Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే! భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి.. ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ. పెండింగ్‌ చలాన్లపై వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇదే లాస్ట్ ఛాన్స్! 100% సెటిల్‌మెంట్.. US-India:అనిశ్చిత ప్రపంచంలో కొత్త నిబంధనలతో అమెరికా.. సరఫరా భద్రతకోసం భారత్‌ వ్యూహం అవసరం – జైశంకర్!! Anna Canteens: ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఫోకస్.. క్యాంటీన్‌ల పరిశీలనకు స్థానిక కమిటీలు! AP Govt: ఒంగోలు విమానాశ్రయం - త్వరలో టేకాఫ్! డీపీఆర్ తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – స్థానిక ప్రజల్లో ఆనందం! Viksit Bharat: వికసిత భారతానికి Gen Z సంకల్పమే అసలైన శక్తి.. మన్ కి బాత్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు!! Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే! భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి.. ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ. పెండింగ్‌ చలాన్లపై వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇదే లాస్ట్ ఛాన్స్! 100% సెటిల్‌మెంట్.. US-India:అనిశ్చిత ప్రపంచంలో కొత్త నిబంధనలతో అమెరికా.. సరఫరా భద్రతకోసం భారత్‌ వ్యూహం అవసరం – జైశంకర్!! Anna Canteens: ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఫోకస్.. క్యాంటీన్‌ల పరిశీలనకు స్థానిక కమిటీలు! AP Govt: ఒంగోలు విమానాశ్రయం - త్వరలో టేకాఫ్! డీపీఆర్ తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – స్థానిక ప్రజల్లో ఆనందం! Viksit Bharat: వికసిత భారతానికి Gen Z సంకల్పమే అసలైన శక్తి.. మన్ కి బాత్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు!!

ఏపీలో హోర్డింగ్స్‌, ఫ్లెక్సీలు పెట్టేవాళ్లకు కొత్త రూల్! తప్పక పాటించాల్సిందే.. లేదంటే!

2025-11-24 09:54:00
Cylinder Scam: సిలిండర్ స్కామ్ బట్టబయలు! పుంగనూరులో అక్రమ వసూళ్లపై కలెక్టర్ సీజ్‌!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో హోర్డింగులు, ఫ్లెక్సీలు అనుమతులు లేకుండా ఎక్కడ పడితే అక్కడ పెడుతున్న పరిస్థితిని అరికట్టడానికి కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏ బహిరంగ ప్రదేశంలోనైనా హోర్డింగ్ లేదా ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలంటే సంబంధిత పట్టణ స్థానిక సంస్థల నుంచి తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు చెల్లించాల్సిందే. ఎలాంటి అనుమతులు లేకుండా పెట్టిన హోర్డింగులను తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

ఏపీలోని ఆ నగరానికి రెండు పేర్లు! కేంద్రం ఒక పేరుతో, రాష్ట్రం మరో పేరుతో.. పెద్ద చర్చ!

హైకోర్టు ఇటీవల నగరాల్లో, పట్టణాల్లో అడ్డదిడ్డంగా పెడుతున్న హోర్డింగ్‌లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్రమంగా పెట్టిన వాటిపై ఏ చర్యలు తీసుకున్నారో వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడిగింది. దీంతో ప్రభుత్వం అడ్వర్టైజ్‌మెంట్ పాలసీలో మార్పులు చేస్తూ కొత్త నిబంధనలను సిద్ధం చేసింది. జీఎస్‌టీ అమలుతో ప్రకటనల పన్ను విషయంలో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించేందుకు ‘డిస్‌ప్లే డివైజెస్ ఫీజు’ అనే కొత్త రుసుమును కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆ ఉద్యోగులకు షాక్.. అలాగయితే వాళ్లందరి ఉద్యోగం పోవడం పక్కా!

కొత్త నియమాల ప్రకారం, హోర్డింగ్ లేదా ఫ్లెక్సీ పెట్టాలనుకునే ప్రైవేట్ యాడ్ ఏజెన్సీలు కూడా తప్పనిసరిగా లైసెన్సులు పొందాలి. ఈ లైసెన్సులను ప్రతి మూడేళ్లకు ఒకసారి రీన్యూ చేసుకోవాలి. హోర్డింగ్‌ల పరిమాణం మేరకు వసూలు చేసే ఫీజులను పెంచే అవకాశం కూడా ఉంది. ఈ మార్పుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అంచనా. ఇప్పటి వరకు రూ.100-150 కోట్లుగా ఉన్న ఆదాయం రూ.200 కోట్లకు పైగా చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Sai Pallavis : నాకు పేరు పెట్టింది సత్య సాయి బాబానే.. సాయిపల్లవి భావోద్వేగ వ్యాఖ్యలు వైరల్!

వ్యక్తిగతంగా హోర్డింగ్‌లు మరియు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలనుకునే వారు కూడా తాత్కాలిక అనుమతులు తీసుకోవాలి. కొత్త పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే ప్రదేశాల్లో, ప్రమాదకరంగా ఉన్న చోట్ల పెట్టిన హోర్డింగులను వెంటనే గుర్తించి తొలగిస్తారు. హోర్డింగులు పెట్టడానికి సురక్షితమైన ప్రదేశాలను మాత్రమే అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నగరాల అందాన్ని కాపాడడంతో పాటు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకుంటున్నారు.

హై అలర్ట్.. విమానంలో బాంబు కలకలం! బహ్రెయిన్-హైదరాబాద్ విమాన ప్రయాణికులకు టెన్షన్...

ఈ నూతన మార్గదర్శకాలు కేబినెట్ ఆమోదం కోసం పంపబడుతున్నాయి. ఆమోదం వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకువస్తారు. అనధికారిక హోర్డింగులు పెరుగుతున్న సమస్య, జీఎస్‌టీ కారణంగా పన్నుల వ్యవస్థలో వచ్చిన గందరగోళం, హైకోర్టు ఆదేశాలు—ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పాలసీ మార్పులు చేసింది. కొత్త నియమాలు అమల్లోకి రాగానే హోర్డింగ్‌ల వ్యవస్థ మరింత క్రమబద్ధం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

అమెరికా కల అడియాస: వీసా తిరస్కరణతో తీవ్ర మనస్తాపం.. గుంటూరు యువ వైద్యురాలు ఆత్మహత్య!
Modi: G20లో మోదీ దూకుడు…! దక్షిణాఫ్రికా నుంచి జపాన్ వరకు కీలక ఒప్పందాలు!
విజిట్ వీసాతో కువైట్‌కు వచ్చిన వారికి శుభవార్త! రెసిడెన్సీ కి మార్చుకునే 5 కొత్త నిబంధనలు!
ఏపీలో ఒక్కొక్కరికి రూ.2.50 లక్షలు.. వెంటనే దరఖాస్తు చేస్కోండి! ఆఖరి తేదీ...
Praja Vedika: నేడు (24/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →