GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు... Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే? Nara Lokesh: ఢిల్లీకి మంత్రి లోకేష్... ఈరోజు సాయంత్రం అమిత్ షాతో కీలక భేటీ! Under water Tunnel: రూ. 18,000 కోట్లతో దేశంలోనే తొలి అండర్ వాటర్ టన్నెల్! గంటల సమయం ఇక నిమిషాల్లోనే! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు... Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే? Nara Lokesh: ఢిల్లీకి మంత్రి లోకేష్... ఈరోజు సాయంత్రం అమిత్ షాతో కీలక భేటీ! Under water Tunnel: రూ. 18,000 కోట్లతో దేశంలోనే తొలి అండర్ వాటర్ టన్నెల్! గంటల సమయం ఇక నిమిషాల్లోనే!

15th Finance Commission: ఏపీలో స్థానిక సంస్థలకు భారీ షాక్..! 15వ ఆర్థిక సంఘం నిధులపై బ్రేక్?

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామస్థాయి పరిపాలన వ్యవస్థలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు సంబంధించిన 15వ ఆర్థ

Published : 2025-12-26 12:37:00
Sankranti Holidays Update,: సంక్రాంతికి స్కూల్ పిల్లలకు పండగే పండగ..తాజా అప్డేట్!!

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామస్థాయి పరిపాలన వ్యవస్థలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై ప్రభుత్వం ఆకస్మికంగా బ్రేక్ వేసింది. ఇప్పటికే విడుదలైన నిధులను కూడా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వినియోగించవద్దని అధికారులకు స్పష్టమైన సూచనలు వెళ్లినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Runway: జాతీయ రహదారిపై కొత్త రన్‌వే ప్రతిపాదన..! భూసేకరణ నోటిఫికేషన్ జారీ..!

గ్రామాభివృద్ధి పనులకు కీలకంగా ఉపయోగపడే 15వ ఆర్థిక సంఘం నిధులపై స్థానిక సంస్థల ప్రతినిధులు భారీ ఆశలు పెట్టుకున్నారు. రోడ్లు, తాగునీటి సరఫరా, పారిశుధ్య పనులు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల కోసం ఈ నిధులు ఎంతో అవసరం. అయితే ఇప్పుడు వాటిని వినియోగించకుండా నిలిపివేయాలన్న ఆదేశాలు రావడంతో పలు అభివృద్ధి పనులు అర్థాంతరంగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే పనులు ప్రారంభమైనా, బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది.

SWAMIH-2: ఆగిపోయిన గృహాలకు ఊరట.. స్వామిహ్-2తో ₹15 వేల కోట్ల నిధి!

ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో, చివరి దశలో నిధుల దుర్వినియోగం జరిగే అవకాశముందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్ల పాత పనుల పేరుతో బిల్లులు క్లియర్ చేయాలని అధికారులు, కార్యదర్శులపై ఒత్తిడి పెరిగిందని సమాచారం. మరికొన్ని ప్రాంతాల్లో చేయని పనులకూ బిల్లులు తయారు చేస్తున్నారన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి చేరినట్లు తెలుస్తోంది.

Visakhapatnam Port: కొత్త రికార్డులతో విశాఖ పోర్టు జోరు.. 90 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని దాటే దిశగా అడుగులు..!

ఈ పరిణామాల నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అప్రమత్తమైంది. జిల్లాల వారీగా జిల్లా పరిషత్ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉన్నతాధికారులు, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. కొత్తగా ఎలాంటి బిల్లులు చెల్లించవద్దని, ప్రభుత్వం నుంచి తదుపరి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చే వరకు ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోరాదని సూచించారు. ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం.

22A Lands: ఏపీ ప్రజలకు తీపికబురు.. 22-ఏ భూములపై స్పెషల్ డ్రైవ్! ఆ భూముల్ని దర్జాగా అమ్ముకోవచ్చు!

ఈ నిర్ణయం గ్రామస్థాయి ప్రజాప్రతినిధుల్లో ఆందోళనకు కారణమవుతోంది. తమ పదవీకాలం ముగింపు దశలో ఉండగా, గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ప్రశ్నలు అడుగుతున్నారని, కానీ నిధులు వాడకుండా ఆపేశారని పలువురు సర్పంచులు వాపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం నిధుల పారదర్శక వినియోగమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంకేతాలు ఇస్తోంది.

TTD Updates: వైకుంఠ ద్వార దర్శనాల వేళ తిరుమల లడ్డూలపై ఆకస్మిక తనిఖీలు!!

ప్రస్తుతం ఈ నిధుల వ్యవహారం పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు ఎప్పుడు వస్తాయన్నదానిపై స్పష్టత లేకపోవడంతో గ్రామస్థాయి పరిపాలనలో అనిశ్చితి నెలకొంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, నిధుల వినియోగంపై ఏవిధమైన మార్గదర్శకాలు జారీ చేస్తుందో అన్నదానిపై సర్పంచులు, స్థానిక సంస్థల ప్రతినిధులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Indian Science Summit: తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం.. దేశ పురోగతిపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!
108 Ambulance: విజయనగరంలో 108 అంబులెన్స్ అద్భుత సేవ.. తల్లి–శిశువు సురక్షితం!
TelanganaGovtNews: రైతులకు సంక్రాంతి కానుకపై రేవంత్ సర్కార్ కసరత్తు.. డబ్బులు ఖాతాల్లోకి ఎప్పుడంటే?
South Central Railway: : రైలు టికెట్లు దొరకట్లేదా? సంక్రాంతి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్!!

Spotlight

Read More →