22A Lands: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! 22ఏ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం KTR: నా పేరు వాడుకోవద్దు.. కేటీఆర్ సేవా సమితులకు షాక్ ఇచ్చిన కేటీఆర్..!! Indian Railways: మారుతున్న రైల్వే టికెటింగ్ రూల్స్! UTS స్థానంలో Rail One యాప్ ప్రారంభం...! Land Registration: రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు! సాఫ్ట్‌వేర్ ద్వారానే భూ సమస్యల పరిష్కారం! US-Iran nuclear: అమెరికా ఇరాన్ న్యూక్లియర్ చర్చలు... 26న జెనీవాలో! AP Government: సోషల్ మీడియాలో నకిలీ పింఛన్ అప్లికేషన్ల వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం! AP Politics: బిహార్‌లో ఐపీఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.. కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు.! Electricity Services: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్! వాట్సాప్‌లో టీజీఎస్‌పీడీసీఎల్ సేవలు..! Errannaidu: ఆయన నా జీవితానికి దిక్సూచి.. ఎర్రన్నాయుడు సేవలను గుర్తు చేసుకున్న మంత్రి..!! Chandrababu: ప్రపంచంలోనే మన పోస్టల్ నెట్‌వర్క్ నంబర్ 1... పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు! 22A Lands: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! 22ఏ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం KTR: నా పేరు వాడుకోవద్దు.. కేటీఆర్ సేవా సమితులకు షాక్ ఇచ్చిన కేటీఆర్..!! Indian Railways: మారుతున్న రైల్వే టికెటింగ్ రూల్స్! UTS స్థానంలో Rail One యాప్ ప్రారంభం...! Land Registration: రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు! సాఫ్ట్‌వేర్ ద్వారానే భూ సమస్యల పరిష్కారం! US-Iran nuclear: అమెరికా ఇరాన్ న్యూక్లియర్ చర్చలు... 26న జెనీవాలో! AP Government: సోషల్ మీడియాలో నకిలీ పింఛన్ అప్లికేషన్ల వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం! AP Politics: బిహార్‌లో ఐపీఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.. కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు.! Electricity Services: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్! వాట్సాప్‌లో టీజీఎస్‌పీడీసీఎల్ సేవలు..! Errannaidu: ఆయన నా జీవితానికి దిక్సూచి.. ఎర్రన్నాయుడు సేవలను గుర్తు చేసుకున్న మంత్రి..!! Chandrababu: ప్రపంచంలోనే మన పోస్టల్ నెట్‌వర్క్ నంబర్ 1... పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు!

Annadata Sukhibhava: ఏపీ రైతులకు శుభవార్త! అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు మంచి శుభవార్త అందింది. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు నవంబర్ నెలలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పథకాన్ని పీ

Published : 2025-11-15 09:42:00
AP International Travel: ఏపీ నుండి తొలి సింగపూర్ ఫ్లైట్ ప్రారంభం..! విదేశీ ప్రయాణాలు మరింత సులభం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు మంచి శుభవార్త అందింది. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు నవంబర్ నెలలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పథకాన్ని పీఎం కిసాన్ యోజనతో కలిపి అమలుచేస్తున్నందున, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసే రోజే రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా కూడా రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం పీఎం కిసాన్ 21వ విడతను నవంబర్ 19న విడుదల చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండో విడత అన్నదాత సుఖీభవ నిధులు కూడా అదే రోజున విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యాధునిక వైమానిక సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు!!

తెలుగుదేశం కూటమి ఎన్నికల సమయంలో రైతులకు సంవత్సరానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారం 2025 ఆగస్ట్ నెలలో మొదటి విడతగా రూ.7000 రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇందులో పీఎం కిసాన్ కింద రూ.2000, అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.5000 కలిపి మొత్తం రూ.7000 అందించారు. 47 లక్షలకు పైగా అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈ సొమ్ము జమైంది.

భారీ అగ్ని ప్రమాదం! 17 ఫైర్ ఇంజిన్లతో ... అయినా అల్లకల్లోలం!

అర్హత సమస్యలు, eKYC, NPCI మ్యాపింగ్ వంటి కారణాలతో కొంతమంది రైతులకు మొదటి విడత డబ్బులు అందకపోయినా, ఆ సమస్యలు పరిష్కరించబడిన వెంటనే వారికి కూడా నిధులు జమ చేశారు. ఇప్పుడు రెండో విడత విడుదలకు సంబంధించి వ్యవసాయ శాఖ, ఆర్ధిక శాఖ ఇప్పటికే ప్రక్రియను వేగవంతం చేసింది. కేంద్ర ప్రభుత్వం 21వ విడత రిలీజ్ చేసే తేదీకి అనుగుణంగా మొత్తం రాష్ట్రం కూడా సిద్ధమవుతోంది.

AP High court: ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగ రిజర్వేషన్‌పై హైకోర్టు కఠిన ఆదేశాలు..! ఆది వెంటనే అమలు చేయాలి..!

పీఎం కిసాన్ 21వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 19న విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ వెల్లడించారు. ఈ విడత కింద దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతులకు రూ.2000 చొప్పున జమ చేయనున్నారు. అదే రోజున అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా విడుదల చేస్తే, ఆంధ్రప్రదేశ్ రైతులకు రెండో విడతగా మంచి మొత్తం చేరే అవకాశం ఉంది.

Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు..! మనీలాండరింగ్ మాస్టర్‌మైండ్ అరెస్ట్..!

ఈ పథకానికి ప్రధాన లక్ష్యం రైతులకు పెట్టుబడి సాయం అందించడం. గత వైసీపీ ప్రభుత్వం “రైతు భరోసా” పేరుతో ఇలాంటి పథకం అమలుచేసింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మొత్తం రూ.20,000 వార్షిక సహాయం రైతులకు అందుతోంది. నవంబర్ 19న నిధులు విడుదలైతే రైతులకు పంట కాలంలో పెద్ద తోడ్పాటు లభించనుంది.

US-Saudi Relations: సౌదీకి F-35 యుద్ధవిమానాల విక్రయంపై ట్రంప్‌ పచ్చజెండా సూచనలు!!
గ్రామ–వార్డు సచివాలయ సిబ్బందిపై కొత్త నిబంధనలు! GSWS శాఖ తాజా ఆదేశాలు!
Electric scooter : బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది కొనాలో తెలియడం లేదా.. ఎక్కువ రేంజ్ ఇచ్చే బెస్ట్ స్కూటర్ లిస్ట్ ఇదిగో.. ఒక్క ఛార్జ్‌తో!
Free Bikes: ఏపీలో వారందరికీ ఉచితంగా బైకులు! దరఖాస్తు... పూర్తి వివరాలు!
భారతదేశ తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్‌లో లగ్జరీ సదుపాయాలు! ఎక్కడో తెలుసా!

Spotlight

Read More →