Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!! Amaravathi Icon: చంద్రబాబు గ్రీన్ సిగ్నల్… రూ.1.85 కోట్లతో అమరావతి ఐకాన్‌కు కొత్త ఊపిరి! International Politics News: నెతన్యాహును కిడ్నాప్ చేయండి.. ట్రంప్‌కు పాకిస్తాన్ మంత్రి సవాల్..!! Job Calendar: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్! త్వరలో జాబ్ క్యాలెండర్... రెడీగా ఉండండి! Praja Vedika: నేడు (10/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Ayush Hospital: వారికి భారీ శుభవార్త! 50 పడకల ఆయుష్ ఆసుపత్రి... మంత్రి కీలక ప్రకటన! Iran issues : అమెరికా జోక్యం సహించం... ట్రంప్‌కు ఇరాన్ గట్టి వార్నింగ్! గుజరాత్‌లో Rastriya Khanij Chintan Shivir–2026లో మంత్రి కీలక ప్రసంగం! Trade Relations: అమెరికాతో ట్రేడ్ డీల్ దాదాపు ఖాయం.. కీలక ప్రకటన చేసిన భారత విదేశాంగ శాఖ!! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!! Amaravathi Icon: చంద్రబాబు గ్రీన్ సిగ్నల్… రూ.1.85 కోట్లతో అమరావతి ఐకాన్‌కు కొత్త ఊపిరి! International Politics News: నెతన్యాహును కిడ్నాప్ చేయండి.. ట్రంప్‌కు పాకిస్తాన్ మంత్రి సవాల్..!! Job Calendar: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్! త్వరలో జాబ్ క్యాలెండర్... రెడీగా ఉండండి! Praja Vedika: నేడు (10/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Ayush Hospital: వారికి భారీ శుభవార్త! 50 పడకల ఆయుష్ ఆసుపత్రి... మంత్రి కీలక ప్రకటన! Iran issues : అమెరికా జోక్యం సహించం... ట్రంప్‌కు ఇరాన్ గట్టి వార్నింగ్! గుజరాత్‌లో Rastriya Khanij Chintan Shivir–2026లో మంత్రి కీలక ప్రసంగం! Trade Relations: అమెరికాతో ట్రేడ్ డీల్ దాదాపు ఖాయం.. కీలక ప్రకటన చేసిన భారత విదేశాంగ శాఖ!!

Mega Project: కేంద్రం గ్రీన్ సిగ్నల్... రెండు రాష్ట్రాలను కలిపే మెగా ప్రాజెక్ట్! రూ.816 కోట్లతో...

2026-01-08 09:47:00
Liquor Bottle Case: తిరుమల మద్యం సీసాల కుట్రను ఛేదించిన పోలీసులు!

రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కృష్ణా నదిపై సోమశిల వద్ద ఐకానిక్ కేబుల్ వంతెన (Iconic Cable Bridge) నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు రూ.816 కోట్ల వ్యయంతో కిలోమీటరుకు పైగా పొడవున ఈ వంతెనను నిర్మించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా టెండర్లు ఆహ్వానించడంతో పనులు ప్రారంభమయ్యే దశకు చేరుకున్నాయి.

Zoo Park: ఏపీలో కొత్తగా జూపార్క్! 250 హెక్టార్లలో... అక్కడే ఫిక్స్!

ఈ కేబుల్ బ్రిడ్జి పూర్తయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా మరింత సులభంగా మారనుంది. ముఖ్యంగా నంద్యాల, తిరుపతి ప్రయాణించే వారికి కర్నూలు మీదుగా చుట్టూ వెళ్లే అవసరం లేకుండా సుమారు 90 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీంతో ప్రయాణ సమయం, ఇంధన వ్యయం రెండూ తగ్గనున్నాయి.

Praja Vedika: నేడు (8/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఈ వంతెనను జాతీయ రహదారి NH-167K (National Highway) ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు. ఈ హైవే తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ప్రారంభమై నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, సోమశిల మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల వరకు విస్తరించనుంది. ఈ రహదారి అందుబాటులోకి వస్తే హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారి (NH-44) పై ట్రాఫిక్ భారం కూడా తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది.

Weather Report: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం! ఏపీలో ఆ రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

1,077 మీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ హైబ్రిడ్ కేబుల్ బ్రిడ్జిని ఈపీసీ విధానం (EPC Mode) లో చేపట్టనున్నారు. నిర్మాణాన్ని మూడు సంవత్సరాల్లో, అంటే 36 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆధునిక సాంకేతికతతో ఈ వంతెనను నిర్మించడంతో భద్రతతో పాటు దీర్ఘకాలిక మన్నిక కూడా ఉండనుంది.

Capital Of AP : అమరావతికి చట్టబద్ధత ఇవ్వాలి.. కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సీఎం చంద్రబాబు!!

రవాణా సౌకర్యాలతో పాటు ఈ వంతెన పర్యాటకాన్ని కూడా ప్రోత్సహించనుంది. కృష్ణా నది పరిసర ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి రెండు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలవడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి కీలకంగా మారనుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Tollywood Movie: ఆ సినిమా టికెట్ ధర భారీగా పెంపు.. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

కృష్ణా నదిపై నిర్మించనున్న ఐకానిక్ వంతెన ఏ జిల్లాలో ఉంది?
కృష్ణా నదిపై ప్రతిపాదిత ఐకానిక్ వంతెన డిజైన్‌ను ఖరారు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) ప్రజా ఓటింగ్‌ను ప్రారంభించింది. ఈ వంతెన అమరావతిని ఎన్‌టీఆర్ జిల్లాలోని మూలపాడుతో అనుసంధానించనుంది.

job recruitment: మహిళలకు శుభవార్త… KGBVల్లో భారీ ఉద్యోగ భర్తీ!

కృష్ణా నది యొక్క రహస్యం ఏమిటి?
కృష్ణా నది మహాబలేశ్వర్‌లో జన్మించి తెలుగు రాష్ట్రాల జీవనాడిగా ప్రవహిస్తుంది. బ్రహ్మ, విష్ణు, శివుల శాపంతో నదిగా మారిందని పురాణాలు చెబుతాయి. ఒకప్పుడు కోహినూర్ వంటి ప్రసిద్ధ వజ్రాలు లభించినందువల్ల “వజ్రాల నది”గా పేరొందింది. వ్యవసాయం, సంస్కృతి, జీవనానికి కీలకమైన ఈ నది నేడు కాలుష్య సవాళ్లను ఎదుర్కొంటోంది.

Relians: రిలయన్స్ స్కాలర్‌షిప్‌లో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా..! 1,883 మందికి ఎంపిక!
Delhi: కాలుష్యంతో కుదేలైన ఢిల్లీ… మరో రాజధాని అవసరమా!
ఉద్యోగస్తుల కోసం కొత్త ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి చార్జ్ చేస్తే.. ఆఫీస్, షాపింగ్, చిన్న ట్రిప్ అన్నీ కవర్! అదిరిపోయే రేంజ్, ఫీచర్లు!

Spotlight

Read More →