Praja Vedika: నేడు (19/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Farmers: 24 గంటల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు! మెసేజ్ వచ్చిందా... చెక్ చేసుకోండి! Bullet Train: భారత్ లో తొలి బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! గంటకు 320 కి. మీ దూరం... ఎప్పుడంటే! AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! Praja Vedika: నేడు (19/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Farmers: 24 గంటల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు! మెసేజ్ వచ్చిందా... చెక్ చేసుకోండి! Bullet Train: భారత్ లో తొలి బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! గంటకు 320 కి. మీ దూరం... ఎప్పుడంటే! AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి!

Free Bikes: ఏపీలో వారందరికీ ఉచితంగా బైకులు! దరఖాస్తు... పూర్తి వివరాలు!

2025-11-15 06:57:00
Electric scooter : బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది కొనాలో తెలియడం లేదా.. ఎక్కువ రేంజ్ ఇచ్చే బెస్ట్ స్కూటర్ లిస్ట్ ఇదిగో.. ఒక్క ఛార్జ్‌తో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఉచితంగా త్రిచక్ర మోటారు వాహనాలను అందించే పథకాన్ని ప్రారంభించింది. దివ్యాంగులు చదువు, ఉపాధి, వ్యవసాయం వంటి రంగాల్లో మరింత ముందుకు సాగేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకానికి అర్హులైన వారి నుంచి ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి.

Chennai IAF Crash: క్షణాల్లో కూలిన శిక్షణ విమానం…! సేఫ్ గా బయటపడిన పైలట్!

ఈ పథకానికి అర్హత పొందడానికి దివ్యాంగులకు కనీసం 70 శాతం వైకల్య ధ్రువపత్రం ఉండాలి. వార్షిక కుటుంబ ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండడం తప్పనిసరి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఇప్పటికే ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల ద్వారా మోటారు వాహనాలను పొందినవారు ఈ పథకానికి అర్హులు కారని స్పష్టం చేశారు. జీవితంలో ఒకే సారి ఈ త్రిచక్ర వాహనం మంజూరు చేయబడుతుంది.

Bihar elections: ఏ వేషంలో వచ్చినా అవకాశం లేదు.. బిహార్ ఫలితాలపై అమిత్ షా మోదీ స్పందనలు!

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 10 వాహనాలు కేటాయించారు. వీటిలో 50 శాతం మహిళలకు రిజర్వ్ చేశారు. ఒక్కో వాహనం విలువ రూ.1.30 లక్షలు కాగా పూర్తిగా ఉచితంగా అందిస్తారు. ఈ పథకానికి 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో దరఖాస్తు చేసి వాహనం మంజూరు కాకపోయిన వారికి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

Drone Taxi: ట్రాఫిక్‌కు చెక్.. త్వరలో ఏపీలో డ్రోన్ ట్యాక్సీలు! సీఐఐ వేదికగా సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన!

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆధార్ కార్డు, దివ్యాంగుల ధ్రువపత్రం, పదోతరగతి మార్కుల జాబితా, కుల ధ్రువపత్రం, ఆదాయ ధ్రువపత్రం, పాస్‌పోర్టు సైజు ఫోటో, గతంలో వాహనం పొందలేదని స్వీయ ధ్రువీకరణ పత్రం వంటి డాక్యుమెంట్లను సమర్పించాలి. అధికారులు ఈ పత్రాలను పరిశీలించి అర్హులైన వారికి త్రిచక్ర వాహనాలను మంజూరు చేస్తారు.

Maheshs clarity: పాస్‌లతోనే రండి.. అభిమానులను ఉద్దేశించి మహేశ్ క్లారిటీ!

దివ్యాంగులు ఈ నెల 25 లోపు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం రూపొందించిన అధికారిక వెబ్‌సైట్ apdascac.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా దివ్యాంగులు స్వయం ఉపాధి, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని ముందుకు సాగేందుకు మంచి అవకాశాన్ని ప్రభుత్వం అందిస్తోంది.

Bihar Election Results 2025: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం.. నితీశ్‌ ధన్యవాదాలతో కొత్త రాజకీయ సమీకరణాలు!!
ఏపీలో వారికి మళ్లీ పింఛన్లు.. 3 నెలల్లోనే హామీ ఇచ్చిన చీఫ్ విప్!
Bihar result: బిహార్ ఎన్నికల్లో మహిళల ఓటింగ్‌ రికార్డు.. ఎన్డీఏకు చారిత్రాత్మక విజయం తీసుకువచ్చిన కీలక అంశం ఏమిటంటే?
భారతదేశ తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్‌లో లగ్జరీ సదుపాయాలు! ఎక్కడో తెలుసా!
వాహనదారులకు హై అలెర్ట్.. ఏపీ నెంబర్లతో తెలంగాణలో తిరిగితే.. 33 జిల్లాల్లో!

Spotlight

Read More →