Nara Lokesh: పార్టీ సిద్ధాంతం అంటేనే కార్యకర్తల గుర్తింపు.. టాప్ పెర్ఫార్మర్స్ భేటీలో లోకేశ్ కీలక వ్యాఖ్యలు.. AP Govt: దేవుడి పేరుతో దగా.. కులం పేరుతో దూషణలు! వైసీపీ నేతల కనుసన్నల్లోనే భూమి అక్రమ రిజిస్ట్రేషన్ Central Secretariat: అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! Chandrababu Master Plan: పోర్టులే ఆర్థిక ఇంజిన్లు... ఏపీ తీరప్రాంతం వెంబడి భారీ హైవేల నెట్‌వర్క్ - సీఎం చంద్రబాబు! AP Govt: అన్నవరం, ద్వారకా తిరుమలకు కొత్త వెలుగులు.. నూతన పాలక మండలి సభ్యుల నియామకం! 34 మందితో కొత్త బోర్డు.. Chandrababu: రహదారుల రూపురేఖలు మార్చాలని నిర్ణయం.. ఏపీలో ఈ-బస్సులు.. చంద్రబాబు కీలక ఆదేశాలు! Ap Cabinet meeting: రెండు కీలక బిల్లులకు ఆమోదముద్ర.. కాసేపట్లో ప్రారంభం కానున్న కేంద్ర క్యాబినెట్ భేటీ! మహిళా రిజర్వేషన్లపై.. Pawan Kalyan: దాడులు కాదు.. న్యాయస్థానాల్లో పోరాడదాం.. రాజకీయ విమర్శలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.! New Airport: ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్ట్... డీపీఆర్ కోసం మళ్లీ సర్వేకు ప్రభుత్వం ఆదేశం! Prajadarbar: ప్రజాదర్బార్‌లో వినతుల వెల్లువ... బాధితులకు అండగా ఉంటానన్న మంత్రి నారా లోకేష్! Nara Lokesh: పార్టీ సిద్ధాంతం అంటేనే కార్యకర్తల గుర్తింపు.. టాప్ పెర్ఫార్మర్స్ భేటీలో లోకేశ్ కీలక వ్యాఖ్యలు.. AP Govt: దేవుడి పేరుతో దగా.. కులం పేరుతో దూషణలు! వైసీపీ నేతల కనుసన్నల్లోనే భూమి అక్రమ రిజిస్ట్రేషన్ Central Secretariat: అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! Chandrababu Master Plan: పోర్టులే ఆర్థిక ఇంజిన్లు... ఏపీ తీరప్రాంతం వెంబడి భారీ హైవేల నెట్‌వర్క్ - సీఎం చంద్రబాబు! AP Govt: అన్నవరం, ద్వారకా తిరుమలకు కొత్త వెలుగులు.. నూతన పాలక మండలి సభ్యుల నియామకం! 34 మందితో కొత్త బోర్డు.. Chandrababu: రహదారుల రూపురేఖలు మార్చాలని నిర్ణయం.. ఏపీలో ఈ-బస్సులు.. చంద్రబాబు కీలక ఆదేశాలు! Ap Cabinet meeting: రెండు కీలక బిల్లులకు ఆమోదముద్ర.. కాసేపట్లో ప్రారంభం కానున్న కేంద్ర క్యాబినెట్ భేటీ! మహిళా రిజర్వేషన్లపై.. Pawan Kalyan: దాడులు కాదు.. న్యాయస్థానాల్లో పోరాడదాం.. రాజకీయ విమర్శలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.! New Airport: ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్ట్... డీపీఆర్ కోసం మళ్లీ సర్వేకు ప్రభుత్వం ఆదేశం! Prajadarbar: ప్రజాదర్బార్‌లో వినతుల వెల్లువ... బాధితులకు అండగా ఉంటానన్న మంత్రి నారా లోకేష్!

India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య చర్చలు వేగం అవుతున్నాయని వెల్లడించిన మంత్రి పీయూష్ గోయల్!!

భారత అమెరికా వాణిజ్య చర్చలు మరో ముఖ్య దశలోకి ప్రవేశిస్తున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ముంబైలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇరు దేశాల

Published : 2025-12-12 09:21:00
Railway Jobs: NTPC సీబీటీ–2 డేట్ ఫిక్స్…! సిటీ స్లిప్‌లు విడుదల.. అడ్మిట్ కార్డులపై కీలక అప్డేట్!

భారత అమెరికా వాణిజ్య చర్చలు మరో ముఖ్య దశలోకి ప్రవేశిస్తున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ముంబైలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు “సానుకూలంగా, మంచి పురోగతితో” ముందుకు సాగుతున్నాయని స్పష్టం చేశారు. గత కొద్దికాలంగా ఐదు రౌండ్ల చర్చలు పూర్తయి, ఇరు దేశాలు పరస్పర ప్రయోజనాలపై మరింత స్పష్టమైన అవగాహనకు చేరుకున్నాయని ఆయన పేర్కొన్నారు.

Andhra Pradesh News: ఎన్టీఆర్ కాలంలో చెట్ల కింద ఎండలో కూర్చొని నేర్చుకున్నాం అంటున్న... సీఎం చంద్రబాబు!

గోయల్ మాట్లాడుతూ వాణిజ్య ఒప్పందాలు కేవలం వేగంగా పూర్తి చేయడానికే కాదని, నిజమైన ప్రయోజనం ఇరు పక్షాలకు కలిగే విధంగా ఉండాలని చెప్పారు. “డెడ్‌లైన్‌లు పెట్టి చర్చలు జరిపితే తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అందుకే నిర్ణయాలు సమయం తీసుకున్నా సరే, సంపూర్ణమైన అవగాహనతో రావాలిbఅని ఆయన వివరించారు.

Visakhapatnam IT Hub: రేపు విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్‌కు శంకుస్థాపన.. రూ.1,583 కోట్ల పెట్టుబడితో 8 వేల ఉద్యోగాలు.

అమెరికా ట్రేడ్ ప్రతినిధి జేమిసన్ గ్రియర్ చేసిన వ్యాఖ్యల గురించి అడిగినప్పుడు కూడా గోయల్ స్పష్టంగా స్పందించారు. అమెరికాకు ఇప్పటివరకు భారత్‌తో జరిగిన ‘అత్యుత్తమ’ వాణిజ్య ఒప్పందం ఇదేనంటూ గ్రియర్ చేసిన వ్యాఖ్యలు మీడియా ప్రచురించిన నేపథ్యంలో వారికి ఆ ఆనందం ఉంటే మంచిదే. నిజంగానే అంత సంతృప్తి ఉంటే వెంటనే ఒప్పందంపై సంతకం చేసేయాలి అని గోయల్ వ్యాఖ్యానించారు.

CM Pravasi Prajavani: దుబాయిలో అపస్మారక స్థితిలో గల్ఫ్ కార్మికుడు... రేవంత్ సర్కార్ ఆపన్న హస్తం!

అమెరికా నుండి కొత్తగా నియమితుడైన డిప్యూటీ యూఎస్ ట్రేడ్ రిప్రెజెంటేటివ్ భారత పర్యటనలో ఉన్నారని, ఇది చర్చల రౌండ్ కాదని, పరస్పర అవగాహన పెంచుకునే సందర్శన మాత్రమేనని గోయల్ తెలిపారు. ఆయనతో జరిగిన సమావేశాలు నిర్మాణాత్మకంగా సాగాయని, రెండు దేశాల అవసరాలను అర్థం చేసుకోవడంలో ఈ చర్చలు కీలక పాత్ర పోషించాయని చెప్పారు.

Visakhapatnam: రేపు విశాఖలో సత్వా వాంటేజ్‌తో పాటు మరో 7 ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్!

ఇదే విషయంపై బుధవారం జరిగిన మరో కార్యక్రమంలో కూడా గోయల్ విశ్వాసం వ్యక్తం చేశారు.  ప్రవాసి దివస్ సందర్భంగా మాట్లాడుతూ వాణిజ్య ఒప్పందాలలో అనేక కోణాలు ఉంటాయి. ఇప్పుడు వాటిలో చాలా అంశాలు స్పష్టమవుతున్నాయి. ఇరు దేశాలు పరస్పర ప్రయోజనాలను గౌరవించే దిశగా చర్చలు సాగుతున్నాయి అని తెలిపారు.

AP Government: ఏపీ ఉద్యోగులకు శుభవార్త! ఇక ఆ సమస్యలుండవు... హైలెవెల్ కమిటీ ఏర్పాటు!

భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలు గత కొన్నేళ్లుగా వ్యూహాత్మకంగా వృద్ధి చెందుతున్నాయి. రక్షణ, ఇంధనం, డిజిటల్ మార్కెట్లు, ఔషధ రంగాలు, వ్యవసాయ ఉత్పత్తులు వంటి కీలక విభాగాల్లో సహకారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే ద్వైపాక్షిక ఒప్పందం ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలపరచే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

Cucumber: వీళ్లు కీర దోసకాయ అస్సలు తినకూడదు! ఎందుకో తెలుసా!

గోయల్ మాటల్లో స్పష్టమవుతున్నట్టు  ఒప్పందం ఎప్పుడు కుదురుతుందనే సమయం ప్రకటించకపోయినా మొత్తం ప్రక్రియ ఇరు దేశాల ప్రయోజనాల దృష్ట్యా దృఢంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. భారతీయ పరిశ్రమలు, పెట్టుబడిదారులు, ఎగుమతిదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ఒప్పందం, దేశ ఆర్థిక రంగానికి కొత్త అవకాశాలు తెరవవచ్చని అంచనా

Akhanda2 Review: అఖండ 2 రివ్యూ.. బాలయ్య 'తాండవం'! మాస్ బ్లాక్‌బస్టర్ వైబ్స్!
Road Accident: అల్లూరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం! 15 మందికి పైగా మృతి!
US Immigration: ట్రంప్ గోల్డ్ కార్డు నిర్ణయం! విదేశీ విద్యార్థులకు 5 ఏళ్ల అమెరికా పౌరసత్వం!

Spotlight

Read More →