Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు! CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్! Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ! Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన! Modi: గుజరాత్‌లో ప్రధాని బిజీ షెడ్యూల్.. ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి అంతర్జాతీయ చర్చల వరకూ! US India Relations: భారత్‌కు అమెరికా రాయబారి రాక.. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు... సెర్జియో గోర్!! Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!! Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు! CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్! Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ! Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన! Modi: గుజరాత్‌లో ప్రధాని బిజీ షెడ్యూల్.. ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి అంతర్జాతీయ చర్చల వరకూ! US India Relations: భారత్‌కు అమెరికా రాయబారి రాక.. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు... సెర్జియో గోర్!! Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!!

Capital Of AP : అమరావతికి చట్టబద్ధత ఇవ్వాలి.. కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సీఎం చంద్రబాబు!!

2026-01-08 08:48:00
పోలవరం.. ఏపీ జీవనాడి! అసెంబ్లీలో సీఎం చంద్రబాబు పవర్‌ఫుల్ స్పీచ్! ఫిబ్రవరి 15 నాటికి..

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కేంద్రాన్ని కోరారు. ఈ అంశంపై ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి  అమిత్ షా తో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన అంశాలపై స్పష్టమైన విజ్ఞప్తులతో పాటు కేంద్ర సహకారం అవసరమైన పలు విషయాలను సీఎం వివరించారు. పార్లమెంట్ ద్వారా బిల్లు ప్రవేశపెట్టి అమరావతిని అధికారిక రాజధానిగా ఖరారు చేస్తే రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని, ప్రజలలో ఉన్న అనిశ్చితి తొలగిపోతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ఆయన కోరారు.

ఉద్యోగస్తుల కోసం కొత్త ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి చార్జ్ చేస్తే.. ఆఫీస్, షాపింగ్, చిన్న ట్రిప్ అన్నీ కవర్! అదిరిపోయే రేంజ్, ఫీచర్లు!

బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కూడా సీఎం  విజ్ఞప్తి చేశారు(Amit Shah). రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించి కేంద్ర సహాయంతోనే సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలు సమర్థంగా అమలవుతాయని తెలిపారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధుల వాటాలో ఇటీవల జరిగిన మార్పుల వల్ల రాష్ట్రంపై భారం పెరిగిందని, అందువల్ల (CapitalOfAP ) ప్రత్యామ్నాయ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు. కేంద్ర–రాష్ట్ర నిధుల నిష్పత్తి మారడంతో గ్రామీణ ప్రాంతాల్లో పనులు మందగించే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు.

Relians: రిలయన్స్ స్కాలర్‌షిప్‌లో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా..! 1,883 మందికి ఎంపిక!

రాష్ట్ర పరిపాలన అవసరాల దృష్ట్యా కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ అంశాలను కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఇవి ప్రజలకు సేవలు మరింత చేరువయ్యేందుకు దోహదపడతాయని సీఎం వివరించారు. (NHAIWorldRecord) అలాగే గత ప్రభుత్వ కాలంలో దెబ్బతిన్న మౌలిక వసతులను పునరుద్ధరించేందుకు కేంద్ర సహకారం అవసరమని చెప్పారు. భారీ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు నిధులు విడుదల చేయాలని ఆయన అభ్యర్థించారు.

Delhi: కాలుష్యంతో కుదేలైన ఢిల్లీ… మరో రాజధాని అవసరమా!

పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఇటీవల అక్కడ పర్యటించిన చంద్రబాబు పనుల (PolavaramLifeline) స్థితిగతులను అమిత్ షాకు వివరించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి వంటిదని, సమయానికి పూర్తి చేయాలంటే కేంద్ర సహాయం తప్పనిసరిగా అవసరమని అన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూడా హోం శాఖ పరంగా నిధులు ఇవ్వాలని కోరారు. పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల ఆకర్షణకు రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.(AmaravatiBill )

job recruitment: మహిళలకు శుభవార్త… KGBVల్లో భారీ ఉద్యోగ భర్తీ!

అమిత్ షాను కలిసే ముందు చంద్రబాబు ఢిల్లీలోని తన నివాసంలో పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. శ్రీసిటీలో కొనసాగుతున్న పరిశ్రమల పురోగతి, భవిష్యత్తు పెట్టుబడులపై చర్చించారు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని సీఎం అమరావతి చేరుకున్నారు. ఈ భేటీ రాష్ట్ర అభివృద్ధికి కీలక మలుపుగా మారుతుందన్న ఆశాభావం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది.(WestBengalElections)

Tollywood Movie: ఆ సినిమా టికెట్ ధర భారీగా పెంపు.. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
Zoo Park: ఏపీలో కొత్తగా జూపార్క్! 250 హెక్టార్లలో... అక్కడే ఫిక్స్!
Liquor Bottle Case: తిరుమల మద్యం సీసాల కుట్రను ఛేదించిన పోలీసులు!
Praja Vedika: నేడు (8/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Weather Report: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం! ఏపీలో ఆ రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

Spotlight

Read More →