Land Issues: భూ సమస్యలకు చెక్... మంత్రి కీలక ప్రకటన! జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి.... Praja Vedika: నేడు (04/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! Chandrababu: మహిళా దినోత్సవం వేళ ఏపీలో పథకాల జాతర.. చంద్రబాబు కీలక నిర్ణయాలు! Lokesh: లోకేష్ డిన్నర్ మీట్.. ఉండవల్లి నివాసంలో సందడి చేసిన నెల్లూరు, తిరుపతి నేతలు! New Rule: ఏపీలో వారికి బిగ్ అలెర్ట్! కొత్త రూల్.. తప్పక పాటించాల్సిందే! లేదంటే డబ్బులు రావు! AP Energy Department: విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం.. చంద్రబాబు మార్క్ తో మారనున్న రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి గొట్టిపాటి..!! Elevated Corridor: విజయవాడ ట్రాఫిక్ జామ్‌లకు చెక్! రూ.668 కోట్ల మెగా ప్లాన్... 7 కి.మీ ఎలివేటెడ్ బ్రిడ్జి! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నుండి...! AP Government: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ! మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన! Land Issues: భూ సమస్యలకు చెక్... మంత్రి కీలక ప్రకటన! జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి.... Praja Vedika: నేడు (04/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! Chandrababu: మహిళా దినోత్సవం వేళ ఏపీలో పథకాల జాతర.. చంద్రబాబు కీలక నిర్ణయాలు! Lokesh: లోకేష్ డిన్నర్ మీట్.. ఉండవల్లి నివాసంలో సందడి చేసిన నెల్లూరు, తిరుపతి నేతలు! New Rule: ఏపీలో వారికి బిగ్ అలెర్ట్! కొత్త రూల్.. తప్పక పాటించాల్సిందే! లేదంటే డబ్బులు రావు! AP Energy Department: విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం.. చంద్రబాబు మార్క్ తో మారనున్న రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి గొట్టిపాటి..!! Elevated Corridor: విజయవాడ ట్రాఫిక్ జామ్‌లకు చెక్! రూ.668 కోట్ల మెగా ప్లాన్... 7 కి.మీ ఎలివేటెడ్ బ్రిడ్జి! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నుండి...! AP Government: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ! మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన!

AP Cabinet: చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం... కీలక అంశాలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ నిర

Published : 2025-12-29 09:48:00
AP Pensions: ఏపీలో పెన్షన్ దారులకు బిగ్ అలెర్ట్! వారందరికీ పెన్షన్లు రద్దు.. !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. రాష్ట్ర పాలనకు సంబంధించిన కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరగనుంది. ఇటీవల ప్రభుత్వ నిర్ణయాల అమలు, పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పులు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై మంత్రులు తమ అభిప్రాయాలు వెల్లడించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రజలకు నేరుగా సంబంధించిన అంశాలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే దిశగా ఈ కేబినెట్ సమావేశం కీలకంగా మారనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Natural Remedies: ఉదయాన్నే ఇవి రెండు నమిలితే ఆ సమస్యలన్నీ దూరం!

ఈ సమావేశంలో ప్రధానంగా జిల్లాల పునర్విభజన అంశంపై సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. జిల్లాల సరిహద్దుల మార్పులు, కొత్త డివిజన్ కేంద్రాల ఏర్పాటు, మండలాల చేర్పులు–తొలగింపులు వంటి అంశాలు కేబినెట్ అజెండాలో ముఖ్యంగా ఉండనున్నాయి. పరిపాలన మరింత సమర్థవంతంగా సాగేందుకు, ప్రజలకు సేవలు సులభంగా అందించేందుకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, ప్రజాప్రతినిధుల సూచనలపై కేబినెట్‌లో చర్చించి తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో రాష్ట్ర పరిపాలనా నిర్మాణంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.

Land Resurvey: జనవరి 2 నుంచి ఆ జిల్లాలో నాలుగో విడత భూముల రీసర్వే!

అలాగే రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఇటీవల రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పారిశ్రామిక వర్గాలకు భూముల కేటాయింపు, వివిధ రకాల రాయితీలు, ప్రోత్సాహకాలు వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది. పెట్టుబడులు ఆకర్షించడం, ఉపాధి అవకాశాలు పెంచడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు, రాష్ట్రానికి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేటి కేబినెట్ సమావేశం రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి కీలకంగా మారనుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Sankranti Festival News: సంక్రాంతి బరిలో లక్షల విలువైన పుంజులు… ఈ పుంజుల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ENari: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ఈ–నారీలుగా ఛాన్స్! అర్హతలు ఇవే!
Train Accident: ఏపీలో ఘోర రైలు ప్రమాదం! రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం!
Praja Vedika: నేడు (29/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Ukraine War Updates: ఉక్రెయిన్–రష్యా శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన... ఆ అంశంపై ఉక్రెయిన్ గట్టి వైఖరి!!
Aerospace: ఏరోస్పేస్ హబ్‌గా భాగ్యనగరం…! హైదరాబాద్‌లోనే C-130J యుద్ధ విమానాల తయారీకి రంగం సిద్ధం!
ATM Scam: తస్మాత్ జాగ్రత్త! ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే రావడం లేదా... ఇదొక కొత్త రకం స్కాం!

Spotlight

Read More →