ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం.. సామాన్యులకు ఊరట, కార్పొరేట్లకు షాక్! వారికి జైలు శిక్ష తగ్గింపు.. Modi Reaction: ప్రపంచంలో 3వ స్థానమే లక్ష్యం.. మోదీ మంత్రం.. నిర్మలమ్మ తంత్రం! ప్రధాని కీలక వ్యాఖ్యలు.. TTD Updates: టీటీడీలో భారీ మార్పు.. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ.! కొత్త ఈవోగా ఆయన నియామకం.. Budget 2026-27: సామాన్యుడి జేబుపై ప్రభావం.. ఏవి తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి? వారికి పండగే.. Union Budget 2026: చిన్న రైతులే దేశానికి వెన్నెముక.. పశువుల కాపరి నుండి పాడి రైతు వరకు ఆదాయం డబుల్! కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్.. ఎన్నారైలకు గోల్డెన్ ఛాన్స్! 10% నుండి 24%కి పెంపు - భారత మార్కెట్లోకి డాలర్ల వరద! ప్రపంచ స్థాయి రాజధాని దిశగా: దోహాలో క్రీడా ప్రాంగణాలు, లండన్‌లో టూరిజం ప్రాజెక్టుల పరిశీలన.. అమరావతికి కొత్త హంగులు! బడ్జెట్ బొనాంజా…. కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఏపీ మ్యాప్‌నే మార్చబోతున్న మెగా ప్రాజెక్టులు! Union Budget: Union Budget: ఈసారి బడ్జెట్ ప్రసంగం ఒక విశేషం! విద్యార్థులకు కేంద్రం ప్రత్యేక... చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్... నేడు కేంద్ర బడ్జెట్ 2026-27 ! ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం.. సామాన్యులకు ఊరట, కార్పొరేట్లకు షాక్! వారికి జైలు శిక్ష తగ్గింపు.. Modi Reaction: ప్రపంచంలో 3వ స్థానమే లక్ష్యం.. మోదీ మంత్రం.. నిర్మలమ్మ తంత్రం! ప్రధాని కీలక వ్యాఖ్యలు.. TTD Updates: టీటీడీలో భారీ మార్పు.. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ.! కొత్త ఈవోగా ఆయన నియామకం.. Budget 2026-27: సామాన్యుడి జేబుపై ప్రభావం.. ఏవి తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి? వారికి పండగే.. Union Budget 2026: చిన్న రైతులే దేశానికి వెన్నెముక.. పశువుల కాపరి నుండి పాడి రైతు వరకు ఆదాయం డబుల్! కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్.. ఎన్నారైలకు గోల్డెన్ ఛాన్స్! 10% నుండి 24%కి పెంపు - భారత మార్కెట్లోకి డాలర్ల వరద! ప్రపంచ స్థాయి రాజధాని దిశగా: దోహాలో క్రీడా ప్రాంగణాలు, లండన్‌లో టూరిజం ప్రాజెక్టుల పరిశీలన.. అమరావతికి కొత్త హంగులు! బడ్జెట్ బొనాంజా…. కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఏపీ మ్యాప్‌నే మార్చబోతున్న మెగా ప్రాజెక్టులు! Union Budget: Union Budget: ఈసారి బడ్జెట్ ప్రసంగం ఒక విశేషం! విద్యార్థులకు కేంద్రం ప్రత్యేక... చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్... నేడు కేంద్ర బడ్జెట్ 2026-27 !

AP Government: ఏపీలో వారందరికీ మరో శుభవార్త! వారందరికీ ప్రమోషన్లు! కీలక ఆదేశాలు జారీ!

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పదోన్నతులు ఇప్పుడు నెరవేరబోతున్నాయి. తాజాగా ఒకేసారి 211 మంది అ

Published : 2025-08-30 17:50:00
Tirumala: శ్రీవారి భక్తులకు ఆ సమస్యలకు చెక్! కొత్తగా PAC.. ఇక నుండి ఇలా!

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పదోన్నతులు ఇప్పుడు నెరవేరబోతున్నాయి. తాజాగా ఒకేసారి 211 మంది అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 53 మంది ఎంపీడీవోలు డీఎల్‌డీవోలుగా ప్రమోషన్ పొందగా, మరో 158 మందికి డిప్యూటీ ఎంపీడీవో పదోన్నతులు లభించాయి. జిల్లా పరిషత్‌, డివిజనల్ పంచాయతీ కార్యాలయాల్లో పరిపాలనా అధికారులుగా వారు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల అనంతరం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపింది.

Real Estate: ఏపీలో ఆ వర్గాలకు గట్టి హెచ్చరిక.. 30 రోజుల్లో రిజిస్టర్ అవ్వకపోతే భారీ జరిమానాలు, వ్యాపారంపై నిషేధం!

ఈ పదోన్నతుల విషయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ అధికారికంగా ప్రకటించారు. పంచాయతీరాజ్ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు, ప్రమోషన్లు పొందిన అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. డిప్యూటీ సీఎం ఓఎస్‌డీ వెంకట కృష్ణను ప్రత్యేకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు ఈ సారి నెరవేరడంతో ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

IMD Alert: బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. IMD అలర్ట్!

ప్రమోషన్లు పొందిన అధికారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా 53 మంది ఎంపీడీవోలు డీఎల్‌డీవోలుగా ప్రమోషన్ పొందినందుకు వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అవసరాలకు దగ్గరగా ఉండి పథకాలను అమలు చేయడంలో తాము మరింత కృషి చేస్తామని చెప్పారు.

Monkey rained money: డబ్బు వర్షం కురిపించిన కోతి! పది ఇరవై కాదు అన్నీ రూ.500 నోట్లే..!

ఇక మరోవైపు జర్నలిస్టులకు కూడా ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆగస్టు 31తో ముగియనున్న అక్రెడిటేషన్ కార్డుల గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జర్నలిస్టులు నవంబర్ 30 వరకు పాత కార్డులను వాడుకోవచ్చు. ఈ మూడు నెలల వ్యవధిలో కొత్త అక్రెడిటేషన్ కార్డులను జారీ చేసే అవకాశం ఉందని పౌర సంబంధాల శాఖ కమిషనర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అయితే ఇప్పటికే జర్నలిస్టులు కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం వద్ద కోరుతూ వచ్చారు.

Cine Industry: మెగా, అల్లు కుటుంబంలో తీవ్ర విషాదం! ఆమె ఇక లేరు! పుట్టెడు దుఃఖంలో రాంచరణ్, అర్జున్!

మొత్తానికి, ఒకేసారి 211 మంది అధికారులకు పదోన్నతులు ఇవ్వడం, జర్నలిస్టులకు గడువు పొడగించడం వంటి రెండు నిర్ణయాలు ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఉద్యోగుల్లో ఉత్సాహం పెంచడంతో పాటు ప్రజా పరిపాలనను మరింత బలోపేతం చేసే చర్యలుగా ఇవి నిలిచే అవకాశముంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఇలాంటి మరిన్ని నిర్ణయాలు ముందుకు వస్తాయని ఉద్యోగులు, జర్నలిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

IBM Amaravati : ఏపీకి వస్తున్నాం.. IBM ప్రకటన.. అమరావతి గ్లోబల్ టెక్ మ్యాప్‌పై వెలుగొందే కొత్త హబ్!
TCS jobs : విశాఖకు కొత్త ఐటీ హబ్.. 12వేల ఉద్యోగాలు.. 1,370 కోట్ల పెట్టుబడితో!
Kidney Stones: కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా.? వీటిని తింటే.. యముడికి హాయ్ చెప్పినట్టే.!
Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! నాన్ టీచింగ్ స్టాఫ్ భారీ నోటిఫికేషన్! దరఖాస్తు వివరాలు!
AP Government: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు.. జీవో విడుదల..
Heavy Rains: భారీ వర్షాలు.. ఆ రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది, పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు.
TG Voter Draft : ఓటరు డ్రాఫ్ట్ జాబితా విడుదల.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
Anchor Lobo: యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష.. జనగామ కోర్టు తీర్పు!
Pawan Kalyan Press Meet: పర్యాటకానికి భంగం.. రుషికొండపై అసంపూర్ణ నిర్మాణాలు! ఆదాయానికి బదులు కరెంటు బిల్లుల భారం.
వైజాగ్ వేదికగా తెలుగు భాషా దినోత్సవం.. మంత్రుల సమక్షంలో పురస్కారాలు అందుకున్న 14 మంది ప్రముఖులు! వారిలో ఒక్కరు..

Spotlight

Read More →