Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు! Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల! Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు! Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల!

AP Pensions: ఏపీలో పెన్షన్ దారులకు బిగ్ అలెర్ట్! వారందరికీ పెన్షన్లు రద్దు.. !

ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల పింఛన్లపై జరుగుతున్న ప్రచారానికి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్పష్టత ఇచ్చారు. అర్హులైన ఒక్కరి పింఛనూ ప్రభుత్వం తొలగించలేదని

Published : 2025-12-29 07:02:00
School Hoilday: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు సోమవారం కూడా సెలవు! ఏయే రాష్ట్రాల్లో అంటే?

ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల పింఛన్లపై జరుగుతున్న ప్రచారానికి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్పష్టత ఇచ్చారు. అర్హులైన ఒక్కరి పింఛనూ ప్రభుత్వం తొలగించలేదని ఆయన తేల్చిచెప్పారు. ప్రస్తుతం జరుగుతున్నది కేవలం సదరం ధ్రువీకరణ పత్రాల పరిశీలన మాత్రమేనని, అర్హత నిర్ధారణ కోసమే ఈ ప్రక్రియ చేపట్టామని వివరించారు.

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. సామాన్య భక్తులకు పెద్దపీట - ఈవో కీలక ఆదేశాలు! టోకెన్లు ఉన్న వారికే..

గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు తప్పుడు పత్రాలతో పింఛన్లు మంజూరయ్యాయని మంత్రి ఆరోపించారు. అర్హులైన వారికి పింఛన్లు అందకపోవడంతో ప్రజాధనం భారీగా వృథా అయిందన్నారు. ఈ లోపాలను సరిదిద్దేందుకే ప్రస్తుతం సమీక్ష చేస్తున్నామని, నిజమైన అర్హులందరికీ పింఛన్లు తప్పకుండా అందిస్తామని హామీ ఇచ్చారు.

సినిమాలకు గుడ్ బై.. స్టార్ హీరో సంచలన ప్రకటన! 90వేల మంది అభిమానుల సాక్షిగా..

దివ్యాంగుల పింఛన్లపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం 5 లక్షల పింఛన్లు తొలగించిందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని అన్నారు. ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మవద్దని సూచించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందని తెలిపారు.

Flipkart Year End Sale 2025: మావా.. ఈ డీల్ చూశావా? Galaxy A55 5Gపై కలలో కూడా ఊహించని ఆఫర్!

దివ్యాంగుల పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదేనని మంత్రి ప్రశంసించారు. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం రూ.84 వేల కోట్లు ఖర్చు చేస్తే, కూటమి ప్రభుత్వం కేవలం 18 నెలల్లోనే రూ.50 వేల కోట్లు పింఛన్లకే వెచ్చించిందన్నారు. సీఎం దివ్యాంగులకు ప్రకటించిన 7 వరాలు ప్రజల్లో విశేష స్పందన పొందాయని చెప్పారు.

Smriti Mandhana: భారత మహిళా క్రికెట్లో చరిత్ర.. స్మృతి మంధాన రికార్డు!

ఇక ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెల పింఛన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. న్యూ ఇయర్ సందర్భంగా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా డిసెంబర్ 31వ తేదీన పింఛన్లు అందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.

IPO 2026: 2026లో IPOల జాతర.. రూ.1 లక్ష కోట్ల లిస్టింగ్ సందడి!
WhatsApp Update: గ్రూప్ చాట్స్‌లో కన్ఫ్యూజన్‌కు చెక్…! కొత్త ప్రొఫైల్ ఐకాన్!
Defence News: జలాంతర్గామిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చారిత్రక ప్రయాణం... నౌకాదళానికి గర్వకారణమైన ఘట్టం!!
Araku: వుడెన్ బ్రిడ్జ్ వద్ద టైమ్‌ రిస్ట్రిక్షన్స్…! అరకు టూర్‌కు కొత్త నిబంధనలు!
Bangladeshi politics: ఎన్నికల అస్త్రంగా యాంటీ ఇండియా… బంగ్లా రాజకీయాల కొత్త ట్రెండ్!

Spotlight

Read More →