AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే.. AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే..

AP High court: ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగ రిజర్వేషన్‌పై హైకోర్టు కఠిన ఆదేశాలు..! ఆది వెంటనే అమలు చేయాలి..!

2025-11-15 08:59:00
Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు..! మనీలాండరింగ్ మాస్టర్‌మైండ్ అరెస్ట్..!

ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు చారిత్రాత్మకంగా నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి కోసం ప్రత్యేక రిజర్వేషన్లను ఆరు నెలల్లోగా అమలు చేయాలని ఆదేశిస్తూ, సంబంధిత విధానాన్ని త్వరితగతిన రూపొందించాలని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత మెగా డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసిన ట్రాన్స్‌జెండర్ అభ్యర్థిని వెంటనే పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొనడం ఈ తీర్పుకు మరింత ప్రాధాన్యం తెచ్చింది. జస్టిస్ ఎన్. విజయ్ ఈ కేసుపై పరిశీలన జరిపి కీలక తీర్పును వెలువరించారు.

US-Saudi Relations: సౌదీకి F-35 యుద్ధవిమానాల విక్రయంపై ట్రంప్‌ పచ్చజెండా సూచనలు!!

ఈ కేసు నేపథ్యానికి వస్తే, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన కె. రేఖ అనే ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి 2025 మెగా డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ (హిందీ) పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలో జిల్లా స్థాయిలో 671వ ర్యాంక్ సాధించినప్పటికీ, ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక కోటా లేకపోవడం వల్ల, ఆమె అభ్యర్థిత్వాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నిర్ణయంపై బాధపడిన రేఖ, న్యాయపరమైన న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆమె తరఫు న్యాయవాది, ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పిన తీర్పులను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

గ్రామ–వార్డు సచివాలయ సిబ్బందిపై కొత్త నిబంధనలు! GSWS శాఖ తాజా ఆదేశాలు!

కోర్టు విచారణలో ప్రభుత్వం తరఫు న్యాయవాది మరోవైపు వాదనలు వినిపించారు. ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించడం ప్రభుత్వ విధాన పరమైన అంశమని, ప్రస్తుతం అలాంటి రిజర్వేషన్లు లేకపోవడంతో ఉన్న నియామక ప్రక్రియను తప్పుబట్టలేమని వాదనలు వినిపించారు. అయితే పిటిషనర్ తరఫు న్యాయవాది, రిజర్వేషన్ల లేమి సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన మార్గదర్శకాలకు విరుద్ధమని గుర్తు చేశారు. ట్రాన్స్‌జెండర్లను సమాజంలో ఎంతో వెనుకబడిన వర్గంగా గుర్తించిన సందర్భంలో, ప్రభుత్వం వారికి ప్రత్యేక రక్షణ కల్పించాల్సిన బాధ్యత కలిగి ఉందని మండిపడ్డారు.

Praja Vedika: నేడు (15/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రాన్స్‌జెండర్ల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 2019లో చట్టం తీసుకుని వచ్చినప్పటికీ, రాష్ట్రాలు విద్య మరియు ఉద్యోగాల్లో వారిని ఒక ప్రత్యేక వర్గంగా గుర్తించి రిజర్వేషన్లు అమలు చేయడంలో విఫలమయ్యాయని స్పష్టం చేశారు. వారి అభ్యున్నతికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ రేఖను ఉద్యోగానికి తక్షణం పరిగణనలోకి తీసుకోవాలని, ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్ల విధానాన్ని గరిష్టంగా ఆరు నెలల్లో ఖరారు చేయాలని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Free Bikes: ఏపీలో వారందరికీ ఉచితంగా బైకులు! దరఖాస్తు... పూర్తి వివరాలు!
Electric scooter : బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది కొనాలో తెలియడం లేదా.. ఎక్కువ రేంజ్ ఇచ్చే బెస్ట్ స్కూటర్ లిస్ట్ ఇదిగో.. ఒక్క ఛార్జ్‌తో!
Chennai IAF Crash: క్షణాల్లో కూలిన శిక్షణ విమానం…! సేఫ్ గా బయటపడిన పైలట్!
Bihar elections: ఏ వేషంలో వచ్చినా అవకాశం లేదు.. బిహార్ ఫలితాలపై అమిత్ షా మోదీ స్పందనలు!
Drone Taxi: ట్రాఫిక్‌కు చెక్.. త్వరలో ఏపీలో డ్రోన్ ట్యాక్సీలు! సీఐఐ వేదికగా సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన!
Maheshs clarity: పాస్‌లతోనే రండి.. అభిమానులను ఉద్దేశించి మహేశ్ క్లారిటీ!

Spotlight

Read More →