AP Government: సోషల్ మీడియాలో నకిలీ పింఛన్ అప్లికేషన్ల వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం! AP Politics: బిహార్‌లో ఐపీఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.. కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు.! Electricity Services: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్! వాట్సాప్‌లో టీజీఎస్‌పీడీసీఎల్ సేవలు..! Errannaidu: ఆయన నా జీవితానికి దిక్సూచి.. ఎర్రన్నాయుడు సేవలను గుర్తు చేసుకున్న మంత్రి..!! Chandrababu: ప్రపంచంలోనే మన పోస్టల్ నెట్‌వర్క్ నంబర్ 1... పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు! Housing Scheme: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇళ్ల కేటాయింపు ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే! Sunil Kumar: సునీల్ కుమార్ అప్పటివరకు సస్పెన్షన్ లోనే...ఉత్తర్వులు జారీ! Praja Vedika: నేడు (23/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో వారికి తీపికబురు! రూ.2 లక్షల భీమా... ఉచితంగానే! పూర్తి వివరాలు.... Chandrababu: పుట్టపర్తిలో 'గ్రామీణ డాక్ సేవక్' సమ్మేళనం.. హాజరైన సీఎం,కేంద్రమంత్రులు! పాలకొల్లులో రూ.4.43 కోట్ల పనులకు శంకుస్థాపన.. AP Government: సోషల్ మీడియాలో నకిలీ పింఛన్ అప్లికేషన్ల వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం! AP Politics: బిహార్‌లో ఐపీఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.. కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు.! Electricity Services: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్! వాట్సాప్‌లో టీజీఎస్‌పీడీసీఎల్ సేవలు..! Errannaidu: ఆయన నా జీవితానికి దిక్సూచి.. ఎర్రన్నాయుడు సేవలను గుర్తు చేసుకున్న మంత్రి..!! Chandrababu: ప్రపంచంలోనే మన పోస్టల్ నెట్‌వర్క్ నంబర్ 1... పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు! Housing Scheme: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇళ్ల కేటాయింపు ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే! Sunil Kumar: సునీల్ కుమార్ అప్పటివరకు సస్పెన్షన్ లోనే...ఉత్తర్వులు జారీ! Praja Vedika: నేడు (23/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో వారికి తీపికబురు! రూ.2 లక్షల భీమా... ఉచితంగానే! పూర్తి వివరాలు.... Chandrababu: పుట్టపర్తిలో 'గ్రామీణ డాక్ సేవక్' సమ్మేళనం.. హాజరైన సీఎం,కేంద్రమంత్రులు! పాలకొల్లులో రూ.4.43 కోట్ల పనులకు శంకుస్థాపన..

ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే..

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం తమ భూములను ఇచ్చిన రైతులకు కౌలు చెల్లించాలన్న అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. అజ్జంపూడి గ్రామానికి

Published : 2025-11-18 10:38:00
Ap Govt: అవి అన్ని తప్పుడు ప్రచారాలు వాటిని నమ్మొద్దు...! ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం తమ భూములను ఇచ్చిన రైతులకు కౌలు చెల్లించాలన్న అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. అజ్జంపూడి గ్రామానికి చెందిన రైతులు భూసమీకరణ పథకం కింద భూములను అప్పగించినప్పటికీ, వార్షిక కౌలు అందకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ స్పందించలేదని రైతులు వాదించారు.

Health tips: ఉదయం ఖాళీ కడుపుతో జామ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు!!

ఈ పిటిషన్‌పై విచారణ చేసిన హైకోర్టు, భూములను ఒకసారి స్వాధీనం చేసుకున్నాక వాటిని వాడినా, వాడకపోయినా రైతులకు కౌలు చెల్లించడం తప్పనిసరి అని స్పష్టంగా పేర్కొంది. ఈ విషయంపై పూర్తి వివరాలు సమర్పించాలని సీఆర్‌డీఏకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసును ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. ఆ జిల్లాలో కారవాన్ టూరిజం! ట్రయిల్ రన్ కి రంగం సిద్ధం!

పిటిషనర్ల తరఫున వాదించిన న్యాయవాది పీవీజీ ఉమేశ్ చంద్ర మాట్లాడుతూ, ఇదే విషయంపై ఇతర రైతులకు గతంలో హైకోర్టు అనుకూల ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. అదే విధంగా పిటిషనర్లకు కూడా వార్షిక కౌలు చెల్లించాలని కోరారు. రైతుల హక్కులను రక్షించే దిశగా ఈ విచారణ ముందుకు సాగుతోంది.

Trump Saudi Deal: సౌదీకి F-35 యుద్ధ విమానాల విక్రయం పై ట్రంప్ కీలక ప్రకటన!!

అదే సమయంలో రాష్ట్రంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను వీఎల్‌జీ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌కు అప్పగించింది. ఈ సంస్థకు ఏడాదికి రూ.3.49 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఎల్‌వోఏను జారీ చేయాలని ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థకు ఆదేశించింది.

India Russia Relations: అంతర్జాతీయ ఉద్రిక్తతల నడుమ భారత్–రష్యా బంధానికి నూతన ఊపు.. జయశంకర్ కీలక వ్యాఖ్యలు!!

ఇక కృష్ణా జిల్లాలో మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు జాతీయ మత్స్యకార సంఘం 29వ తేదీన రాజయ్యపేటను సందర్శించనుంది. బల్క్ డ్రగ్ పార్క్ సమస్యతో పాటు మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అక్కడ పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈ సందర్శన ముందుగా 21న జరగాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతినిధుల సమన్వయం కోసం 29కి వాయిదా వేశారు.

Rythu Relief: సాంకేతిక లోపాలన్నీ క్లియర్… అర్హులైన ప్రతి కుటుంబానికి ఆ పథకం అమలు!
Global Beauty: యూరప్‌ నం.1 ‘ఎసెన్స్’ ఇప్పుడు భారత మార్కెట్లోకి! రిలయన్స్-కోస్నోవా సూపర్ డీల్...!
రోజుకు ఒక స్పూన్ తింటే చాలు... షుగరు, కొలస్ట్రాల్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు!
Artificial Intelligence: 2027 నాటికి ఉద్యోగాలు మరింత పెరుగుతాయ్… AI ప్రభావంపై గార్ట్‌నర్ కీలక నివేదిక!!

Spotlight

Read More →