Chandrababu: పుట్టపర్తిలో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం.. రేపు AMCA ఫెసిలిటీకి రాజ్‌నాథ్ సింగ్, చంద్రబాబు శంకుస్థాపన! Election Commission: మూడో దశ S.I.Rకు ఈసీ గ్రీన్ సిగ్నల్.. ఏపీ, తెలంగాణలో ఓటరు జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల! Chandrababu: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి త్వరలో 'వర్క్ ఫ్రమ్ హోమ్' అమలుపై సర్కార్ కసరత్తు! Chandrababu: యుద్ధ విమానాల తయారీతో మారనున్న సత్యసాయి జిల్లా రూపురేఖలు! చంద్రబాబు, రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా.. Digital India: ఏపీ పల్లెల్లో ఇంటర్నెట్ సందడి... కేంద్రం నుంచి రూ.2,432 కోట్ల నిధులు విడుదల! Amit Shah: ప్రజల గుండెల్లో చెరగని విశ్వాసం.. 20 ఏళ్ల ప్రస్థానంలో ఎన్డీఆర్ఎఫ్ అరుదైన మైలురాయి! Chandrababu: కాన్వాయ్ ఖర్చులకు చెక్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! AP Cabinet: నిమ్మల నుంచి అనిత వరకు.. అందరూ ఒక్కే కారులో! ఏపీ రాజకీయాల్లో కొత్త సంప్రదాయం! Modi: ఇంధన పొదుపుపై కేంద్రం దృష్టి.. ప్రధాని మోదీ సూచనలతో మారుతున్న ప్రభుత్వ వ్యవస్థ! AP Govt: ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లకు కొత్త రూల్.. ఇక‌పై ఆ ప‌రీక్ష పాసవ్వాల్సిందే! సుప్రీంకోర్టు ఆదేశాలతో.. Chandrababu: పుట్టపర్తిలో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం.. రేపు AMCA ఫెసిలిటీకి రాజ్‌నాథ్ సింగ్, చంద్రబాబు శంకుస్థాపన! Election Commission: మూడో దశ S.I.Rకు ఈసీ గ్రీన్ సిగ్నల్.. ఏపీ, తెలంగాణలో ఓటరు జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల! Chandrababu: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి త్వరలో 'వర్క్ ఫ్రమ్ హోమ్' అమలుపై సర్కార్ కసరత్తు! Chandrababu: యుద్ధ విమానాల తయారీతో మారనున్న సత్యసాయి జిల్లా రూపురేఖలు! చంద్రబాబు, రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా.. Digital India: ఏపీ పల్లెల్లో ఇంటర్నెట్ సందడి... కేంద్రం నుంచి రూ.2,432 కోట్ల నిధులు విడుదల! Amit Shah: ప్రజల గుండెల్లో చెరగని విశ్వాసం.. 20 ఏళ్ల ప్రస్థానంలో ఎన్డీఆర్ఎఫ్ అరుదైన మైలురాయి! Chandrababu: కాన్వాయ్ ఖర్చులకు చెక్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! AP Cabinet: నిమ్మల నుంచి అనిత వరకు.. అందరూ ఒక్కే కారులో! ఏపీ రాజకీయాల్లో కొత్త సంప్రదాయం! Modi: ఇంధన పొదుపుపై కేంద్రం దృష్టి.. ప్రధాని మోదీ సూచనలతో మారుతున్న ప్రభుత్వ వ్యవస్థ! AP Govt: ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లకు కొత్త రూల్.. ఇక‌పై ఆ ప‌రీక్ష పాసవ్వాల్సిందే! సుప్రీంకోర్టు ఆదేశాలతో..

Election Commission: మూడో దశ S.I.Rకు ఈసీ గ్రీన్ సిగ్నల్.. ఏపీ, తెలంగాణలో ఓటరు జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల!

Election Commission: దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల నవీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తూ భారత ఎన్నికల సంఘం (ఈసీ) మూడో దశ S.I.R (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది.

Published : 2026-05-14 15:32:00

ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో మూడోదశ S.I.R..

ఏపీలో జులై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటన..

న్యూఢిల్లీ/అమరావతి: దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల నవీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తూ భారత ఎన్నికల సంఘం (ఈసీ) మూడో దశ S.I.R (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 16 రాష్ట్రాలు మరియు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ చేపట్టనున్నారు.

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఖచ్చితత్వం పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, తొలగింపులు, వివరాల సవరణ వంటి అంశాలను ఈ ప్రక్రియలో పరిశీలించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో జూలై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించనున్నట్లు ఈసీ వెల్లడించింది. అనంతరం అభ్యంతరాలు, సూచనలు స్వీకరించి సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు జూన్ 5 నుంచే శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.

ఇక తెలంగాణలో జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు ముసాయిదా ఓటరు జాబితా అందుబాటులో ఉంచనున్నారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఓటరు జాబితాలో పేరు ఉన్నదో లేదో ప్రతి పౌరుడు తప్పనిసరిగా పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొత్తగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత పెద్ద సంఖ్యలో ఓటరుగా నమోదు కావాలని పిలుపునిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు.

Spotlight

Read More →