Smart Cards: ఏపీలో వారికి శుభవార్త! త్వరలో క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డులు! E-Passport: విదేశీ ప్రయాణం ఈజీ… ఈ-పాస్‌పోర్ట్ ఎలా అప్లై చేయాలి! పూర్తి వివరాలు... Best Cars 2026: 10 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ కార్లు.. 2026 టాప్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే! Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త…! స్లీపర్ టికెట్‌తోనే ఏసీ ప్రయాణం! Vande Bharat: వందే భారత్ ప్రయాణికులకు ముఖ్య గమనిక..! రైలు సమయాల్లో మార్పు! IRCTCTourism: హైదరాబాద్ టు బ్యాంకాక్..! ఐఆర్‌సిటిసి అదిరిపోయే ప్యాకేజీ మీ కోసమే...! Canada Tourist: అరే.. ఇదేం స్లీపర్ క్లాస్? కెనడా టూరిస్టులకు భారతీయ రైల్లో వింత అనుభవం! Adventure Travel: సరిహద్దు గ్రామం నుంచి టాప్ టూరిస్ట్ స్పాట్‌గా…! తుర్టుక్ ప్రత్యేకత ఇదే! Toll Reduction: వాహనదారులకు గుడ్ న్యూస్..! టోల్ ఛార్జీలపై కేంద్రం భారీ ఊరట..! Passport: భారత పాస్‌పోర్ట్‌కు అంతర్జాతీయ గుర్తింపు..! 56 దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ! Smart Cards: ఏపీలో వారికి శుభవార్త! త్వరలో క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డులు! E-Passport: విదేశీ ప్రయాణం ఈజీ… ఈ-పాస్‌పోర్ట్ ఎలా అప్లై చేయాలి! పూర్తి వివరాలు... Best Cars 2026: 10 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ కార్లు.. 2026 టాప్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే! Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త…! స్లీపర్ టికెట్‌తోనే ఏసీ ప్రయాణం! Vande Bharat: వందే భారత్ ప్రయాణికులకు ముఖ్య గమనిక..! రైలు సమయాల్లో మార్పు! IRCTCTourism: హైదరాబాద్ టు బ్యాంకాక్..! ఐఆర్‌సిటిసి అదిరిపోయే ప్యాకేజీ మీ కోసమే...! Canada Tourist: అరే.. ఇదేం స్లీపర్ క్లాస్? కెనడా టూరిస్టులకు భారతీయ రైల్లో వింత అనుభవం! Adventure Travel: సరిహద్దు గ్రామం నుంచి టాప్ టూరిస్ట్ స్పాట్‌గా…! తుర్టుక్ ప్రత్యేకత ఇదే! Toll Reduction: వాహనదారులకు గుడ్ న్యూస్..! టోల్ ఛార్జీలపై కేంద్రం భారీ ఊరట..! Passport: భారత పాస్‌పోర్ట్‌కు అంతర్జాతీయ గుర్తింపు..! 56 దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ!

Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్! ఏపీ మీదుగా నడిచే స్పెషల్ రైళ్లకు మరిన్ని హాల్ట్‌లు ప్రకటించిన రైల్వే శాఖ!

 ఆంధ్రప్రదేశ్ మీదుగా నడుస్తున్న పలు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రైల్వే శాఖ మరో రెండు స్టేషన్లలో కొత్తగా హాల్ట్ కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికు

Published : 2025-11-20 14:01:00
OTT Movie: రష్మిక మందన్నా 'ది గర్ల్‌ఫ్రెండ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. రూ.14 కోట్లకు ఓటీటీ డీల్..!

ఆంధ్రప్రదేశ్ మీదుగా నడుస్తున్న పలు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రైల్వే శాఖ మరో రెండు స్టేషన్లలో కొత్తగా హాల్ట్ కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న ఈ నిర్ణయాన్ని రైల్వే అధికారులు అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు. చర్లపల్లి–తిరుపతి–చర్లపల్లి (07001/07002) వీక్లీ స్పెషల్ రైలు నవంబర్ 19 నుంచి నవంబర్ 26 వరకు ప్రకాశం జిల్లా దిగువమెట్ట రైల్వే స్టేషన్‌లో ఆగనుంది. చర్లపల్లి నుంచి బుధవారం ఉదయం 4.30 గంటలకు బయల్దేరే 07001 రైలు 4.32 గంటలకు దిగువమెట్ట స్టేషన్‌లో హాల్ట్ తీసుకుంటుందని వెల్లడించారు. తిరుపతి నుంచి బయల్దేరే 07002 రైలు ప్రతి గురువారం రాత్రి 11.20 గంటలకు అదే స్టేషన్‌లో ఆగి తిరిగి ప్రయాణం కొనసాగిస్తుందని అధికారులు వివరించారు.

Padma Shri : సుమకు పద్మశ్రీ ఇవ్వాలా.. సోషల్ మీడియాలో వైరల్ అయిన డిబేట్!

అదేవిధంగా, చర్లపల్లి–కొల్లాం–చర్లపల్లి (07107/07108) వీక్లీ స్పెషల్ రైలు కూడా నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్‌లో ఆగేలా ప్రత్యేక సదుపాయం కల్పించారు. నవంబర్ 24, డిసెంబర్ 1, 8, 15, 22, 29 తేదీలతో పాటు జనవరి 5, 12, 19 తేదీల్లో చర్లపల్లి నుంచి కొల్లాం వెళ్లే 07107 రైలు రాత్రి 9.23 గంటలకు కావలి స్టేషన్‌లో ఆగనుంది. ఇదే విధంగా, కొల్లాం నుంచి చర్లపల్లి వచ్చే 07108 రైలు ప్రతి బుధవారం బయల్దేరి నవంబర్ 26 నుంచి జనవరి 21 వరకు రాత్రి 12.33 గంటలకు కావలి స్టేషన్‌లో హాల్ట్ తీసుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్పులతో స్థానిక ప్రయాణికులు చాలా వరకు లాభపడతారని, కొత్త హాల్ట్‌లను గమనించి ప్రయాణం ప్లాన్ చేసుకోవాల్సిందిగా సూచించారు.

Farmers: ధాన్యం విక్రయం ఇక సూపర్ ఈజీ! వాట్సాప్‌తోనే స్లాట్ బుకింగ్‌.. రైతులకు ఏపీ ప్రభుత్వపు భారీ గుడ్‌న్యూస్!

ఇదిలా ఉండగా, తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి మహారాష్ట్రలోని నాందెడ్ వరకు నడుస్తున్న ప్రత్యేక రైళ్లు (07615/07616) కూడా ప్రయాణికులకు భారీ సౌకర్యం కల్పిస్తున్నాయి. ఈ రైళ్లు నవంబర్ 18 నుంచి డిసెంబర్ 31 వరకు నడుస్తాయి. ప్రతి మంగళవారం సాయంత్రం 6 గంటలకు నాందేడ్ నుంచి బయల్దేరే 07615 రైలు, బుధవారం సాయంత్రం 6 గంటలకు తిరుచిరాపల్లి చేరుతుంది. ఇదే విధంగా, ప్రతి బుధవారం రాత్రి 9 గంటలకు తిరుచిరాపల్లి నుంచి బయల్దేరే 07616 రైలు, గురువారం రాత్రి 11 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. ఈ రైళ్లు ఏపీలోని నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల స్టేషన్‌లలో ఆగుతుండటంతో రాష్ట్ర ప్రయాణికులకు ఈ రూట్‌ చాలా సౌకర్యంగా మారనుంది.

Government Schemes: సుకన్య సమృద్ధి యోజనలో రూ.3.25 లక్షల కోట్ల జమ – దేశ ప్రజల విశ్వాసానికి నిదర్శనం ప్రధాని మోదీ!!

రాబోయే రెండు నెలల్లో మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. పండుగలు, ట్రాఫిక్ పెరిగే రోజులు, ఉద్యోగ మరియు విద్య సంబంధిత ప్రయాణాలు ఎక్కువగా ఉండే కాలం కావడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని రైల్వే వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ తాజా హాల్ట్‌లతో పాటు కొత్త ప్రత్యేక రైళ్లు ప్రవేశపెడితే, ఏపీ ప్రయాణికులు ప్రయాణాలను మరింత సులభంగా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అధికారులు ప్రయాణికులకు సూచిస్తూ, రైళ్ల రాకపోకల తాజా షెడ్యూల్‌ను గమనించి ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.

BSNL Update: కస్టమర్లకు షాక్ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్.. కొన్నేళ్ల క్రితం 35 రోజులు.. ఇప్పుడు 22 రోజులే..!
Electric Vehicle: ఈవీ ప్రయాణాలకు ఇక టెన్షన్ లేదు! ఏపీలో 500 కొత్త ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు!
Ibomma ravi: కోచింగ్ సెంటర్‌లో ప్రేమ… చివరకు విడాకుల దాకా రవి కథ!
Smart Phone: చైనా బ్రాండ్స్‌కి దిమ్మతిరిగే షాక్! అతి తక్కువ ధరకే అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్..!
Delhis suffocating: ఢిల్లీకి ఊపిరాడనీయని పొగమంచు.. వాహనాలు, స్టబుల్ బర్నింగ్ ప్రధాన కారణం!
Free Trainig: AP యువతకు గోల్డెన్ ఛాన్స్... వారికి ఉచిత AI, టాలీ శిక్షణ..! లింకుతో సహా పూర్తి వివరాలు!

Spotlight

Read More →