AP Govt: దేవుడి పేరుతో దగా.. కులం పేరుతో దూషణలు! వైసీపీ నేతల కనుసన్నల్లోనే భూమి అక్రమ రిజిస్ట్రేషన్ Central Secretariat: అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! Chandrababu Master Plan: పోర్టులే ఆర్థిక ఇంజిన్లు... ఏపీ తీరప్రాంతం వెంబడి భారీ హైవేల నెట్‌వర్క్ - సీఎం చంద్రబాబు! AP Govt: అన్నవరం, ద్వారకా తిరుమలకు కొత్త వెలుగులు.. నూతన పాలక మండలి సభ్యుల నియామకం! 34 మందితో కొత్త బోర్డు.. Chandrababu: రహదారుల రూపురేఖలు మార్చాలని నిర్ణయం.. ఏపీలో ఈ-బస్సులు.. చంద్రబాబు కీలక ఆదేశాలు! Ap Cabinet meeting: రెండు కీలక బిల్లులకు ఆమోదముద్ర.. కాసేపట్లో ప్రారంభం కానున్న కేంద్ర క్యాబినెట్ భేటీ! మహిళా రిజర్వేషన్లపై.. Pawan Kalyan: దాడులు కాదు.. న్యాయస్థానాల్లో పోరాడదాం.. రాజకీయ విమర్శలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.! New Airport: ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్ట్... డీపీఆర్ కోసం మళ్లీ సర్వేకు ప్రభుత్వం ఆదేశం! Prajadarbar: ప్రజాదర్బార్‌లో వినతుల వెల్లువ... బాధితులకు అండగా ఉంటానన్న మంత్రి నారా లోకేష్! APCPDCL: గుణదలలో విద్యుత్ సౌరభం: ఏపీసీపీడీసీఎల్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి! AP Govt: దేవుడి పేరుతో దగా.. కులం పేరుతో దూషణలు! వైసీపీ నేతల కనుసన్నల్లోనే భూమి అక్రమ రిజిస్ట్రేషన్ Central Secretariat: అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! Chandrababu Master Plan: పోర్టులే ఆర్థిక ఇంజిన్లు... ఏపీ తీరప్రాంతం వెంబడి భారీ హైవేల నెట్‌వర్క్ - సీఎం చంద్రబాబు! AP Govt: అన్నవరం, ద్వారకా తిరుమలకు కొత్త వెలుగులు.. నూతన పాలక మండలి సభ్యుల నియామకం! 34 మందితో కొత్త బోర్డు.. Chandrababu: రహదారుల రూపురేఖలు మార్చాలని నిర్ణయం.. ఏపీలో ఈ-బస్సులు.. చంద్రబాబు కీలక ఆదేశాలు! Ap Cabinet meeting: రెండు కీలక బిల్లులకు ఆమోదముద్ర.. కాసేపట్లో ప్రారంభం కానున్న కేంద్ర క్యాబినెట్ భేటీ! మహిళా రిజర్వేషన్లపై.. Pawan Kalyan: దాడులు కాదు.. న్యాయస్థానాల్లో పోరాడదాం.. రాజకీయ విమర్శలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.! New Airport: ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్ట్... డీపీఆర్ కోసం మళ్లీ సర్వేకు ప్రభుత్వం ఆదేశం! Prajadarbar: ప్రజాదర్బార్‌లో వినతుల వెల్లువ... బాధితులకు అండగా ఉంటానన్న మంత్రి నారా లోకేష్! APCPDCL: గుణదలలో విద్యుత్ సౌరభం: ఏపీసీపీడీసీఎల్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి!

Free Electricity: ఏపీలో వారికి గుడ్‌న్యూస్! ఇకపై ఉచితంగానే... ఒక్కొక్కరికి రూ.6 వేల నుంచి రూ.10 వేలు వరకు!

ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్ పథకం అమలులో జాప్యం కలగడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ ఇప్పటికే ఆ

Published : 2025-12-12 09:47:00
TTD Updates: తిరుమలలో భక్తులకు శుభవార్త! ఆ మెషిన్‌లో స్కాన్ చేసి ఇలా చేస్తే ఉచితంగా డబ్బులు.. !

ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్ పథకం అమలులో జాప్యం కలగడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ ఇప్పటికే ఆమోదించిన పథకం ఇంకా ఆర్థికశాఖలో పెండింగ్‌లో ఉండటంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

New Railwayline: ఏపీలో కొత్త రైల్వే లైన్.. ట్రయల్ రన్ విజయవంతం! ఎన్నో ఏళ్ల కల..

చేనేత రంగం సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వేలాది కుటుంబాలకు ఉపశమనం ఇవ్వనుంది. కేబినెట్ నిర్ణయం ప్రకారం ప్రతి నెల మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలి. కానీ పథకం అమలు ఆలస్యమవడంతో మంత్రులు అచ్చెన్నాయుడు, సవిత ప్రధానమంత్రికి అసలు పరిస్థితిని వివరించారు.

India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య చర్చలు వేగం అవుతున్నాయని వెల్లడించిన మంత్రి పీయూష్ గోయల్!!

సౌర ప్యానెల్ల ప్రతిపాదన ఉన్నందున, ప్రస్తుతం ఉచిత విద్యుత్ పథకం అవసరం లేదని ఆర్థికశాఖ అధికారులు సీఎంకు తెలిపారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, సూర్యఘర్ పథకం తర్వాత వస్తుందని, దాని కోసం వేచి చూడకుండా చేనేత ఉచిత విద్యుత్ పథకాన్ని ముందు అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Akhanda2 Review: అఖండ 2 రివ్యూ.. బాలయ్య 'తాండవం'! మాస్ బ్లాక్‌బస్టర్ వైబ్స్!

ఈ పథకం అమలుకు ప్రభుత్వం సుమారు రూ.125 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 50 వేల చేనేత మగ్గాలు, 15 వేల మరమగ్గాలకు ఈ సబ్సిడీ ఉపయోగపడనుంది. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.6 వేల నుండి రూ.10 వేల వరకు ఆర్థిక భారం తగ్గుతుందని అధికారుల అంచనా.

US Immigration: ట్రంప్ గోల్డ్ కార్డు నిర్ణయం! విదేశీ విద్యార్థులకు 5 ఏళ్ల అమెరికా పౌరసత్వం!

ఆగస్టు 1 నుంచే అమలు కావాల్సిన ఈ పథకం ఆలస్యమవడంతో చేనేత కార్మికుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పుడు ముఖ్యమంత్రిప్రత్యక్ష ఆదేశాల తర్వాత, పథకం త్వరలోనే అమలులోకి వచ్చే అవకాశం ఉంది. చేనేత రంగం అభివృద్ధికి ఇది కీలకమైన అడుగు కానున్నదని అధికారులు భావిస్తున్నారు.

Road Accident: అల్లూరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం! 15 మందికి పైగా మృతి!
Cucumber: వీళ్లు కీర దోసకాయ అస్సలు తినకూడదు! ఎందుకో తెలుసా!
AP Government: ఏపీ ఉద్యోగులకు శుభవార్త! ఇక ఆ సమస్యలుండవు... హైలెవెల్ కమిటీ ఏర్పాటు!
Visakhapatnam: రేపు విశాఖలో సత్వా వాంటేజ్‌తో పాటు మరో 7 ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్!
CM Pravasi Prajavani: దుబాయిలో అపస్మారక స్థితిలో గల్ఫ్ కార్మికుడు... రేవంత్ సర్కార్ ఆపన్న హస్తం!

Spotlight

Read More →