Chandrababu: నేడు పార్టీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్‌కు గ్రీన్ సిగ్నల్: 19 చోట్ల భారీ ఇంటర్‌ఛేంజ్‌ల నిర్మాణం! Praja Vedika: నేడు (09/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Botsa Satyanarayana: బొత్స.. చరిత్ర అంత త్వరగా చెరిపేస్తే చెరిగిపోయేది కాదు! జగన్ కోసమే ఎక్కి ఎక్కి ఏడ్చాడు! Vande Bharat: వేగం.. విలాసం.. విపరీతమైన క్రేజ్.. దక్షిణాదిలోనే అత్యంత రద్దీగా మారిన రూట్ ఇదే! Nara Lokesh: లోకేశ్ రాకతో ఉత్సాహంలో కార్యకర్తలు.. బెంగళూరులో పార్టీ శ్రేణుల కోలాహలం.. ఫొటోలు వైరల్.! AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. Chandrababu: నేడు పార్టీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్‌కు గ్రీన్ సిగ్నల్: 19 చోట్ల భారీ ఇంటర్‌ఛేంజ్‌ల నిర్మాణం! Praja Vedika: నేడు (09/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Botsa Satyanarayana: బొత్స.. చరిత్ర అంత త్వరగా చెరిపేస్తే చెరిగిపోయేది కాదు! జగన్ కోసమే ఎక్కి ఎక్కి ఏడ్చాడు! Vande Bharat: వేగం.. విలాసం.. విపరీతమైన క్రేజ్.. దక్షిణాదిలోనే అత్యంత రద్దీగా మారిన రూట్ ఇదే! Nara Lokesh: లోకేశ్ రాకతో ఉత్సాహంలో కార్యకర్తలు.. బెంగళూరులో పార్టీ శ్రేణుల కోలాహలం.. ఫొటోలు వైరల్.! AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా..

New Airports: ఏపీలో భోగాపురం ఎయిర్‌పోర్టు గడువు కంటే ముందే పూర్తి! కొత్తగా మరో 6 ఎయిర్‌పోర్టులు.. మంత్రి కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం ఆరు కొత్త విమానాశ్రయాలను నిర్మించబోతున్నట్లు రహదారు

Published : 2025-11-28 10:51:00
Panchayat Reforms: గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం ఆరు కొత్త విమానాశ్రయాలను నిర్మించబోతున్నట్లు రహదారులు-భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ప్రకటించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణం కూడా నిర్దేశించిన గడువుకు ముందే పూర్తి చేసి ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో అంతర్జాతీయ, దేశీయ విమాన సదుపాయాలు మరింతగా విస్తరించనున్నాయి.

Panchayat election : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. కోడ్ అమల్లోకి!

మంత్రి జనార్ధన్ రెడ్డి గత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. వైసీపీ పాలనలో రోడ్ల సంరక్షణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, ఈ కారణంగా మొత్తం 30 వేల కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని చెప్పారు. ముఖ్యంగా 15 వేల కిలోమీటర్ల రోడ్లు చాలా చెత్త స్థితికి చేరి, పూర్తిగా పనికిరాని విధంగా మారిపోయాయని వెల్లడించారు. ఈ రహదారులను పునర్‌నిర్మించడానికి ప్రభుత్వానికి రూ.20 వేల కోట్ల అదనపు భారం వచ్చిందని తెలిపారు.

Coffee Tips: ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా! ఇవి తప్పక తెలుసుకోండి!

ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికే రోడ్ల మరమ్మతులకు భారీగా నిధులు ఖర్చు చేసింది. ఇప్పటి వరకు రూ.3 వేల కోట్లు వినియోగించడం జరిగిందని, ఆ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 22 వేల కిలోమీటర్ల గుంతల రోడ్లను పునరుద్ధరించామని అన్నారు. రోడ్ల నాణ్యత పెంచేందుకు డ్యానిష్ ఫైబర్ టెక్నాలజీ వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అలాగే పీపీపీ మోడల్‌లో 175 రహదారులను అభివృద్ధి చేసే ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు.

Bank Merger: మరోసారి భారీ బ్యాంక్ విలీనాలకు కేంద్రం సిద్ధం! 2026 నాటికి విలీనాల ప్రకటన!

అంతేకాకుండా, వైసీపీ ప్రభుత్వం సమయంలో ఆగిపోయిన అనేక పెద్ద ప్రాజెక్టులను కూడా మళ్లీ ప్రారంభిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వే, అమరావతి రింగ్ రోడ్ వంటి ముఖ్యమైన రహదారి ప్రాజెక్టులు మళ్లీ చేపడుతున్నామని తెలిపారు. అదే విధంగా రూ.15 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మూడు ప్రధాన పోర్టులైన మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల పనులు వచ్చే ఏడాదికి పూర్తవుతాయని అన్నారు.

District Reorganisation: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు! ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ

ఈ నిర్ణయాలన్నీ రాష్ట్ర అభివృద్ధికి పెద్ద మలుపు కావచ్చని భావిస్తున్నారు. కొత్త విమానాశ్రయాలు, రహదారి అప్‌గ్రేడ్లు, పోర్టు నిర్మాణాలు అన్నీ కలిసి రవాణా, వ్యాపారం, పెట్టుబడులు, పర్యాటకరంగం అభివృద్ధికి దోహదపడతాయి. మొత్తం మీద, మౌలిక వసతుల రంగాన్ని బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

Black Friday scams: బ్లాక్ ఫ్రైడే 2025 నకిలీ ఆఫర్లు, ఫేక్ వెబ్‌సైట్లు, AI వీడియోలు… ఆన్‌లైన్‌ షాపర్లను వేటాడుతున్న కొత్త మోసాలు!
Kohli Dhoni Reunion: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ధోనీ- కోహ్లి వైరల్ ఫొటో! అభిమానుల్లో సంబరాలు!
Amaravati: అమరావతిలో మరో మైలురాయి... 15 బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థల శంఖుస్థాపన!
AP Farmers: ఏపీ రైతులకు భారీ శుభవార్త! అకౌంట్లలో రూ.1,713 కోట్లు జమ... చెక్ చేసుకోండి!
TTD News: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కుంభకోణం.. టిటిడి ఇంజినీర్ అరెస్టుతో దర్యాప్తు వేగం!!

Spotlight

Read More →