Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Raghu Rama Krishna Raju: శుభవార్త.. అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన రఘురామకృష్ణరాజు! ధర్మమే గెలిచింది.. అడ్డంకులు తొలిగాయి! PM Modi: యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Visakhapatnam: హైటెక్ సిటీ 2.O.. ఏఐ రంగంలో వైజాగ్ నయా రికార్డ్: గూగుల్ డేటా సెంటర్‌తో వేల ఉద్యోగాలు! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: 6,124 మంది సచివాలయ ఉద్యోగుల డెప్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్! TDP New Committees: టీడీపీ కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం- కార్యకర్తే అధినేత.. ఇదే తెదేపా సిద్ధాంతం - చంద్రబాబు!! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Raghu Rama Krishna Raju: శుభవార్త.. అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన రఘురామకృష్ణరాజు! ధర్మమే గెలిచింది.. అడ్డంకులు తొలిగాయి! PM Modi: యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Visakhapatnam: హైటెక్ సిటీ 2.O.. ఏఐ రంగంలో వైజాగ్ నయా రికార్డ్: గూగుల్ డేటా సెంటర్‌తో వేల ఉద్యోగాలు! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: 6,124 మంది సచివాలయ ఉద్యోగుల డెప్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్! TDP New Committees: టీడీపీ కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం- కార్యకర్తే అధినేత.. ఇదే తెదేపా సిద్ధాంతం - చంద్రబాబు!!

Liquor Bottle Case: తిరుమల మద్యం సీసాల కుట్రను ఛేదించిన పోలీసులు!

తిరుమలలో చోటుచేసుకున్న మద్యం సీసాల ఘటనకు సంబంధించిన కుట్ర (Conspiracy)ని పోలీసులు పూర్తిగా వెలికి తీశారు. కౌస్తుభం వసతి గృహం సమీపంలో ఖాళీ మద్యం బాటిళ్లు కనిపించ

Published : 2026-01-08 08:37:00
Zoo Park: ఏపీలో కొత్తగా జూపార్క్! 250 హెక్టార్లలో... అక్కడే ఫిక్స్!

తిరుమలలో చోటుచేసుకున్న మద్యం సీసాల ఘటనకు సంబంధించిన కుట్ర (Conspiracy)ని పోలీసులు పూర్తిగా వెలికి తీశారు. కౌస్తుభం వసతి గృహం సమీపంలో ఖాళీ మద్యం బాటిళ్లు కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమల పవిత్రతను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ ఘటనను పథకం ప్రకారం నిర్వహించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Weather Report: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం! ఏపీలో ఆ రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

ఈ కేసులో సాక్షి (Sakshi) ఫొటోగ్రాఫర్ మోహనకృష్ణ, వైసీపీ (YCP) కార్యకర్త కోటి అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఒక కారు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి నుంచి ఖాళీ మద్యం సీసాలను తీసుకొచ్చి తిరుమలలో ఉంచినట్లు విచారణలో గుర్తించారు. ఈ ఘటన వెనుక స్పష్టమైన పథకం ఉందని పోలీసులు తెలిపారు.

Praja Vedika: నేడు (8/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా కావాలనే ఈ సీసాలను తరలించినట్లు ఆధారాలు లభించాయి. ఈ కుట్రలో మరో కీలక పాత్రధారి అయిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త నవీన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

Tollywood Movie: ఆ సినిమా టికెట్ ధర భారీగా పెంపు.. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

ఈ కేసును ఛేదించడంలో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం (Technical Evidence) ను విస్తృతంగా ఉపయోగించారు. సీసీ కెమెరాల ఫుటేజ్, అలిపిరి ఫాస్టాగ్ వివరాలు, నిందితుల కాల్ డేటాను విశ్లేషించి పూర్తి సమాచారం సేకరించారు. ఈ ఆధారాలే కేసు దర్యాప్తుకు కీలకంగా మారాయి.

job recruitment: మహిళలకు శుభవార్త… KGBVల్లో భారీ ఉద్యోగ భర్తీ!

అలాగే ఖాళీ మద్యం సీసాలపై లభించిన వివరాల ఆధారంగా అవి కొనుగోలు చేసిన మద్యం దుకాణాలను కూడా పోలీసులు గుర్తించారు. తిరుమల వంటి పవిత్ర ప్రాంతంలో ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఈ కేసు ద్వారా తిరుమల భద్రతపై మరింత నిఘా పెంచనున్నట్లు తెలిపారు.

Delhi: కాలుష్యంతో కుదేలైన ఢిల్లీ… మరో రాజధాని అవసరమా!
Relians: రిలయన్స్ స్కాలర్‌షిప్‌లో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా..! 1,883 మందికి ఎంపిక!
ఉద్యోగస్తుల కోసం కొత్త ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి చార్జ్ చేస్తే.. ఆఫీస్, షాపింగ్, చిన్న ట్రిప్ అన్నీ కవర్! అదిరిపోయే రేంజ్, ఫీచర్లు!
పోలవరం.. ఏపీ జీవనాడి! అసెంబ్లీలో సీఎం చంద్రబాబు పవర్‌ఫుల్ స్పీచ్! ఫిబ్రవరి 15 నాటికి..
మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం! అది జరగదు.. జరగనివ్వం!

Spotlight

Read More →