Chandrababu: భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్రసంగం! Oil & Gas: చమురు తవ్వకాలపై ఏపీ షరతులు…! ఉల్లంఘిస్తే అనుమతుల రద్దు! 15th Finance Commission: ఏపీలో స్థానిక సంస్థలకు భారీ షాక్..! 15వ ఆర్థిక సంఘం నిధులపై బ్రేక్? TelanganaGovtNews: రైతులకు సంక్రాంతి కానుకపై రేవంత్ సర్కార్ కసరత్తు.. డబ్బులు ఖాతాల్లోకి ఎప్పుడంటే? 108 Ambulance: విజయనగరంలో 108 అంబులెన్స్ అద్భుత సేవ.. తల్లి–శిశువు సురక్షితం! Indian Science Summit: తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం.. దేశ పురోగతిపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు! 22A Lands: ఏపీ ప్రజలకు తీపికబురు.. 22-ఏ భూములపై స్పెషల్ డ్రైవ్! ఆ భూముల్ని దర్జాగా అమ్ముకోవచ్చు! Visakhapatnam Port: కొత్త రికార్డులతో విశాఖ పోర్టు జోరు.. 90 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని దాటే దిశగా అడుగులు..! Runway: జాతీయ రహదారిపై కొత్త రన్‌వే ప్రతిపాదన..! భూసేకరణ నోటిఫికేషన్ జారీ..! SWAMIH-2: ఆగిపోయిన గృహాలకు ఊరట.. స్వామిహ్-2తో ₹15 వేల కోట్ల నిధి! Chandrababu: భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్రసంగం! Oil & Gas: చమురు తవ్వకాలపై ఏపీ షరతులు…! ఉల్లంఘిస్తే అనుమతుల రద్దు! 15th Finance Commission: ఏపీలో స్థానిక సంస్థలకు భారీ షాక్..! 15వ ఆర్థిక సంఘం నిధులపై బ్రేక్? TelanganaGovtNews: రైతులకు సంక్రాంతి కానుకపై రేవంత్ సర్కార్ కసరత్తు.. డబ్బులు ఖాతాల్లోకి ఎప్పుడంటే? 108 Ambulance: విజయనగరంలో 108 అంబులెన్స్ అద్భుత సేవ.. తల్లి–శిశువు సురక్షితం! Indian Science Summit: తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం.. దేశ పురోగతిపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు! 22A Lands: ఏపీ ప్రజలకు తీపికబురు.. 22-ఏ భూములపై స్పెషల్ డ్రైవ్! ఆ భూముల్ని దర్జాగా అమ్ముకోవచ్చు! Visakhapatnam Port: కొత్త రికార్డులతో విశాఖ పోర్టు జోరు.. 90 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని దాటే దిశగా అడుగులు..! Runway: జాతీయ రహదారిపై కొత్త రన్‌వే ప్రతిపాదన..! భూసేకరణ నోటిఫికేషన్ జారీ..! SWAMIH-2: ఆగిపోయిన గృహాలకు ఊరట.. స్వామిహ్-2తో ₹15 వేల కోట్ల నిధి!

22A Lands: ఏపీ ప్రజలకు తీపికబురు.. 22-ఏ భూములపై స్పెషల్ డ్రైవ్! ఆ భూముల్ని దర్జాగా అమ్ముకోవచ్చు!

2025-12-26 11:31:00
Visakhapatnam Port: కొత్త రికార్డులతో విశాఖ పోర్టు జోరు.. 90 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని దాటే దిశగా అడుగులు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల భూములకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా ప్రభుత్వ రికార్డుల్లో 22-ఏ నిషిద్ధ జాబితాలో చేర్చబడిన భూములకు విముక్తి కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల కలెక్టర్ల సదస్సులో ఈ అంశంపై చర్చ జరగగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన పరిష్కారాలు తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. ఈ క్రమంలో ఏలూరు జిల్లాలో విజయవంతంగా నిర్వహించిన తర్వాత, తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.

SWAMIH-2: ఆగిపోయిన గృహాలకు ఊరట.. స్వామిహ్-2తో ₹15 వేల కోట్ల నిధి!

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ‘మీ చేతికి.. మీ భూమి – 22ఏ భూ స్వేచ్ఛ’ పేరుతో నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్‌కు రైతులు, భూ యజమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గతంలో భూముల రీ-సర్వే సమయంలో అర్హత ఉన్న భూములు కూడా పొరపాటున 22-ఏ జాబితాలో చేర్చడంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ డ్రైవ్ ద్వారా అటువంటి తప్పులను సరిదిద్దుతూ, అర్హులైన వారికి న్యాయం చేస్తున్నారు.

Runway: జాతీయ రహదారిపై కొత్త రన్‌వే ప్రతిపాదన..! భూసేకరణ నోటిఫికేషన్ జారీ..!

రైతులు తమ భూమి పత్రాలు, ఆధార్ ఆధారాలు, ఇతర అవసరమైన రికార్డులతో నేరుగా అధికారులను సంప్రదించారు. అధికారులు అక్కడికక్కడే ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలన చేపట్టి పరిష్కారాలు చూపించారు. ఈ ప్రక్రియ ద్వారా భూ రికార్డుల్లో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తప్పుగా 22-ఏ జాబితాలో చేర్చిన భూములకు త్వరలోనే విముక్తి లభించనుంది.

Sankranti Holidays Update,: సంక్రాంతికి స్కూల్ పిల్లలకు పండగే పండగ..తాజా అప్డేట్!!

ఈ మెగా డ్రైవ్‌లో జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది రైతుల సమస్యలను నేరుగా విని పరిష్కరించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్వయంగా ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకుండా వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

Railway Station Development: ఏపీలో ఆ రైల్వే స్టేషన్ కు మహర్దశ! ఎయిర్పోర్ట్ లుక్ లో రూ.500 కోట్లతో మారబోతున్న రూపురేఖలు!

ఈ డ్రైవ్ విజయవంతం కావడంతో ఏళ్ల తరబడి 22-ఏ భూముల సమస్యతో ఇబ్బంది పడిన ప్రజలకు ఊరట లభించింది. ఇప్పటివరకు క్రయవిక్రయాలకు అవకాశం లేకుండా నిలిచిపోయిన భూములు, సమస్యలు పరిష్కారమైతే మళ్లీ వినియోగంలోకి రానున్నాయి. శ్రీకాకుళం జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

AP Agriculture: రైతుల భవిష్యత్తు మారే కీలక అడుగు.. కేంద్రం ముందు భారీ డిమాండ్లతో సీఎం చంద్రబాబు నాయుడు!!
Amravati railway: అమరావతి రైల్వే లైన్‌కు ఊపిరి… మరో 300 ఎకరాల భూసేకరణ!
TTD బిగ్ అలర్ట్...! తిరుమలలో పోటెత్తిన భక్తులు... 3 రోజులు దర్శన టికెట్ల రద్దు!
Scrub Typhus: ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం.. 20 మంది మృతి!
Andhra Taxi: విజయవాడలో ‘ఆంధ్రా ట్యాక్సీ’ యాప్ లాంఛ్‌.. తక్కువ ఖర్చుతో సురక్షిత ప్రయాణం!

Spotlight

Read More →