Chandrababu: పుట్టపర్తిలో 'గ్రామీణ డాక్ సేవక్' సమ్మేళనం.. హాజరైన సీఎం,కేంద్రమంత్రులు! పాలకొల్లులో రూ.4.43 కోట్ల పనులకు శంకుస్థాపన.. High-Speed Metro: దేశంలోనే తొలి హై-స్పీడ్ మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ! Konidela Village: కొణిదెల గ్రామంలో అభివృద్ధి జాతర.. రూ. 6 కోట్లతో మారుతున్న రూపురేఖలు! AP Government: మళ్లీ పట్టాలెక్కనున్న రాజధాని పనులు..! సీఆర్‌డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు...! Chandrababu: ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతాం! మహిళలు ఇక పారిశ్రామికవేత్తలు... ముఖ్యమంత్రి చంద్రబాబు! Venkaiah Naidu: ప్రభుత్వ జీవోలు, కోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనే ఉండాలి! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! Visakapatnam Steel Plant: విశాఖ ఉక్కు డైరెక్టర్ రాజీనామా.. ఉన్నతాధికారుల మధ్య భగ్గుమన్న విభేదాలు! Israeli Airstrikes: లెబనాన్‌లో ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. 10 మంది మృతి, 50 మందికి గాయాలు! Elevated Flyover: ట్రాఫిక్ కష్టాలకు చెక్... 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! డీపీఆర్ సిద్ధం.... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! Chandrababu: పుట్టపర్తిలో 'గ్రామీణ డాక్ సేవక్' సమ్మేళనం.. హాజరైన సీఎం,కేంద్రమంత్రులు! పాలకొల్లులో రూ.4.43 కోట్ల పనులకు శంకుస్థాపన.. High-Speed Metro: దేశంలోనే తొలి హై-స్పీడ్ మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ! Konidela Village: కొణిదెల గ్రామంలో అభివృద్ధి జాతర.. రూ. 6 కోట్లతో మారుతున్న రూపురేఖలు! AP Government: మళ్లీ పట్టాలెక్కనున్న రాజధాని పనులు..! సీఆర్‌డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు...! Chandrababu: ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతాం! మహిళలు ఇక పారిశ్రామికవేత్తలు... ముఖ్యమంత్రి చంద్రబాబు! Venkaiah Naidu: ప్రభుత్వ జీవోలు, కోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనే ఉండాలి! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! Visakapatnam Steel Plant: విశాఖ ఉక్కు డైరెక్టర్ రాజీనామా.. ఉన్నతాధికారుల మధ్య భగ్గుమన్న విభేదాలు! Israeli Airstrikes: లెబనాన్‌లో ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. 10 మంది మృతి, 50 మందికి గాయాలు! Elevated Flyover: ట్రాఫిక్ కష్టాలకు చెక్... 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! డీపీఆర్ సిద్ధం.... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'!

AP Farmer Welfare News: ఏపీ రైతులకు శుభవార్త.. ఆ గింజలకు ధరలను పెంచిన ప్రభుత్వం!!

ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం ప్రాంత కాఫీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద శుభవార్త చెప్పింది. ఎన్నాళ్లుగానో తమ పంటకు సరైన ధర దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈసా

Published : 2025-11-20 16:34:00
ఏపీ ప్రభుత్వం శుభవార్త! విద్యార్థుల కోసం ఇచ్చే డబ్బుల్ని పెంచారు.. ఉత్తర్వులు జారీ!

ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం ప్రాంత కాఫీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద శుభవార్త చెప్పింది. ఎన్నాళ్లుగానో తమ పంటకు సరైన ధర దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈసారి ప్రభుత్వం కొత్త ఆశ చూపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కాఫీ ధరలు మారుతూ ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్న తరుణంలో ప్రభుత్వం ధరలను పెంచుతూ వారి పంటకు తగిన విలువ అందేలా కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో జరిగిన ఐటీడీఏ అపెక్స్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఖరారు చేశారు.

Free AI: ఉచితంగా ఏఐ సబ్‌స్క్రిప్షన్లు ఎందుకు ఇస్తున్నారు..? కంపెనీల గ్రాండ్ స్ట్రాటజీ నిజాలు..!

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్‌లో దాదాపు 1.50 లక్షల ఎకరాల్లో కాఫీ సాగు జరుగుతోంది. ఈ ప్రాంతం వాతావరణం, నేల కాఫీ సాగుకు ఎంతో అనుకూలంగా ఉండటం వల్ల ఇక్కడి రైతులు ప్రత్యేక రుచితో ఉండే కాఫీ గింజలను ఉత్పత్తి చేస్తున్నారు. ముఖ్యంగా అరకూ కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండటంతో ఇక్కడి కాఫీకి మార్కెట్ పెద్దది. అయినా కూడా రైతులకు లభించే ధర ఆశించినంతగా లేకపోవడంతో వారు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Welfare Schemes: సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ రెండో విడతను విడుదల చేసిన చంద్రన్న ప్రభుత్వం!!

ప్రభుత్వం ప్రకటించిన తాజా నిర్ణయం ప్రకారం కాఫీ ధరలను రకాన్నిబట్టి కిలోకు 10 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పెంచారు. అరబికా పాచ్మెంట్ రకానికి కిలోకు 450 రూపాయలు పెంపు, అరబికా చెర్రీకి 270 రూపాయలు, రోబస్టా చెర్రీకి 170 రూపాయలు పెంచడం రైతులకు పెద్ద ఉపశమనంగా మారింది. ఈ ధరలు 2025–26 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తాయని ఐటీడీఏ స్పష్టం చేసింది.

Bihar Politics: బీహార్ సీఎం‌గా పదోసారి ప్రమాణం చేసిన నితీష్ కుమార్.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు!!

కాఫీ గింజల సేకరణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ఏజెన్సీ మారుమూల గ్రామాల వరకు సిబ్బందిని పంపి సేకరణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు సుదూర ప్రాంతాల నుండి మార్కెట్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దకే వచ్చి పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే సేకరించిన గింజలకు సంబంధించిన డబ్బులు 24 గంటల్లోపే రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. గతంలో చెల్లింపులో ఆలస్యం కారణంగా రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఇక ఉండవని అధికారులు పేర్కొన్నారు.

TTD Alert: విరాళాల పేరుతో భక్తులను వలలో వేసే మోసగాళ్లు..! టీటీడీ ఛైర్మన్ కీలక సూచనలు!

పెంచిన ధరలపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని కూడా ఐటీడీఏ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. లక్ష్యం రైతులు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువకు తమ పంటను అమ్మకుండా చూడడం. కాఫీ పంట సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే లభించే పంట కావడంతో ఒక్కో రూపాయి రైతులకు ఎంతో కీలకం. అందుకే ఈ పెంపు వారికి ప్రత్యక్ష లాభం చేకూరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

World Cup: ప్రపంచ కప్ చరిత్రలో సంచలనం.. చిన్న దేశం కురాకో అర్హత సాధించింది!

రైతుల అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వ చర్యలు మన్యం ప్రాంతంలో విశేష స్పందనను తెచ్చాయి. పంటకు మంచి ధర దొరికితేనే సాగు కొనసాగుతుందని, లేదంటే చాలా మంది రైతులు పంట మార్చుకునే పరిస్థితి వస్తుందని ఇంతకుముందే హెచ్చరికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రైతుల జీవితాల్లో నిజమైన ఊరటను అందించబోతుందని స్థానికులు అంటున్నారు.

Industries: ఏపీకి కొత్త పరిశ్రమలు.. ఆ 5 జిల్లాల్లో..! పలు రంగాలలో రికార్డు పెట్టుబడులు..!
Health tips: బరువు తగ్గడంలో ఓట్స్ నిజంగానే పనిచేస్తాయా? నిపుణులు చెప్పే నిజాలు ఇవే!!
Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్! ఏపీ మీదుగా నడిచే స్పెషల్ రైళ్లకు మరిన్ని హాల్ట్‌లు ప్రకటించిన రైల్వే శాఖ!
OTT Movie: రష్మిక మందన్నా 'ది గర్ల్‌ఫ్రెండ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. రూ.14 కోట్లకు ఓటీటీ డీల్..!
Padma Shri : సుమకు పద్మశ్రీ ఇవ్వాలా.. సోషల్ మీడియాలో వైరల్ అయిన డిబేట్!
Farmers: ధాన్యం విక్రయం ఇక సూపర్ ఈజీ! వాట్సాప్‌తోనే స్లాట్ బుకింగ్‌.. రైతులకు ఏపీ ప్రభుత్వపు భారీ గుడ్‌న్యూస్!

Spotlight

Read More →