DSC: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్! మరో డీఎస్సీ రంగం సిద్ధం... ఎప్పుడంటే! Amaravati Updates: పది రోజుల్లోనే అద్భుత మార్పు.. E2 రోడ్డుతో మారనున్న రాజధాని రూపురేఖలు.. Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం..! నెయ్యి సేకరణలో భారీ మార్పులు! AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్..! ప్రభుత్వమే నేరుగా కొనుగోలు... సర్కార్ కీలక నిర్ణయం! Municipal Chairman: ముగిసిన న్యాయపోరాటం..! ఇబ్రహీంపట్నం చైర్మన్ పదవిపై హైకోర్టు క్లారిటీ...! AP Elections: ఏపీ పోలింగ్ ‘మిరాకిల్’ వివాదం..! పరకాల ఆరోపణల్లో నిజం ఎంత? Mulapeta Port: ఉత్తరాంధ్ర అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్...! భవిష్యత్తు వాణిజ్య కేంద్రంగా మూలపేట..! Madanapalle Case: మదనపల్లె చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్...! కీలక నిందితుడి మృతి! Health Department: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...! ప్రభుత్వ వైద్యులకు భారీగా పదోన్నతులు! Ap Government: ఏపీ పేదలకు బంపర్ ఆఫర్...! మీ అకౌంట్లో రూ. 2.50 లక్షలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! DSC: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్! మరో డీఎస్సీ రంగం సిద్ధం... ఎప్పుడంటే! Amaravati Updates: పది రోజుల్లోనే అద్భుత మార్పు.. E2 రోడ్డుతో మారనున్న రాజధాని రూపురేఖలు.. Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం..! నెయ్యి సేకరణలో భారీ మార్పులు! AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్..! ప్రభుత్వమే నేరుగా కొనుగోలు... సర్కార్ కీలక నిర్ణయం! Municipal Chairman: ముగిసిన న్యాయపోరాటం..! ఇబ్రహీంపట్నం చైర్మన్ పదవిపై హైకోర్టు క్లారిటీ...! AP Elections: ఏపీ పోలింగ్ ‘మిరాకిల్’ వివాదం..! పరకాల ఆరోపణల్లో నిజం ఎంత? Mulapeta Port: ఉత్తరాంధ్ర అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్...! భవిష్యత్తు వాణిజ్య కేంద్రంగా మూలపేట..! Madanapalle Case: మదనపల్లె చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్...! కీలక నిందితుడి మృతి! Health Department: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...! ప్రభుత్వ వైద్యులకు భారీగా పదోన్నతులు! Ap Government: ఏపీ పేదలకు బంపర్ ఆఫర్...! మీ అకౌంట్లో రూ. 2.50 లక్షలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

New Railwayline: ఏపీలో కొత్త రైల్వే లైన్.. ట్రయల్ రన్ విజయవంతం! ఎన్నో ఏళ్ల కల..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. ముఖ్యంగా నడికుడి-శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్ రాష్ట్రంలోని పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జ

Published : 2025-12-12 09:30:00
India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య చర్చలు వేగం అవుతున్నాయని వెల్లడించిన మంత్రి పీయూష్ గోయల్!!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. ముఖ్యంగా నడికుడి-శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్ రాష్ట్రంలోని పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల మీదుగా ఏర్పాటు అవుతోంది. భూసేకరణ, పరిహారం సమస్యలు తొలగిపోయిన తర్వాత పనులు మరింత వేగవంతమయ్యాయి. ఈ రైలు మార్గం పూర్తయితే రవాణా అవకాశాలు మెరుగుపడటమే కాకుండా, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం కానుంది.

Akhanda2 Review: అఖండ 2 రివ్యూ.. బాలయ్య 'తాండవం'! మాస్ బ్లాక్‌బస్టర్ వైబ్స్!

ప్రకాశం జిల్లాలో దర్శి, పొదిలి ప్రాంతాల్లో ట్రాక్ పనులు ముందుగానే పూర్తయ్యాయి. ఆపై కనిగిరి నియోజకవర్గంలో పనులు వేగంగా కొనసాగి సమాప్తి దశకు చేరుకున్నాయి. ఈ మార్గంలో యడవల్లి, పోలవరం(కనిగిరి) స్టేషన్ల నిర్మాణం పూర్తవగా, ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్వహించడం రైల్వే శాఖ పురోగతిని స్పష్టంగా చూపిస్తోంది.

US Immigration: ట్రంప్ గోల్డ్ కార్డు నిర్ణయం! విదేశీ విద్యార్థులకు 5 ఏళ్ల అమెరికా పౌరసత్వం!

తాజాగా కనిగిరి మండల పరిధిలోని గార్లపేట రోడ్ సమీపంలో మూడవ కొత్త రైల్వే స్టేషన్ సిద్ధమైంది. ఈ మూడు స్టేషన్లు పూర్తయడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం పామూరు మండలం వరకు దాదాపు 50 కిలోమీటర్ల మేర ట్రాక్, వంతెనల నిర్మాణం వేగంగా సాగుతోంది. జనవరి నాటికి ఈ ప్రాంతంలో రైళ్లు నడిచే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

Road Accident: అల్లూరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం! 15 మందికి పైగా మృతి!

గతంలో పరిహారం చెల్లింపుల్లో ఆలస్యం కారణంగా రైల్వే లైన్ నిర్మాణం నిలిచిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం బాధితులకు రూ.7 కోట్ల పరిహారం చెల్లించడంతో బ్రిడ్జిల పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకోవడంతో ప్రాజెక్ట్ మళ్లీ గాడిలో పడ్డది. ఈ రైల్వే లైన్ ప్రారంభమైతే అన్నమయ్య జిల్లా, నెల్లూరు, తిరుపతి ప్రాంతాలకు త్వరగా ప్రయాణించే అవకాశాలు ఏర్పడతాయి.

Cucumber: వీళ్లు కీర దోసకాయ అస్సలు తినకూడదు! ఎందుకో తెలుసా!

కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పర్యవేక్షణలో పనులు వేగవంతం అవుతున్నాయి. స్టేషన్లు, క్వార్టర్లు, ప్లాట్‌ఫారాలు సిద్ధంగా ఉండటంతో రైల్వే విభాగం ట్రయల్ రన్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ లైన్ ప్రజలకు మాత్రమే కాకుండా వ్యాపారాలకు కూడా ఎంతో ప్రయోజనం చేకూర్చనుందని స్థానికులు భావిస్తున్నారు.

AP Government: ఏపీ ఉద్యోగులకు శుభవార్త! ఇక ఆ సమస్యలుండవు... హైలెవెల్ కమిటీ ఏర్పాటు!

అంతేకాదు, రామాయపట్నం పోర్టు అభివృద్ధి దిశగా ఈ రైల్వే లైన్ కీలక పాత్ర పోషించనుంది. కనిగిరి–పోలవరం స్టేషన్ నుంచి కొత్త కార్గో రైల్వే లైన్ నిర్మాణం కొనసాగుతోంది. ఇది ఎంఎస్‌ఎంఈ పార్క్‌తో కూడా అనుసంధానమై, పారిశ్రామిక సరుకు రవాణాకు గొప్ప మద్దతు అందించనుంది. ఈ మార్గం ద్వారా నెల్లూరు జిల్లా మాలకొండ మీదుగా పోర్టు వరకు సరుకు తరలించేందుకు భారీ స్థాయిలో భూసేకరణ జరుగుతోంది.

Visakhapatnam: రేపు విశాఖలో సత్వా వాంటేజ్‌తో పాటు మరో 7 ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్!

మొత్తం మీద, నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైన్ పూర్తికి చేరుకోవడం పలు జిల్లాల ప్రజలకు ఆశాజనక అభివృద్ధి సంకేతం. రవాణా సౌకర్యం పెరగడమే కాకుండా, పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా ఈ రైల్వే లైన్ ముఖ్యంగా దోహదం చేస్తుంది. జనవరి నుంచి రైళ్లు నడుస్తాయన్న ఆశలు స్థానిక ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

CM Pravasi Prajavani: దుబాయిలో అపస్మారక స్థితిలో గల్ఫ్ కార్మికుడు... రేవంత్ సర్కార్ ఆపన్న హస్తం!
Visakhapatnam IT Hub: రేపు విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్‌కు శంకుస్థాపన.. రూ.1,583 కోట్ల పెట్టుబడితో 8 వేల ఉద్యోగాలు.
Andhra Pradesh News: ఎన్టీఆర్ కాలంలో చెట్ల కింద ఎండలో కూర్చొని నేర్చుకున్నాం అంటున్న... సీఎం చంద్రబాబు!
Emirates News: పోర్చుగల్ దేశవ్యాప్త సమ్మె కారణంగా ఎమిరేట్స్ లిస్బన్‌కు అన్ని ఫ్లైట్లు రద్దు!!
Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!!
Amaravati Quantum: ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ.. సీఎం చంద్రబాబు!

Spotlight

Read More →