Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల! AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం! TIDCO Houses: గాజువాకలో టిడ్కో ఇళ్ల సందడి... పేదల సొంతింటి కల సాకారం! High Court: మాజీ ఎమ్మెల్యేకి బిగ్ షాక్...హైకోర్టు కీలక తీర్పు! AP TIDCO Houses: లక్షలాది పేదల సొంతింటి కల సాకారం.. ఏపీలో అట్టహాసంగా 2.5 లక్షల గృహప్రవేశాల పండుగ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల! AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం! TIDCO Houses: గాజువాకలో టిడ్కో ఇళ్ల సందడి... పేదల సొంతింటి కల సాకారం! High Court: మాజీ ఎమ్మెల్యేకి బిగ్ షాక్...హైకోర్టు కీలక తీర్పు! AP TIDCO Houses: లక్షలాది పేదల సొంతింటి కల సాకారం.. ఏపీలో అట్టహాసంగా 2.5 లక్షల గృహప్రవేశాల పండుగ!

Free Bus: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్‌డేట్..! పథకానికి కొత్త పేరు.!

 ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

Published : 2025-07-29 17:13:00
Blaze Dragon 5G కేవలం ₹9, 999కే! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. జిల్లాల వారీగా కాకుండా, అన్ని ప్రాంతాల్లో ఒకేసారి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మహిళల ఉచిత బస్సు పథకం ముఖ్యమైందని గుర్తు చేశారు.

Kadapa Central Jail: ఖైదీల్లో కొత్త మార్పులు.. కడప జైళ్లలో సంస్కరణల జోరు! కొత్త చరిత్ర రాయనున్న డీజీ..

తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల తరహాలోనే ఏపీలోనూ ఈ పథకం అమలవుతుందని చెప్పారు. ఎక్కువ మంది లబ్ధిదారులు ఉండే పథకం ఇదే కావడంతో.. త్వరలోనే దీనికి ప్రత్యేకమైన పేరును ప్రభుత్వం ఖరారు చేయనుందని తెలిపారు.

Pawan kalyan: ఏనుగుల బీభత్సం.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు..! వాట్సాప్ సాయంతో చెక్!

వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై మండిపల్లి ఫైర్
ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు రోజు 18 గంటలు పనిచేస్తున్నారని తెలిపారు. గతంలోనే అమరావతిని సింగపూర్ తరహాలో నిర్మించాలన్న దిశగా ప్రయత్నాలు చేశామని.. సింగపూర్ ఆర్కిటెక్టులతో డిజైన్లు చేయించామని వివరించారు.

Avatar : విజువల్స్ ఎమోషన్స్‌.. అదిరిపోయిన అవతార్ 3 ట్రైలర్!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో వేల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించినా, ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదని నిప్పులెత్తారు. చంద్రబాబు ప్రపంచస్థాయి ప్రమాణాలతో రాజధాని నిర్మాణానికి కృషి చేస్తుంటే.. వైసీపీ అసత్య ప్రచారాలతో దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అభివృద్ధిని ఓర్చుకోలేకే వైసీపీ విమర్శలు చేస్తోందని ఆరోపించారు.

AP MP PressMeet: జగన్ కుతంత్రాలకు ఇక చెక్.. కౌంట్‌డౌన్ ప్రారంభం! ఎంపీ సంచలన వ్యాఖ్యలు!

రోజాపై విమర్శలు
మాజీ మంత్రి రోజాపై కూడా మండిపల్లి మండిపడ్డారు. టీడీపీలో ఉన్నప్పుడు రోజా క్రమశిక్షణతో ఉండేవారని.. కానీ వైసీపీలోకి వెళ్లిన తర్వాత ఆ క్రమశిక్షణను కోల్పోయారని విమర్శించారు. మహిళలపై తాము విమర్శలు చేయలేమని స్పష్టంగా చెప్పిన ఆయన.. తమ ప్రభుత్వానికి మహిళల పట్ల గౌరవం ఉన్నదని అన్నారు. జగన్ వద్ద మెప్పు పొందేందుకే రోజా ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Speaker: నర్సీపట్నంలో ఓవర్ లోడ్ తో వెళుతున్న వాహనాలను ఆపిన స్పీకర్! వాహనాలపై చర్యలకు ఆదేశాలు..!
Co-Pilot Arrest: లైంగిక వేధింపుల ఆరోపణలు..! అమెరికాలో భారత సంతతి కోపైలట్‌ అరెస్ట్!
USA: అమెరికా రియల్‌ సంక్షోభంలో మన ఎన్నారైలు! గృహ రుణ భారం తట్టుకోలేక..!
Supreme Court: మాజీ ఎమ్మెల్యే షాక్.. ఆయన అనుచరుడుకి సుప్రీంలో ఎదురుదెబ్బ! వీటితో పాటు..
Supreme Court: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట! పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం..!

Spotlight

Read More →