Welfare Schemes: సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ రెండో విడతను విడుదల చేసిన చంద్రన్న ప్రభుత్వం!! Industries: ఏపీకి కొత్త పరిశ్రమలు.. ఆ 5 జిల్లాల్లో..! పలు రంగాలలో రికార్డు పెట్టుబడులు..! Farmers: ధాన్యం విక్రయం ఇక సూపర్ ఈజీ! వాట్సాప్‌తోనే స్లాట్ బుకింగ్‌.. రైతులకు ఏపీ ప్రభుత్వపు భారీ గుడ్‌న్యూస్! Government Schemes: సుకన్య సమృద్ధి యోజనలో రూ.3.25 లక్షల కోట్ల జమ – దేశ ప్రజల విశ్వాసానికి నిదర్శనం ప్రధాని మోదీ!! Electric Vehicle: ఈవీ ప్రయాణాలకు ఇక టెన్షన్ లేదు! ఏపీలో 500 కొత్త ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు! ఉద్దానం కిడ్నీ సమస్యలపై ICMR కీలక నిర్ణయం! రూ.6.2 కోట్ల పరిశోధనకు ఆమోదం! Ring Road: ఏపీలో ఆ జిల్లాకు రింగ్ రోడ్డు! మంత్రి కీలక ప్రకటన... రూపురేఖలు మారబోతున్నాయి! Praja Vedika: నేడు (20/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి! ఆరు వరుసలుగా.. రూ.13వేల కోట్లతో... బెంగళూరుకు 5 గంటల్లో వెళ్లొచ్చు! 2 Telugu States: రూ. 1,083 కోట్లతో దేశంలోనే తొలి కేబుల్ వంతెన! వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు! Welfare Schemes: సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ రెండో విడతను విడుదల చేసిన చంద్రన్న ప్రభుత్వం!! Industries: ఏపీకి కొత్త పరిశ్రమలు.. ఆ 5 జిల్లాల్లో..! పలు రంగాలలో రికార్డు పెట్టుబడులు..! Farmers: ధాన్యం విక్రయం ఇక సూపర్ ఈజీ! వాట్సాప్‌తోనే స్లాట్ బుకింగ్‌.. రైతులకు ఏపీ ప్రభుత్వపు భారీ గుడ్‌న్యూస్! Government Schemes: సుకన్య సమృద్ధి యోజనలో రూ.3.25 లక్షల కోట్ల జమ – దేశ ప్రజల విశ్వాసానికి నిదర్శనం ప్రధాని మోదీ!! Electric Vehicle: ఈవీ ప్రయాణాలకు ఇక టెన్షన్ లేదు! ఏపీలో 500 కొత్త ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు! ఉద్దానం కిడ్నీ సమస్యలపై ICMR కీలక నిర్ణయం! రూ.6.2 కోట్ల పరిశోధనకు ఆమోదం! Ring Road: ఏపీలో ఆ జిల్లాకు రింగ్ రోడ్డు! మంత్రి కీలక ప్రకటన... రూపురేఖలు మారబోతున్నాయి! Praja Vedika: నేడు (20/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి! ఆరు వరుసలుగా.. రూ.13వేల కోట్లతో... బెంగళూరుకు 5 గంటల్లో వెళ్లొచ్చు! 2 Telugu States: రూ. 1,083 కోట్లతో దేశంలోనే తొలి కేబుల్ వంతెన! వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు!

Farmers: ధాన్యం విక్రయం ఇక సూపర్ ఈజీ! వాట్సాప్‌తోనే స్లాట్ బుకింగ్‌.. రైతులకు ఏపీ ప్రభుత్వపు భారీ గుడ్‌న్యూస్!

2025-11-20 13:45:00
Government Schemes: సుకన్య సమృద్ధి యోజనలో రూ.3.25 లక్షల కోట్ల జమ – దేశ ప్రజల విశ్వాసానికి నిదర్శనం ప్రధాని మోదీ!!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త అందించింది. పంట విక్రయాల్లో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించేందుకు ధాన్యం కొనుగోలు విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు ధాన్యం అమ్మడానికి రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడేది. చాలా చోట్ల తేదీ, సమయం స్పష్టత లేక గందరగోళం సృష్టించేది. ఈ సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ధాన్యం విక్రయం మరియు కొనుగోలు కేంద్రాలపై సమాచారం పూర్తిగా డిజిటల్ ఆధారంగా అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా ఒక వాట్సాప్ నెంబర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. రైతులు 73373-59375 నెంబర్‌కు “Hi” అని పంపగానే, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత వాయిస్ గైడెన్స్ ద్వారా మొత్తం ప్రక్రియను అర్థం చేసుకునే వీలు కలుగుతుందని చెప్పారు.

BSNL Update: కస్టమర్లకు షాక్ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్.. కొన్నేళ్ల క్రితం 35 రోజులు.. ఇప్పుడు 22 రోజులే..!

కొత్తగా ప్రవేశపెట్టిన ఈ వాట్సాప్ సేవను ఎలా వినియోగించుకోవాలో మంత్రి వివరించారు. మొదట రైతు తన ఆధార్ నంబర్‌ను అప్లికేషన్‌లో నమోదు చేయాలి. వెంటనే వ్యవస్థ రైతు పేరును ధృవీకరిస్తుంది. తర్వాత రైతు తన ధాన్యాన్ని అమ్మదలచిన కొనుగోలు కేంద్రాన్ని ఎంచుకోవాలి. ఏ తేదీ ధాన్యం అమ్మాలనుకుంటున్నారో, ఆ తేదీకి సంబంధించి మూడు ప్రత్యామ్నాయాల రూపంలో ఆప్షన్లు ఇస్తారు. రైతు వాటిలో అనువైన తేదీని ఎంచుకునే అవకాశం ఉంటుంది. తరువాత సమయం, ధాన్యం రకం, బస్తాల సంఖ్య వంటి వివరాల‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని పూర్తి చేసిన వెంటనే స్లాట్ బుక్ అయినట్లు వ్యవస్థ ఒక కూపన్ కోడ్‌ను పంపుతుంది. ఈ కూపన్ కోడ్‌ను చూపించి రైతులు తాము ఎంచుకున్న తేదీ, సమయానికి సంబంధించిన కొనుగోలు కేంద్రానికి వెళ్లి ధాన్యాన్ని ఇబ్బందులు లేకుండా విక్రయించవచ్చు.

Electric Vehicle: ఈవీ ప్రయాణాలకు ఇక టెన్షన్ లేదు! ఏపీలో 500 కొత్త ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు!

ఈ సరికొత్త డిజిటల్ విధానం ప్రవేశంతో ఇప్పటి వరకు ఎదురైన ప్రధాన సమస్యలు నశించనున్నాయి. ఇకపై రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద తిరగాల్సిన అవసరం లేదు. ఎవరి తేదీ ఏది, ఎప్పుడు వరుస వచ్చేది అనే గందరగోళం పూర్తిగా తొలగించబడుతుంది. ముఖ్యంగా వృద్ధ రైతులు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు ఈ కొత్త విధానంతో పెద్ద ఉపశమనం పొందనున్నారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన రోజులు పోయాయి. డిజిటల్ స్లాట్ బుకింగ్ విధానం రైతుల సమయాన్ని మాత్రమే కాదు, ఖర్చును కూడా తగ్గిస్తుంది. ఈ నిర్ణయంతో మారుమూల ప్రాంతాల్లో కొనుగోలు ప్రక్రియ మరింత సులభతరం కానుంది.

Ibomma ravi: కోచింగ్ సెంటర్‌లో ప్రేమ… చివరకు విడాకుల దాకా రవి కథ!

“ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” మాదిరిగానే, “ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్” అనే సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రైతులకు మంచి చేసే ప్రభుత్వమే మా లక్ష్యం అని పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొన్న సమస్యలను గుర్తించి, వాటిని సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇప్పటికే పత్తి కొనుగోళ్ల కోసం సీసీఐ ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానం ఎంతగా ఉపయోగపడిందో, అదే విధంగా ఈ ధాన్యం స్లాట్ బుకింగ్ వ్యవస్థ కూడా రైతులకు పెద్ద సహాయం కానుందని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ ముందడుగు రైతుల జీవితాల్లో కొత్త మార్పులకు దారితీయనుంది.

Smart Phone: చైనా బ్రాండ్స్‌కి దిమ్మతిరిగే షాక్! అతి తక్కువ ధరకే అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్..!
Delhis suffocating: ఢిల్లీకి ఊపిరాడనీయని పొగమంచు.. వాహనాలు, స్టబుల్ బర్నింగ్ ప్రధాన కారణం!
Free Trainig: AP యువతకు గోల్డెన్ ఛాన్స్... వారికి ఉచిత AI, టాలీ శిక్షణ..! లింకుతో సహా పూర్తి వివరాలు!
అలిపిరి శ్రీనివాస టిక్కెట్లు 10 రోజుల పాటు రద్దు! అదే కారణం!
ఉద్దానం కిడ్నీ సమస్యలపై ICMR కీలక నిర్ణయం! రూ.6.2 కోట్ల పరిశోధనకు ఆమోదం!
Ibomma: ఐబొమ్మ' దందా బ్రేక్.. విదేశాల నుంచి కార్యకలాపాలు సాగించిన పైరసీ ముఠా అధినేత అరెస్ట్! 50 లక్షల యూజర్ల డేటా స్వాధీనం!

Spotlight

Read More →