Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల! AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం! TIDCO Houses: గాజువాకలో టిడ్కో ఇళ్ల సందడి... పేదల సొంతింటి కల సాకారం! Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల! AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం! TIDCO Houses: గాజువాకలో టిడ్కో ఇళ్ల సందడి... పేదల సొంతింటి కల సాకారం!

Dwcra Womens: ఏపీ డ్వాక్రా మహిళలకు శుభవార్త! ప్రభుత్వం ఉచితంగా రూ.50వేలు .. నెలకు రూ.20వేలు సంపాదించొచ్చు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వ్యాపారాలను ప్రోత్సహించే క్రమంలో డ్వాక్రా మహిళల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, స్వయ

Published : 2025-07-24 06:49:00
Pension: ఏపీలో పెన్షన్ పథకం పై కీలక నిర్ణయం! వారందరికీ కట్.. మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వ్యాపారాలను ప్రోత్సహించే క్రమంలో డ్వాక్రా మహిళల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు డ్వాక్రా సంఘాల మహిళలకు రూ. 50,000 విలువైన ఎగ్ కార్ట్‌లను ఉచితంగా అందిస్తోంది. మొదటి విడతలో 250 ఎగ్ కార్ట్‌లు పంపిణీ చేయగా, 2025-26 నాటికి మొత్తం 1,000 ఎగ్ కార్ట్‌లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో కార్ట్ విలువ రూ. 35,000 కాగా, గుడ్ల వంటలకి అవసరమైన రూ. 15,000 విలువైన ఇతర వస్తువులు కూడా అందజేస్తున్నారు.

Election Commission: ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించిన ఈసీ! రేసులో ఆ ఆరుగురు!

ఈ పథకం ద్వారా మహిళలు గుడ్లు విక్రయించి నెలకు రూ. 20,000 వరకు ఆదాయం పొందవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గుడ్ల వినియోగాన్ని ప్రోత్సహించి, పోషకాహార లోపాన్ని తగ్గించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. ఈ ప్రయోజనాల కోసం నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ (NECC)తో ఒప్పందం కుదిరింది. మంగళగిరిలో జరిగిన రాష్ట్రస్థాయి ప్రాజెక్ట్ డైరెక్టర్ల సమావేశంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లబ్ధిదారులకు ఈ కార్ట్‌లను అందజేశారు.

Tirumala Tirupati: టీటీడీ భక్తులకు బిగ్ అప్డేట్! వారికి ఇక నుండి అవి రద్దు!

ఇక డ్వాక్రా సంఘాల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత కల్పించేందుకు ప్రభుత్వం మరో పథకాన్ని తీసుకొస్తోంది. ‘మన డబ్బులు – మన లెక్కలు’ అనే పేరుతో ఓ మొబైల్ యాప్‌ను ప్రారంభించనున్నారు. ఈ యాప్ ద్వారా మహిళలు రుణ వివరాలు, వడ్డీ రేట్లు, నెలవారీ చెల్లింపులు తదితర విషయాలపై పూర్తి అవగాహన పొందవచ్చు. ఈ యాప్‌ను గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (SERP) ఆధ్వర్యంలో అభివృద్ధి చేయనున్నారు. ప్రతి సంఘ సభ్యురాలికీ ఆర్థిక విద్యను అందించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.

Stamp Duty: ఏపీ ప్రజలకు శుభవార్త! స్టాంపు డ్యూటీ పై భారీ తగ్గింపు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

అంతేకాదు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి 2.5 లక్షల మహిళా పారిశ్రామికవేత్తలు తయారు కావాలన్న దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ. 30,635 కోట్ల వార్షిక రుణ ప్రణాళికతో సెర్ప్ ఈ లక్ష్యాలను సాధించడానికి పనిచేస్తోంది. రైతు ఉత్పాదక సంఘాలు కేంద్ర నిధులతో బలోపేతం చేయాలని సూచిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఆర్థిక అభివృద్ధికి నూతన దారులు తెరిచేలా ఈ పథకాలు అమలవుతున్నాయి.

Farmers: ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. ఆగస్టు 15న ఫిక్స్! రెడీగా ఉండండి.. పూర్తి వివరాలివే..!
Medical Seats: తెలంగాణకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం..! ఆ 36% మెడికల్‌ సీట్లు ఏపీకే, విద్యార్థులకు సూపర్ న్యూస్!
Cabinet: కేబినెట్ ప్రక్షాళన ముహూర్తం ఫిక్స్! ఇన్, అవుట్ లిస్టులో వారి పేర్లు!
Good News: మహిళలకు తీపికబురు.. ఉచితంగా కుట్టు మిషన్లు! మంత్రి కీలక ప్రకటన!
Railway Station: ఆ చిన్న రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.26.81 కోట్లతో... కొత్తగా 50 రైళ్లు!

Spotlight

Read More →