తేదీ 15-11-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్ తేదీ: 15 నవంబర్ 2025 (శనివారం). స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి 1. శ్రీ కేకే చౌదరీ గారు (ఆంధ్రప్రదేశ్ ఖాదీ & గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్) 2. శ్రీ షేక్ హసన్ బాషా గారు (హజ్ కమిటీ చైర్మన్)