AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే.. AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే..

CII Partnership Summit : ఉత్తరాంధ్రలో పరిశ్రమల వర్షం! సీఎం చంద్రబాబు నేతృత్వంలో ₹54,000 కోట్లు గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు!!

2025-11-15 09:48:00
Annadata Sukhibhava: ఏపీ రైతులకు శుభవార్త! అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్!

విశాఖపట్నంలో  జరిగిన CII Partnership Summit 2025 సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వం మరియు AM Green Group మధ్య మొత్తం ₹54,000 కోట్ల విలువైన ఒప్పందాలు (MoUs) కుదిరాయి. ఈ ఒప్పందాలతో ఉత్తరాంధ్ర ప్రాంతం గ్రీన్ ఎనర్జీ, బయోఫ్యూయల్స్, సస్టైనబుల్ ఇండస్ట్రీస్ రంగాల్లో దేశవ్యాప్తంగా కీలక కేంద్రంగా ఎదగనున్నట్లు స్పష్టమవుతోంది.

AP International Travel: ఏపీ నుండి తొలి సింగపూర్ ఫ్లైట్ ప్రారంభం..! విదేశీ ప్రయాణాలు మరింత సులభం..!

ఈ ఒప్పందాలలో ప్రధానమైనది కాకినాడ ఉప్పాడ ప్రాంతంలో ఏర్పాటు కానున్న గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్. AM Green ఈ ప్రాజెక్టుకు రెండు దశల్లో కలిపి ₹44,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. సంవత్సరానికి 1 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ ఆధునిక కాంప్లెక్స్‌ మాత్రమే కాక ప్రపంచంలోనే అతిపెద్ద స్థాయిలో ఉండబోతున్న RFNBO-కాంప్లైంట్ గ్రీన్ అమోనియా ప్లాంట్ కూడా ఇదే పరిసరాల్లో స్థాపించేందుకు సంస్థ సిద్ధమైంది. పరిశ్రమలు కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించే దిశగా ఈ రెండు ప్రాజెక్టులు కీలక పాత్ర పోషించనున్నాయి.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యాధునిక వైమానిక సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు!!

ఇక మరో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలు బయోఫ్యూయల్ సెక్టార్‌లో కొత్త పుంతలు తొక్కబోతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం మరియు ఆనకాపల్లి జిల్లాల్లో ₹10,000 కోట్లతో ప‌లు బయో రిఫైనరీలు, 2G ఎథనాల్ యూనిట్లు, అలాగే సంవత్సరానికి 180 KTPA సామర్థ్యం గల Sustainable Aviation Fuel (SAF) ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్లు వ్యవసాయ మిగులు, బయోమాస్ వంటి పదార్థాలను ఉపయోగించి తదుపరి తరం శుద్ధ ఇంధనాన్ని తయారు చేస్తాయి. దీని వలన రైతులకు కొత్త ఆదాయ మార్గాలు, పరిశ్రమలకు గ్రీన్ ఇంధనం ప్రాంతానికి మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.

భారీ అగ్ని ప్రమాదం! 17 ఫైర్ ఇంజిన్లతో ... అయినా అల్లకల్లోలం!

ఈ మొత్తం ప్రాజెక్టులు పూర్తిగా అమలులోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రపంచ శ్రేణి “ఫార్మ్ టు ఫ్లైట్ ఎకోసిస్టమ్” కు కేంద్రంగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అంటే  రైతు పొలాల్లో పండే బయోమాస్ నుంచి విమానాలకు అవసరమైన సస్టైనబుల్ ఫ్యూయల్ వరకు ఒకే రాష్ట్రంలో తయారవుతాయి. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు రావడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు తీసుకురానుంది.

AP High court: ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగ రిజర్వేషన్‌పై హైకోర్టు కఠిన ఆదేశాలు..! ఆది వెంటనే అమలు చేయాలి..!

విజాగ్ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులకు రాష్ట్రం అందించే సౌకర్యాలు వేగవంతమైన అనుమతి వ్యవస్థ, దృఢమైన పోర్ట్–ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా వంటి అంశాలను వివరించారు. కేంద్ర  సివిల్ ఎవియేషన్ (విమానయానం) శాఖ మంత్రి కిన్జరపు రామ్ మోహన్ నాయుడు  పెట్టుబడులకు ఉత్తమ గమ్యం ఆంధ్రప్రదేశ్ కావాలని అధునాతన పరిశ్రమలకు అవసరమైన మద్దతు మొత్తం ప్రభుత్వం అందిస్తుందని  చెప్పుకొచ్చారు.

Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు..! మనీలాండరింగ్ మాస్టర్‌మైండ్ అరెస్ట్..!

ఈ ఒప్పందాలు అమలు దశలోకి ప్రవేశించిన తర్వాత వేలాది ఉద్యోగాలు మెరుగైన పరిశ్రమల వాతావరణం, పచ్చ ఇంధన ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు రాష్ట్రానికి అందుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఈ పెట్టుబడులు ఉత్తరాంధ్రను దేశంలోనే కాక ఆసియా ఖండంలో కీలక గ్రీన్ ఎనర్జీ హబ్‌గా నిలబెట్టే అవకాశాలు మరింత బలంగా కనిపిస్తున్నాయి.

US-Saudi Relations: సౌదీకి F-35 యుద్ధవిమానాల విక్రయంపై ట్రంప్‌ పచ్చజెండా సూచనలు!!
గ్రామ–వార్డు సచివాలయ సిబ్బందిపై కొత్త నిబంధనలు! GSWS శాఖ తాజా ఆదేశాలు!
Praja Vedika: నేడు (15/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Free Bikes: ఏపీలో వారందరికీ ఉచితంగా బైకులు! దరఖాస్తు... పూర్తి వివరాలు!
Electric scooter : బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది కొనాలో తెలియడం లేదా.. ఎక్కువ రేంజ్ ఇచ్చే బెస్ట్ స్కూటర్ లిస్ట్ ఇదిగో.. ఒక్క ఛార్జ్‌తో!
Chennai IAF Crash: క్షణాల్లో కూలిన శిక్షణ విమానం…! సేఫ్ గా బయటపడిన పైలట్!
Bihar elections: ఏ వేషంలో వచ్చినా అవకాశం లేదు.. బిహార్ ఫలితాలపై అమిత్ షా మోదీ స్పందనలు!

Spotlight

Read More →