Ashok Babu: ఉద్యోగుల పాలిట నరరూప రాక్షసుడు జగన్... ఆ తప్పు చేయడం వల్లే.. రూ.30 వేల కోట్ల బకాయిలు! Nadendla Manohar: మంత్రి నాదెండ్ల మనోహర్‌కు సీఎం ఫోన్.. పితృ వియోగంపై ప్రగాఢ సానుభూతి!! Singapore Maritime Week: సింగపూర్ మారిటైమ్ వీక్‌లో ఏపీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్... మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి! Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు మృతి రాజకీయ రంగానికి తీరని లోటు... మంత్రి కందుల దుర్గేష్! Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా... వెంటనే ఈ పని చేయండి! AP Politics: ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన! హోం మంత్రి షణ్ముగంతో మంత్రుల బృందం కీలక భేటీ! AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక మలుపు..! మాజీ సీఎం స్పెషల్ సెక్రటరీపై చర్యలకు సిట్ సిద్ధం! Chandrababu Action Plan: చంద్రబాబు యాక్షన్ ప్లాన్... నేడు అమలాపురం, కోనసీమ నేతలతో కీలక భేటీ! AP High Court: ఏపీలో కారుణ్య నియామకాల గుట్టురట్టు... పదేళ్లలో 20 వేల కొలువుల భర్తీ!! Chandrababu: నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు... ఫుల్ డీటైల్స్!! Ashok Babu: ఉద్యోగుల పాలిట నరరూప రాక్షసుడు జగన్... ఆ తప్పు చేయడం వల్లే.. రూ.30 వేల కోట్ల బకాయిలు! Nadendla Manohar: మంత్రి నాదెండ్ల మనోహర్‌కు సీఎం ఫోన్.. పితృ వియోగంపై ప్రగాఢ సానుభూతి!! Singapore Maritime Week: సింగపూర్ మారిటైమ్ వీక్‌లో ఏపీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్... మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి! Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు మృతి రాజకీయ రంగానికి తీరని లోటు... మంత్రి కందుల దుర్గేష్! Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా... వెంటనే ఈ పని చేయండి! AP Politics: ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన! హోం మంత్రి షణ్ముగంతో మంత్రుల బృందం కీలక భేటీ! AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక మలుపు..! మాజీ సీఎం స్పెషల్ సెక్రటరీపై చర్యలకు సిట్ సిద్ధం! Chandrababu Action Plan: చంద్రబాబు యాక్షన్ ప్లాన్... నేడు అమలాపురం, కోనసీమ నేతలతో కీలక భేటీ! AP High Court: ఏపీలో కారుణ్య నియామకాల గుట్టురట్టు... పదేళ్లలో 20 వేల కొలువుల భర్తీ!! Chandrababu: నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు... ఫుల్ డీటైల్స్!!

AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్! వారికి ఎంతో ఉపయోగం... కేవలం రూ.20 పైసలకు మాత్రమే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచేందుకు పలు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని పెద్దబంగారునత్తంలో “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ” (

Published : 2025-10-21 06:50:00
Pattadar Passbook: కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచేందుకు పలు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని పెద్దబంగారునత్తంలో “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ” (Center of Excellence)ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం ద్వారా ఉద్యాన రైతులకు ఆధునిక పద్ధతుల్లో కూరగాయల నారు పెంపకం, శిక్షణ, మరియు తక్కువ ధరలకు నాణ్యమైన నార్ల పంపిణీ జరుగుతోంది. ముఖ్యంగా టమాట, మిరప, క్యాప్సికం, వంగ, కాకర వంటి కూరగాయల నార్లు ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి.

Amaravathi ORR: గేమ్ చేంజర్ ప్రాజెక్ట్! అమరావతికి ఓఆర్‌ఆర్‌ రూ.25వేల కోట్లతో... ఈ రూట్లోనే!

ఈ సెంటర్‌లో ఇండో–ఇజ్రాయెల్‌ సాంకేతికతను ఉపయోగించి నాణ్యమైన విత్తనాలను అంటుకడుతున్నారు. ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో నార్ల ఉత్పత్తి, నాణ్యత పరీక్ష, మరియు రైతులకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 45కు పైగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, 2600 మందికి పైగా రైతులు, విద్యార్థులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఈ శిక్షణ ద్వారా రైతులు ఆధునిక పద్ధతుల్లో పంటల సాగు చేయడం నేర్చుకుంటున్నారు.

మాస్ జాతర షురూ! అఖండ 2 ట్రీట్.. అక్టోబర్ 24న పెను సంచలనం!

ప్రస్తుతం ఈ సెంటర్‌లో టమాట మరియు వంగ నార్లకు అంటు కడుతున్నారు. వంగ నారు ఒక్కదానికి రూ.9, టమాట నారు రూ.7.50గా ధర నిర్ణయించబడింది. అయితే సాధారణ పద్ధతిలో పెంచిన నారు ధరలు మరింత తక్కువగా ఉంటాయి — టమాట నారు 20 పైసలు, బీర నారు 50 పైసలు, కాకర (ప్రగతి) నారు 50 పైసలు మాత్రమే. కాకరలో పాలీ రకం, వంగ నార్లను రైతులకు ఉచితంగా అందిస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వం రైతులపై ఆర్థిక భారం తగ్గిస్తూ, మంచి నాణ్యత కలిగిన నార్లను అందిస్తోంది.

Boeing Max : బోయింగ్ మ్యాక్స్ మళ్లీ వార్తల్లోకి.. సాహసానికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం.. ఎయిర్ డిజాస్టర్!

రైతులు ఈ సెంటర్ ద్వారా నార్లు మాత్రమే కాకుండా ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కూడా పొందుతున్నారు. ఇజ్రాయెల్ నిపుణులు, ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా శిక్షణ ఇస్తూ రైతులకు సాంకేతిక మార్గదర్శకత్వం అందిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించడమే కాకుండా, తమ పంటల నాణ్యతను కూడా మెరుగుపరుచుకుంటున్నారు.

TGSRTC: RTCలో డ్రైవర్, శ్రామిక్ పోస్టులు.. 9 రోజులే ఛాన్స్.. దరఖాస్తు చివరి తేదీ!

రైతులు నార్ల కోసం ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. తీగజాతి పంటల కోసం 15 రోజుల ముందు, టమాటా, వంగ వంటి పంటల కోసం 30 రోజుల ముందు ఉద్యాన అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పట్టాపాసు పుస్తకం, ఆధార్‌ నకళ్లను సమర్పించడం తప్పనిసరి. ఈ కార్యక్రమం ద్వారా చిత్తూరు జిల్లా రైతులు, ముఖ్యంగా టమాటా సాగు చేసేవారు, భారీగా లాభపడుతున్నారు. ప్రభుత్వం ఈ విధంగా రైతులకు అండగా నిలుస్తూ, వ్యవసాయ రంగంలో సాంకేతికతను ప్రోత్సహిస్తోంది.

Riyazs death: తప్పించుకునేందుకు ప్రయత్నం.. గన్ దొంగిలించి కాల్పులు.. డీజీపీ వివరణ!
మంత్రి లోకేష్ హెచ్‌ఎస్‌బీసీ సీఈఓ ఆంటోనీ షా తో భేటీ...ఏపీలో పెట్టుబడుల దిశగా చర్చలు!!
ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ భేటీ! వాటిపై ప్రత్యేక చర్చ!
అనగనగా ఒక రాజు ప్రోమోతో నవీన్ పోలీసెట్టి దుమ్ము రేపాడు! సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్!!
ప్రయాణికులకు సూచన.. ఆ రైల్వే స్టేషన్ పేరు మార్పు.. మొఘల్ చక్రవర్తి పేరు తొలగించిన ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ!

Spotlight

Read More →