినందనీయం. డ్రోన్ టెక్నాలజీకి ఏపీ కేంద్రంగా మారబోతోంది అనడానికి ఈ కేంద్రం ఏర్పాటు నిదర్శనమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…