Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

New District: సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వం! ప్రత్యేక జిల్లాగా ఈ ప్రాంతం!

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ దిశగా కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే 13 జిల్లాలను 26 జిల్లాలుగా విస్తరించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం, ఇ

Published : 2025-07-24 20:13:00
Dwcra Womens: ఏపీ డ్వాక్రా మహిళలకు శుభవార్త! ప్రభుత్వం ఉచితంగా రూ.50వేలు .. నెలకు రూ.20వేలు సంపాదించొచ్చు!

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ దిశగా కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే 13 జిల్లాలను 26 జిల్లాలుగా విస్తరించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం, ఇప్పుడు మండలాల, రెవెన్యూ డివిజన్ల పునర్ వ్యవస్థీకరణపై కూడా దృష్టి సారించింది. ఈ వ్యవహారంపై అధ్యయనం చేయాలని ఏడుగురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీకి బాధ్యతలు అప్పగించబడింది. ఈ క్రమంలో అమరావతిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటుచేయడానికి కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆదేశం.

Srivani Ticket Counter: తిరుమలలో కొత్త శ్రీవాణి టికెట్ కౌంటర్ ప్రారంభం! ఎక్కడంటే... పూర్తి వివరాలు ఇవే!

ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు, 77 రెవెన్యూ డివిజన్లు, 685 మండలాలు ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం డిమాండ్లు చేస్తున్నారు. ఉదాహరణకు, మార్కాపురాన్ని కేంద్రంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలన్నది ఒక అభ్యర్థన. అదే విధంగా, హిందూపురం ఆధారంగా అనంతపురం జిల్లాలో కొత్త జిల్లా ఏర్పాటుకు డిమాండ్ ఉంది. రాయచోటి లేదా రాజంపేట జిల్లాకేంద్రం కావాలన్న దానిపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

Narayana: కార్యకర్తలకు గుడ్ న్యూస్! కీలక ప్రకటన చేసిన మంత్రి నారాయణ!

ఇంకా నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలను తిరిగి కృష్ణా జిల్లాలో చేర్చాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే, అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొత్త మండలాల ఏర్పాటుపైనా ప్రభుత్వం పరిశీలన చేపట్టింది. కేబినెట్ సబ్ కమిటీ ఈ సూచనలు, అభ్యంతరాలను ప్రజల నుంచి స్వీకరించి, శాస్త్రీయంగా పునర్వ్యవస్థీకరణను ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించింది. అమరావతిని ప్రత్యేక జిల్లాగా మార్చడం ద్వారా రాజధాని ప్రాంత అభివృద్ధికి నూతన ఊతం లభిస్తుందని భావిస్తున్నారు.

AP Development: ఏపీకి మరో 4 ప్రతిష్టాత్మక కంపెనీలు.. ఆ జిల్లాకు పండగే! ఏకంగా రూ.20 వేలకోట్లు పెట్టుబడులు!
Change Village Names:ఏపీ ప్రజలకు బంపరాఫర్.. మీ ఊరి పేరు నచ్చలేదా, అయితే మార్చుకోవచ్చు..! ఎలా అంటే!
YS Sharmila: వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు! ఇది అసలు మొత్తం రూ.3,500 కోట్లు కాదు...
Trump Warning: ఇదేందయ్యా ఇది! భారతీయులను నియమించుకోవద్దు... ట్రంప్ సీరియస్ వార్నింగ్!
Thalliki Vandhanam: తల్లికి వందనం డబ్బులు..! వారికి రూ.5వేల నుంచి రూ.10వేలు మాత్రమే అకౌంట్‌లో జమ..! కారణమిదే..!
Narendra Modi: భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక ఒప్పందం...! సంతకాలు చేసిన ఇరుదేశాలు!
Election Commission: ఓటర్ జాబితా సవరణపై ఎన్నికల సంఘం కసరత్తు..! వీవీ ప్యాట్‌పై కీలక సూచనలు!
AP Metro: ఏపీలో రెండు మెట్రో ప్రాజెక్టులు.. ₹21,616 కోట్లతో! సర్కార్ కీలక ముందడుగు!

Spotlight

Read More →