Nara Lokesh: ఏప్రిల్ 14న చారిత్రక ఘట్టం.. అమరావతి వేదికగా భారత్ మొట్టమొదటి 'ఓపెన్-యాక్సెస్' క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.! Nimmala Ramanayudu: "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల TDP vs YCP: అమరావతిపై విషప్రచారమా? వాస్తవమా? సవాల్ స్వీకరించిన వంశీకృష్ణ.. వెనక్కి తగ్గిన నాగమల్లేశ్వరి? Praja Vedika: రేపు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Tamil Nadu Elections 2026: ఎన్నికల వేళ విజయ్ వ్యూహం ఏంటి? ప్రచార సభల రద్దు వెనుక అసలు కారణాలివేనా? Narendra Modi: ఆమె పాటలు కలకాలం ప్రతిధ్వనిస్తాయి.. ఆశా భోంస్లే మరణంపై మోదీ భావోద్వేగ ట్వీట్.. Minister Gottipati: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి సంక్షేమ పర్యటన.. 88 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ! Nara Lokesh: ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నం: ఐబీఎం రాకతో నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు.! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... Nara Lokesh: ఏప్రిల్ 14న చారిత్రక ఘట్టం.. అమరావతి వేదికగా భారత్ మొట్టమొదటి 'ఓపెన్-యాక్సెస్' క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.! Nimmala Ramanayudu: "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల TDP vs YCP: అమరావతిపై విషప్రచారమా? వాస్తవమా? సవాల్ స్వీకరించిన వంశీకృష్ణ.. వెనక్కి తగ్గిన నాగమల్లేశ్వరి? Praja Vedika: రేపు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Tamil Nadu Elections 2026: ఎన్నికల వేళ విజయ్ వ్యూహం ఏంటి? ప్రచార సభల రద్దు వెనుక అసలు కారణాలివేనా? Narendra Modi: ఆమె పాటలు కలకాలం ప్రతిధ్వనిస్తాయి.. ఆశా భోంస్లే మరణంపై మోదీ భావోద్వేగ ట్వీట్.. Minister Gottipati: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి సంక్షేమ పర్యటన.. 88 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ! Nara Lokesh: ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నం: ఐబీఎం రాకతో నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు.! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా....

ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే..

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం తమ భూములను ఇచ్చిన రైతులకు కౌలు చెల్లించాలన్న అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. అజ్జంపూడి గ్రామానికి

Published : 2025-11-18 10:38:00
Ap Govt: అవి అన్ని తప్పుడు ప్రచారాలు వాటిని నమ్మొద్దు...! ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం తమ భూములను ఇచ్చిన రైతులకు కౌలు చెల్లించాలన్న అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. అజ్జంపూడి గ్రామానికి చెందిన రైతులు భూసమీకరణ పథకం కింద భూములను అప్పగించినప్పటికీ, వార్షిక కౌలు అందకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ స్పందించలేదని రైతులు వాదించారు.

Health tips: ఉదయం ఖాళీ కడుపుతో జామ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు!!

ఈ పిటిషన్‌పై విచారణ చేసిన హైకోర్టు, భూములను ఒకసారి స్వాధీనం చేసుకున్నాక వాటిని వాడినా, వాడకపోయినా రైతులకు కౌలు చెల్లించడం తప్పనిసరి అని స్పష్టంగా పేర్కొంది. ఈ విషయంపై పూర్తి వివరాలు సమర్పించాలని సీఆర్‌డీఏకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసును ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. ఆ జిల్లాలో కారవాన్ టూరిజం! ట్రయిల్ రన్ కి రంగం సిద్ధం!

పిటిషనర్ల తరఫున వాదించిన న్యాయవాది పీవీజీ ఉమేశ్ చంద్ర మాట్లాడుతూ, ఇదే విషయంపై ఇతర రైతులకు గతంలో హైకోర్టు అనుకూల ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. అదే విధంగా పిటిషనర్లకు కూడా వార్షిక కౌలు చెల్లించాలని కోరారు. రైతుల హక్కులను రక్షించే దిశగా ఈ విచారణ ముందుకు సాగుతోంది.

Trump Saudi Deal: సౌదీకి F-35 యుద్ధ విమానాల విక్రయం పై ట్రంప్ కీలక ప్రకటన!!

అదే సమయంలో రాష్ట్రంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను వీఎల్‌జీ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌కు అప్పగించింది. ఈ సంస్థకు ఏడాదికి రూ.3.49 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఎల్‌వోఏను జారీ చేయాలని ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థకు ఆదేశించింది.

India Russia Relations: అంతర్జాతీయ ఉద్రిక్తతల నడుమ భారత్–రష్యా బంధానికి నూతన ఊపు.. జయశంకర్ కీలక వ్యాఖ్యలు!!

ఇక కృష్ణా జిల్లాలో మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు జాతీయ మత్స్యకార సంఘం 29వ తేదీన రాజయ్యపేటను సందర్శించనుంది. బల్క్ డ్రగ్ పార్క్ సమస్యతో పాటు మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అక్కడ పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈ సందర్శన ముందుగా 21న జరగాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతినిధుల సమన్వయం కోసం 29కి వాయిదా వేశారు.

Rythu Relief: సాంకేతిక లోపాలన్నీ క్లియర్… అర్హులైన ప్రతి కుటుంబానికి ఆ పథకం అమలు!
Global Beauty: యూరప్‌ నం.1 ‘ఎసెన్స్’ ఇప్పుడు భారత మార్కెట్లోకి! రిలయన్స్-కోస్నోవా సూపర్ డీల్...!
రోజుకు ఒక స్పూన్ తింటే చాలు... షుగరు, కొలస్ట్రాల్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు!
Artificial Intelligence: 2027 నాటికి ఉద్యోగాలు మరింత పెరుగుతాయ్… AI ప్రభావంపై గార్ట్‌నర్ కీలక నివేదిక!!

Spotlight

Read More →