Cycle Distribution: ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి పర్యటన..! విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ! Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు... జగన్ సన్నిహితులకు 10 గంటల విచారణ! Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.... కేజ్రీవాల్, సిసోడియా, కవితలకు షాక్! Digital Governance: ఢిల్లీ పర్యటనకు మంత్రి నారా లోకేష్... డిజిటల్ గవర్నెన్స్‌పై కీలక సదస్సు! Praja Vedika: నేడు (10/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: సర్కార్ కీలక నిర్ణయం... రాష్ట్రవ్యాప్తంగా 600 కొత్త ఈవీ ఛార్జింగ్ యూనిట్లు! Pattadar Passbook: రైతులకు చంద్రబాబు తీపికబురు... క్యూఆర్ కోడ్ పాసు పుస్తకాల పంపిణీ! Pawankalyan: జనసేన ఆవిర్భావ వేడుకలు రద్దు: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం! Nara Lokesh: వరద ముప్పుకు శాశ్వత పరిష్కారం.. రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా లోకేష్.. మంగళగిరిలో రూ.14.88 కోట్లతో Cycle Distribution: ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి పర్యటన..! విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ! Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు... జగన్ సన్నిహితులకు 10 గంటల విచారణ! Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.... కేజ్రీవాల్, సిసోడియా, కవితలకు షాక్! Digital Governance: ఢిల్లీ పర్యటనకు మంత్రి నారా లోకేష్... డిజిటల్ గవర్నెన్స్‌పై కీలక సదస్సు! Praja Vedika: నేడు (10/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: సర్కార్ కీలక నిర్ణయం... రాష్ట్రవ్యాప్తంగా 600 కొత్త ఈవీ ఛార్జింగ్ యూనిట్లు! Pattadar Passbook: రైతులకు చంద్రబాబు తీపికబురు... క్యూఆర్ కోడ్ పాసు పుస్తకాల పంపిణీ! Pawankalyan: జనసేన ఆవిర్భావ వేడుకలు రద్దు: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం! Nara Lokesh: వరద ముప్పుకు శాశ్వత పరిష్కారం.. రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా లోకేష్.. మంగళగిరిలో రూ.14.88 కోట్లతో

Panchayat Reforms: గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

ప్రస్తుతం అమల్లో ఉన్న పంచాయతీల విభజన, విలీనాలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా ఎత్తివేసింది. దీనివల్ల గ్రామ పంచాయతీలను విడగొట్టడం, కలపడం, కొత్తగా ఏర్పాట

Published : 2025-11-28 10:44:00
Coffee Tips: ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా! ఇవి తప్పక తెలుసుకోండి!

ప్రస్తుతం అమల్లో ఉన్న పంచాయతీల విభజన, విలీనాలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా ఎత్తివేసింది. దీనివల్ల గ్రామ పంచాయతీలను విడగొట్టడం, కలపడం, కొత్తగా ఏర్పాటు చేయడం లేదా పునర్వ్యవస్థీకరించడం వంటి పనులు తిరిగి మొదలుకావడానికి అవకాశం వచ్చింది. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్‌ శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ అధికారిక ఆదేశాలు విడుదల చేశారు.

Bank Merger: మరోసారి భారీ బ్యాంక్ విలీనాలకు కేంద్రం సిద్ధం! 2026 నాటికి విలీనాల ప్రకటన!

ఇప్పటి వరకు ఎన్నికల కారణంగా పంచాయతీల సరిహద్దులు మార్చడం, కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయడం, గ్రామాలు ఒక పంచాయతీ నుంచి మరొకటికి మార్చడం వంటి పనులకు అనుమతి ఉండేది కాదు. కాని ఇప్పుడు ప్రభుత్వం ఈ నిషేధాన్ని తాత్కాలికంగా తొలగించింది. దీని వల్ల గ్రామాల విభజన, పంచాయతీల పునఃసంఘటన, పురపాలక సంఘాల్లో విలీనం వంటి చర్యలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

District Reorganisation: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు! ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ

ఈ మార్పులు చేయడానికి ముందు పంచాయతీ పాలకవర్గ సభ్యుల తీర్మానం అవసరం. పాలకవర్గం లేని పంచాయతీల్లో గ్రామ సభ ఆమోదం తప్పనిసరి. ఆమోదం వచ్చిన తర్వాత ఈ ప్రపోసల్స్‌ను కలెక్టర్‌కు పంపాలి. అక్కడి నుంచి కమిషనర్ కార్యాలయానికి, చివరగా ముఖ్య కార్యదర్శి కార్యాలయానికి పంపి నిర్ణయం తీసుకుంటారు. అయితే ఒక గ్రామాన్ని మరో మండలానికి మార్చడం మాత్రం అనుమతించలేదు.

Black Friday scams: బ్లాక్ ఫ్రైడే 2025 నకిలీ ఆఫర్లు, ఫేక్ వెబ్‌సైట్లు, AI వీడియోలు… ఆన్‌లైన్‌ షాపర్లను వేటాడుతున్న కొత్త మోసాలు!

ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం – రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు. 2026 మార్చితో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవుల కాలం పూర్తవుతుంది. ఎన్నికల సమయంలో పంచాయతీల సరిహద్దులు స్పష్టంగా ఉండాలని, కొత్తగా ఏర్పడే పంచాయతీలు అధికారికంగా గుర్తింపు పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ మార్పులను అనుమతించింది.

Kohli Dhoni Reunion: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ధోనీ- కోహ్లి వైరల్ ఫొటో! అభిమానుల్లో సంబరాలు!

మొత్తంగా చూసుకుంటే, ఈ తాత్కాలిక అనుమతి వల్ల గ్రామ పంచాయతీల నిర్మాణం మరింత స్పష్టత పొందుతుంది. గ్రామాలకు అవసరమైన సేవలు సక్రమంగా అందే అవకాశం పెరుగుతుంది. అయితే ఈ ప్రక్రియలో గ్రామ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడం, పారదర్శకంగా తీర్మానాలు చేయడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.

Amaravati: అమరావతిలో మరో మైలురాయి... 15 బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థల శంఖుస్థాపన!
AP Farmers: ఏపీ రైతులకు భారీ శుభవార్త! అకౌంట్లలో రూ.1,713 కోట్లు జమ... చెక్ చేసుకోండి!
TTD News: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కుంభకోణం.. టిటిడి ఇంజినీర్ అరెస్టుతో దర్యాప్తు వేగం!!
Data Center Hub: విశాఖలో డేటా సెంటర్ల వెల్లువ! ఏఐ ఆధారిత మేగా ప్రాజెక్టులకు రెడ్ కార్పెట్!
AP Government: ఏపీలో వారికి ఎగిరి గంతేసే వార్త.. పదోన్నతుల పై ప్రభుత్వం కీలక నిర్ణయం! ఎన్నో ఏళ్ల కల..

Spotlight

Read More →