ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం.. సామాన్యులకు ఊరట, కార్పొరేట్లకు షాక్! వారికి జైలు శిక్ష తగ్గింపు.. Modi Reaction: ప్రపంచంలో 3వ స్థానమే లక్ష్యం.. మోదీ మంత్రం.. నిర్మలమ్మ తంత్రం! ప్రధాని కీలక వ్యాఖ్యలు.. TTD Updates: టీటీడీలో భారీ మార్పు.. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ.! కొత్త ఈవోగా ఆయన నియామకం.. Budget 2026-27: సామాన్యుడి జేబుపై ప్రభావం.. ఏవి తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి? వారికి పండగే.. Union Budget 2026: చిన్న రైతులే దేశానికి వెన్నెముక.. పశువుల కాపరి నుండి పాడి రైతు వరకు ఆదాయం డబుల్! కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్.. ఎన్నారైలకు గోల్డెన్ ఛాన్స్! 10% నుండి 24%కి పెంపు - భారత మార్కెట్లోకి డాలర్ల వరద! ప్రపంచ స్థాయి రాజధాని దిశగా: దోహాలో క్రీడా ప్రాంగణాలు, లండన్‌లో టూరిజం ప్రాజెక్టుల పరిశీలన.. అమరావతికి కొత్త హంగులు! బడ్జెట్ బొనాంజా…. కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఏపీ మ్యాప్‌నే మార్చబోతున్న మెగా ప్రాజెక్టులు! Union Budget: Union Budget: ఈసారి బడ్జెట్ ప్రసంగం ఒక విశేషం! విద్యార్థులకు కేంద్రం ప్రత్యేక... చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్... నేడు కేంద్ర బడ్జెట్ 2026-27 ! ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం.. సామాన్యులకు ఊరట, కార్పొరేట్లకు షాక్! వారికి జైలు శిక్ష తగ్గింపు.. Modi Reaction: ప్రపంచంలో 3వ స్థానమే లక్ష్యం.. మోదీ మంత్రం.. నిర్మలమ్మ తంత్రం! ప్రధాని కీలక వ్యాఖ్యలు.. TTD Updates: టీటీడీలో భారీ మార్పు.. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ.! కొత్త ఈవోగా ఆయన నియామకం.. Budget 2026-27: సామాన్యుడి జేబుపై ప్రభావం.. ఏవి తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి? వారికి పండగే.. Union Budget 2026: చిన్న రైతులే దేశానికి వెన్నెముక.. పశువుల కాపరి నుండి పాడి రైతు వరకు ఆదాయం డబుల్! కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్.. ఎన్నారైలకు గోల్డెన్ ఛాన్స్! 10% నుండి 24%కి పెంపు - భారత మార్కెట్లోకి డాలర్ల వరద! ప్రపంచ స్థాయి రాజధాని దిశగా: దోహాలో క్రీడా ప్రాంగణాలు, లండన్‌లో టూరిజం ప్రాజెక్టుల పరిశీలన.. అమరావతికి కొత్త హంగులు! బడ్జెట్ బొనాంజా…. కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఏపీ మ్యాప్‌నే మార్చబోతున్న మెగా ప్రాజెక్టులు! Union Budget: Union Budget: ఈసారి బడ్జెట్ ప్రసంగం ఒక విశేషం! విద్యార్థులకు కేంద్రం ప్రత్యేక... చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్... నేడు కేంద్ర బడ్జెట్ 2026-27 !

APSRTC: ఏపీలో ఉచిత బస్సు పథకం! డ్రైవర్, కండక్టర్ల కు చంద్రబాబు బంపర్ ఆఫర్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు మరోసారి శుభవార్తను అందించింది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలవుతున్న నేపథ్యంలో, డ్రైవర్లు, కండక్టర్లు ఎ

Published : 2025-08-30 18:47:00
Bigg Boss: బిగ్ బాస్ సీజన్ -9 గ్రాండ్ లాంచ్! డబుల్ హౌస్.. డబుల్ డోస్ తో! ఎప్పుడంటే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు మరోసారి శుభవార్తను అందించింది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలవుతున్న నేపథ్యంలో, డ్రైవర్లు, కండక్టర్లు ఎదుర్కొంటున్న అదనపు పనిభారం దృష్ట్యా వారికి మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించిన ప్రకారం, నైట్ అలవెన్స్, ప్రమాద బీమా, డబుల్ డ్యూటీ చెల్లింపుల్లో పెంపు కల్పించడం ద్వారా ఆర్టీసీ సిబ్బందికి ఊరట లభించింది.

AP Government: ఏపీలో వారందరికీ మరో శుభవార్త! వారందరికీ ప్రమోషన్లు! కీలక ఆదేశాలు జారీ!

గతంలో రూ.80గా ఉన్న నైట్ అలవెన్స్‌ను ఇప్పుడు రూ.150కు పెంచారు. అలాగే ప్రమాద బీమా పరిహారం కూడా గణనీయంగా పెంచబడింది. ఉద్యోగి మరణించిన సందర్భంలో ఇంతవరకు రూ.20 లక్షల పరిహారం ఇవ్వబడుతుండగా, ఇప్పుడు ఆ మొత్తాన్ని నేరుగా రూ.1 కోటి వరకు పెంచారు. ఇదే కాకుండా, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను పూర్తి చేసి, 6,500 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని మంత్రి వివరించారు.

Tirumala: శ్రీవారి భక్తులకు ఆ సమస్యలకు చెక్! కొత్తగా PAC.. ఇక నుండి ఇలా!

ఉచిత బస్సు పథకం కారణంగా డ్రైవర్లు, కండక్టర్లకు డబుల్ డ్యూటీలు పెరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో డ్రైవర్లకు డబుల్ డ్యూటీకి రూ.1,000, కండక్టర్లకు రూ.900 చొప్పున చెల్లించేలా మార్పు చేశారు. ఇంతవరకు డ్రైవర్లకు రూ.800, కండక్టర్లకు రూ.700 మాత్రమే ఇవ్వబడేది. అలాగే ఆన్‌కాల్ డ్రైవర్ల వేతనం రోజుకు రూ.800 నుంచి రూ.1,000కు పెంచారు. దీంతో ఆర్టీసీ సిబ్బందిలో సంతోషం నెలకొంది. అదనంగా, ఉచిత బస్సుల్లో ట్రాకింగ్ సదుపాయం, రెండు వైపులా బోర్డులు ఉండేలా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

Real Estate: ఏపీలో ఆ వర్గాలకు గట్టి హెచ్చరిక.. 30 రోజుల్లో రిజిస్టర్ అవ్వకపోతే భారీ జరిమానాలు, వ్యాపారంపై నిషేధం!

రవాణా శాఖ మంత్రి మాట్లాడుతూ, త్వరలోనే ఆర్టీసీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని, వచ్చే 6-7 నెలల్లో 1,500 నుంచి 2,000 వరకు కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. పల్లెవెలుగు బస్సుల్లో ఏసీ సదుపాయాన్ని కల్పించే ఆలోచన కూడా ఉందన్నారు. స్త్రీశక్తి పథకం ప్రారంభమైన 14 రోజుల్లోనే 2.3 కోట్ల మంది మహిళలు 8,500 బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని వెల్లడించారు. ఈ ప్రయాణాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.96 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఆధార్ కార్డు బదులుగా స్మార్ట్ కార్డులు చూపించడం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.

IMD Alert: బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. IMD అలర్ట్!

మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలుతో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ప్రభుత్వం గమనించింది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక పథకం తీసుకురానున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తంగా, ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో పాటు, ఆర్టీసీ సిబ్బందికి తగిన ప్రోత్సాహకాలు, సౌకర్యాలు ఇవ్వడం ద్వారా రెండు వర్గాలకు కూడా న్యాయం చేస్తోందని చెప్పవచ్చు.

Monkey rained money: డబ్బు వర్షం కురిపించిన కోతి! పది ఇరవై కాదు అన్నీ రూ.500 నోట్లే..!
Cine Industry: మెగా, అల్లు కుటుంబంలో తీవ్ర విషాదం! ఆమె ఇక లేరు! పుట్టెడు దుఃఖంలో రాంచరణ్, అర్జున్!
IBM Amaravati : ఏపీకి వస్తున్నాం.. IBM ప్రకటన.. అమరావతి గ్లోబల్ టెక్ మ్యాప్‌పై వెలుగొందే కొత్త హబ్!
TCS jobs : విశాఖకు కొత్త ఐటీ హబ్.. 12వేల ఉద్యోగాలు.. 1,370 కోట్ల పెట్టుబడితో!
Kidney Stones: కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా.? వీటిని తింటే.. యముడికి హాయ్ చెప్పినట్టే.!
Anchor Lobo: యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష.. జనగామ కోర్టు తీర్పు!
Pawan Kalyan Press Meet: పర్యాటకానికి భంగం.. రుషికొండపై అసంపూర్ణ నిర్మాణాలు! ఆదాయానికి బదులు కరెంటు బిల్లుల భారం.
వైజాగ్ వేదికగా తెలుగు భాషా దినోత్సవం.. మంత్రుల సమక్షంలో పురస్కారాలు అందుకున్న 14 మంది ప్రముఖులు! వారిలో ఒక్కరు..
Srisailam Dam: రైతులకు, ప్రజలకు శుభవార్త.. విద్యుత్ ఉత్పత్తికి, సాగునీటికి కొత్త ఆశలు..!

Spotlight

Read More →