JanaSena FormationDay: గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు! అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్! Chandrababu Naidu: నేనూ రైతు బిడ్డనే, మీ కష్టాలు నాకు తెలుసు! అన్నదాతలకు చంద్రబాబు భరోసా...! APSP Promotions: ఏపీఎస్పీ సిబ్బందికి మంత్రి లోకేష్ మెగా గిఫ్ట్..! 2,341 మందికి పదోన్నతులు! Praja Vedika: రేపు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! LPG Updates: ఇంధన కొరతపై కేంద్రం క్లారిటీ... 30 శాతం పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి! BITS Pilani: దేశంలోనే మొట్ట మొదటి బిట్స్ పిలానీ ఏఐ ప్లస్ క్యాంపస్.. ప్లాన్లు పరిశీలించిన మంత్రి లోకేష్! Railway Rules: రైలు చివరి పెట్టెపై 'X' గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు రహస్యం ఇదే! AP Government: బీసీ హాస్టల్‌లో ఆహార కొరతపై ప్రభుత్వం సీరియస్..! పాత సిబ్బందిని మారుస్తూ ఆదేశాలు! Steel Bridge: నెలాఖరులోగా బకింగ్‌హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ పూర్తి! మంత్రి నారాయణ కీలక ప్రకటన! Sagar Defence: సముద్రంలో చేపలను పట్టేందుకు AI టెక్నాలజీ..! మత్స్యకారులకు లోకేష్ హామీ! JanaSena FormationDay: గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు! అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్! Chandrababu Naidu: నేనూ రైతు బిడ్డనే, మీ కష్టాలు నాకు తెలుసు! అన్నదాతలకు చంద్రబాబు భరోసా...! APSP Promotions: ఏపీఎస్పీ సిబ్బందికి మంత్రి లోకేష్ మెగా గిఫ్ట్..! 2,341 మందికి పదోన్నతులు! Praja Vedika: రేపు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! LPG Updates: ఇంధన కొరతపై కేంద్రం క్లారిటీ... 30 శాతం పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి! BITS Pilani: దేశంలోనే మొట్ట మొదటి బిట్స్ పిలానీ ఏఐ ప్లస్ క్యాంపస్.. ప్లాన్లు పరిశీలించిన మంత్రి లోకేష్! Railway Rules: రైలు చివరి పెట్టెపై 'X' గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు రహస్యం ఇదే! AP Government: బీసీ హాస్టల్‌లో ఆహార కొరతపై ప్రభుత్వం సీరియస్..! పాత సిబ్బందిని మారుస్తూ ఆదేశాలు! Steel Bridge: నెలాఖరులోగా బకింగ్‌హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ పూర్తి! మంత్రి నారాయణ కీలక ప్రకటన! Sagar Defence: సముద్రంలో చేపలను పట్టేందుకు AI టెక్నాలజీ..! మత్స్యకారులకు లోకేష్ హామీ!

AP High court: ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగ రిజర్వేషన్‌పై హైకోర్టు కఠిన ఆదేశాలు..! ఆది వెంటనే అమలు చేయాలి..!

 ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు చారిత్రాత్మకంగా నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగాల్

Published : 2025-11-15 08:59:00
Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు..! మనీలాండరింగ్ మాస్టర్‌మైండ్ అరెస్ట్..!

ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు చారిత్రాత్మకంగా నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి కోసం ప్రత్యేక రిజర్వేషన్లను ఆరు నెలల్లోగా అమలు చేయాలని ఆదేశిస్తూ, సంబంధిత విధానాన్ని త్వరితగతిన రూపొందించాలని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత మెగా డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసిన ట్రాన్స్‌జెండర్ అభ్యర్థిని వెంటనే పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొనడం ఈ తీర్పుకు మరింత ప్రాధాన్యం తెచ్చింది. జస్టిస్ ఎన్. విజయ్ ఈ కేసుపై పరిశీలన జరిపి కీలక తీర్పును వెలువరించారు.

US-Saudi Relations: సౌదీకి F-35 యుద్ధవిమానాల విక్రయంపై ట్రంప్‌ పచ్చజెండా సూచనలు!!

ఈ కేసు నేపథ్యానికి వస్తే, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన కె. రేఖ అనే ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి 2025 మెగా డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ (హిందీ) పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలో జిల్లా స్థాయిలో 671వ ర్యాంక్ సాధించినప్పటికీ, ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక కోటా లేకపోవడం వల్ల, ఆమె అభ్యర్థిత్వాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నిర్ణయంపై బాధపడిన రేఖ, న్యాయపరమైన న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆమె తరఫు న్యాయవాది, ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పిన తీర్పులను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

గ్రామ–వార్డు సచివాలయ సిబ్బందిపై కొత్త నిబంధనలు! GSWS శాఖ తాజా ఆదేశాలు!

కోర్టు విచారణలో ప్రభుత్వం తరఫు న్యాయవాది మరోవైపు వాదనలు వినిపించారు. ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించడం ప్రభుత్వ విధాన పరమైన అంశమని, ప్రస్తుతం అలాంటి రిజర్వేషన్లు లేకపోవడంతో ఉన్న నియామక ప్రక్రియను తప్పుబట్టలేమని వాదనలు వినిపించారు. అయితే పిటిషనర్ తరఫు న్యాయవాది, రిజర్వేషన్ల లేమి సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన మార్గదర్శకాలకు విరుద్ధమని గుర్తు చేశారు. ట్రాన్స్‌జెండర్లను సమాజంలో ఎంతో వెనుకబడిన వర్గంగా గుర్తించిన సందర్భంలో, ప్రభుత్వం వారికి ప్రత్యేక రక్షణ కల్పించాల్సిన బాధ్యత కలిగి ఉందని మండిపడ్డారు.

Praja Vedika: నేడు (15/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రాన్స్‌జెండర్ల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 2019లో చట్టం తీసుకుని వచ్చినప్పటికీ, రాష్ట్రాలు విద్య మరియు ఉద్యోగాల్లో వారిని ఒక ప్రత్యేక వర్గంగా గుర్తించి రిజర్వేషన్లు అమలు చేయడంలో విఫలమయ్యాయని స్పష్టం చేశారు. వారి అభ్యున్నతికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ రేఖను ఉద్యోగానికి తక్షణం పరిగణనలోకి తీసుకోవాలని, ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్ల విధానాన్ని గరిష్టంగా ఆరు నెలల్లో ఖరారు చేయాలని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Free Bikes: ఏపీలో వారందరికీ ఉచితంగా బైకులు! దరఖాస్తు... పూర్తి వివరాలు!
Electric scooter : బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది కొనాలో తెలియడం లేదా.. ఎక్కువ రేంజ్ ఇచ్చే బెస్ట్ స్కూటర్ లిస్ట్ ఇదిగో.. ఒక్క ఛార్జ్‌తో!
Chennai IAF Crash: క్షణాల్లో కూలిన శిక్షణ విమానం…! సేఫ్ గా బయటపడిన పైలట్!
Bihar elections: ఏ వేషంలో వచ్చినా అవకాశం లేదు.. బిహార్ ఫలితాలపై అమిత్ షా మోదీ స్పందనలు!
Drone Taxi: ట్రాఫిక్‌కు చెక్.. త్వరలో ఏపీలో డ్రోన్ ట్యాక్సీలు! సీఐఐ వేదికగా సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన!
Maheshs clarity: పాస్‌లతోనే రండి.. అభిమానులను ఉద్దేశించి మహేశ్ క్లారిటీ!

Spotlight

Read More →