Narendra Modi: ఆమె పాటలు కలకాలం ప్రతిధ్వనిస్తాయి.. ఆశా భోంస్లే మరణంపై మోదీ భావోద్వేగ ట్వీట్.. Minister Gottipati: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి సంక్షేమ పర్యటన.. 88 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ! Nara Lokesh: ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నం: ఐబీఎం రాకతో నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు.! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... Amaravati: ఐకానిక్ టవర్లు, అత్యాధునిక రోడ్లు.. ప్రపంచ స్థాయి రాజధాని దిశగా శరవేగంగా అడుగులు! Ambedkar Jayanti 2026: అంబేద్కర్ జయంతి 2026: ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా సెలవు.. ఏవి తెరుస్తారు? ఏవి మూసివేస్తారు? Amaravati Works: అమరావతి పునర్వైభవం.. శరవేగంగా సాగుతున్న రాజధాని నిర్మాణ పనులు! Elevated Corridor: 41 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌.. రూ.18,500 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లోనే Chandrababu: టీడీపీ కేడ‌ర్‌కు 'ఈ-3'... చంద్ర‌బాబు కీలక ప్రకటన! Narendra Modi: ఆమె పాటలు కలకాలం ప్రతిధ్వనిస్తాయి.. ఆశా భోంస్లే మరణంపై మోదీ భావోద్వేగ ట్వీట్.. Minister Gottipati: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి సంక్షేమ పర్యటన.. 88 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ! Nara Lokesh: ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నం: ఐబీఎం రాకతో నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు.! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... Amaravati: ఐకానిక్ టవర్లు, అత్యాధునిక రోడ్లు.. ప్రపంచ స్థాయి రాజధాని దిశగా శరవేగంగా అడుగులు! Ambedkar Jayanti 2026: అంబేద్కర్ జయంతి 2026: ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా సెలవు.. ఏవి తెరుస్తారు? ఏవి మూసివేస్తారు? Amaravati Works: అమరావతి పునర్వైభవం.. శరవేగంగా సాగుతున్న రాజధాని నిర్మాణ పనులు! Elevated Corridor: 41 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌.. రూ.18,500 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లోనే Chandrababu: టీడీపీ కేడ‌ర్‌కు 'ఈ-3'... చంద్ర‌బాబు కీలక ప్రకటన!

Bihar Politics: బీహార్ సీఎం‌గా పదోసారి ప్రమాణం చేసిన నితీష్ కుమార్.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు!!

బీహార్ రాజకీయాల్లో మరోసారి చరిత్ర పునరావృతం అయ్యింది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జేడీయూ నేత నితీష్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీ

Published : 2025-11-20 15:57:00
Free AI: ఉచితంగా ఏఐ సబ్‌స్క్రిప్షన్లు ఎందుకు ఇస్తున్నారు..? కంపెనీల గ్రాండ్ స్ట్రాటజీ నిజాలు..!

బీహార్ రాజకీయాల్లో మరోసారి చరిత్ర పునరావృతం అయ్యింది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జేడీయూ నేత నితీష్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నా గాంధీ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జాతీయ నాయకులే కాకుండా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. నిర్వహణ భద్రత, ఏర్పాట్లు అన్నీ భారీ స్థాయిలో జరిగాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఇది కీలక మలుపుగా భావిస్తున్నారు.

Welfare Schemes: సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ రెండో విడతను విడుదల చేసిన చంద్రన్న ప్రభుత్వం!!

గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ నాయకత్వంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం సుమారు 50 నిమిషాల పాటు సాగింది. మొదటగా నితీష్ కుమార్ దైవసాక్షిగా ముఖ్యమంత్రి పదవీ ప్రమాణం చేశారు. ఆ వెంటనే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా సామ్రాట్ చౌదరి విజయ్ కుమార్ సిన్హా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరూ బీజేపీకి చెందినవారే కావడం గమనార్హం. కొత్త ప్రభుత్వంలో బీజేపీ ప్రాధాన్యత మరింత పెరిగినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

TTD Alert: విరాళాల పేరుతో భక్తులను వలలో వేసే మోసగాళ్లు..! టీటీడీ ఛైర్మన్ కీలక సూచనలు!

ఇక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారి జాబితా బాగా విస్తృతంగా ఉంది. బీజేపీ తరపున 12 మంది, జేడీయూ నుంచి 7 మంది, ఎల్జేపీ నుంచి 2 మంది, అలాగే హెచ్ఎఎం, ఆర్ఎంఎల్ నుంచి ఒక్కొక్కరు ప్రమాణం చేశారు. ఒక్కో విడతలో అయిదుగురికి ప్రమాణం చేయించడం వల్ల కార్యక్రమం వేగంగా ముగిసింది. సభలో భారీ సంఖ్యలో ప్రజలు కూడా హాజరయ్యారు. కార్యక్రమం మొత్తం ప్రశాంతంగా నిర్వహించబడింది.

World Cup: ప్రపంచ కప్ చరిత్రలో సంచలనం.. చిన్న దేశం కురాకో అర్హత సాధించింది!

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానంగా ఆకర్షణగా నిలిచింది ప్రముఖుల హాజరు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక ఆహ్వానంతో హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం నేతలంతా కలిసి నితీష్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Industries: ఏపీకి కొత్త పరిశ్రమలు.. ఆ 5 జిల్లాల్లో..! పలు రంగాలలో రికార్డు పెట్టుబడులు..!

నీతీశ్ కుమార్ పది సార్లు ముఖ్యమంత్రి కావడం ద్వారా దేశంలో అరుదైన రికార్డు నెలకొల్పారు. బీహార్ రాజకీయాల్లో ఆయనకు ఉన్న స్థానం, అనుభవం, పరిపాలనా నైపుణ్యం వల్లే ఈ స్థాయిలో కొనసాగగలిగారనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి మరింత బలంగా ఏర్పడినందున, కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు బీహార్ అభివృద్ధికి కీలకమవుతాయని భావిస్తున్నారు.

Health tips: బరువు తగ్గడంలో ఓట్స్ నిజంగానే పనిచేస్తాయా? నిపుణులు చెప్పే నిజాలు ఇవే!!

ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధానమంత్రి మోదీ, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు, ఇతర ముఖ్యమంత్రులతో కలిసి ఫొటోలు దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొత్త మంత్రివర్గం బాధ్యతలు చేపట్టనుండడంతో, బీహార్ రాష్ట్రంలో ప్రభుత్వం పనులు వేగంగా ప్రారంభం కానున్నాయి. వచ్చే కొన్ని రోజుల్లో పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.

Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్! ఏపీ మీదుగా నడిచే స్పెషల్ రైళ్లకు మరిన్ని హాల్ట్‌లు ప్రకటించిన రైల్వే శాఖ!

నితీష్ కుమార్ ప్రభుత్వంపై బీహార్ ప్రజలు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు కావాలనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. పది సార్లు ముఖ్యమంత్రి కావడం ఆయన రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయంగా నిలవనుంది. కొత్త ప్రభుత్వ పనితీరుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది

Padma Shri : సుమకు పద్మశ్రీ ఇవ్వాలా.. సోషల్ మీడియాలో వైరల్ అయిన డిబేట్!
Farmers: ధాన్యం విక్రయం ఇక సూపర్ ఈజీ! వాట్సాప్‌తోనే స్లాట్ బుకింగ్‌.. రైతులకు ఏపీ ప్రభుత్వపు భారీ గుడ్‌న్యూస్!
OTT Movie: రష్మిక మందన్నా 'ది గర్ల్‌ఫ్రెండ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. రూ.14 కోట్లకు ఓటీటీ డీల్..!

Spotlight

Read More →