Praja Vedika: నేడు (08/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో ఉద్యోగాల భర్తీకి కొత్త రూల్స్.... 26 జిల్లాల వారీగా నియామక గెజిట్ విడుదల! India New Zealand FTA: భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం.. ఏప్రిల్ 24న సంతకాలు! Praja Vedika: రేపు (08/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Cabinet: రుషికొండ భవనాలపై వీడిన సస్పెన్స్.. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సిద్ధం! Mulapeta Port: శ్రీకాకుళం జిల్లాకు మణిహారం... మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన! AP Water Resources: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరే లక్ష్యం.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.! Neradu Barriage: ఏపీలో ఆ జిల్లాకు మహార్దశ! ఆ ప్రాజెక్టు తో మారనున్న రూపురేఖలు... ఎన్నో ఏళ్ల కల! Google Data Center: ఏపీ ఐటీ రంగంలో చారిత్రక ఘట్టం.. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్‌కు చంద్రబాబు శంకుస్థాపన. Rythu Bharosa Funds Release: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. Praja Vedika: నేడు (08/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో ఉద్యోగాల భర్తీకి కొత్త రూల్స్.... 26 జిల్లాల వారీగా నియామక గెజిట్ విడుదల! India New Zealand FTA: భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం.. ఏప్రిల్ 24న సంతకాలు! Praja Vedika: రేపు (08/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Cabinet: రుషికొండ భవనాలపై వీడిన సస్పెన్స్.. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సిద్ధం! Mulapeta Port: శ్రీకాకుళం జిల్లాకు మణిహారం... మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన! AP Water Resources: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరే లక్ష్యం.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.! Neradu Barriage: ఏపీలో ఆ జిల్లాకు మహార్దశ! ఆ ప్రాజెక్టు తో మారనున్న రూపురేఖలు... ఎన్నో ఏళ్ల కల! Google Data Center: ఏపీ ఐటీ రంగంలో చారిత్రక ఘట్టం.. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్‌కు చంద్రబాబు శంకుస్థాపన. Rythu Bharosa Funds Release: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్.

ChaiRaasta: ఏపీలో మహిళలకు చాయ్‌రస్తాలు... నెల నెలా సంపాదన! పూర్తి వివరాలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా మరో కీలక అడుగు వేసింది. ‘చాయ్‌రస్తా’ ఫ్రాంచైజ్ యూనిట్లను రాష్ట్రంలోని పలు పట్టణాల్లో ఏర్పాటు చేస్

Published : 2025-12-15 11:49:00
WWE: WWEకి జాన్ సీనా గుడ్‌బై.. రెండు దశాబ్దాల కెరీర్‌కు వీడ్కోలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా మరో కీలక అడుగు వేసింది. ‘చాయ్‌రస్తా’ ఫ్రాంచైజ్ యూనిట్లను రాష్ట్రంలోని పలు పట్టణాల్లో ఏర్పాటు చేస్తూ, తక్కువ పెట్టుబడితో మహిళలు స్వయం ఉపాధి పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ కార్యక్రమాన్ని మెప్మా (MEPMA) ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు.

TTD Updates: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం!

ప్రస్తుతం విజయనగరం, రాజాం, బొబ్బిలి, నెల్లిమర్ల పట్టణాల్లో చాయ్‌రస్తా యూనిట్ల ఏర్పాటుకు మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ యూనిట్లలో నాణ్యమైన టీ, కాఫీతో పాటు బూస్ట్, బోర్నవిటా, హార్లిక్స్ వంటి పానీయాలను తక్కువ ధరకే అందించనున్నారు. ఒక్కో కప్పు ధర రూ.20 నుంచి రూ.30 మధ్య ఉండేలా నిర్ణయించారు.

నేతన్నలకు శుభవార్త.. క్రిస్మస్–సంక్రాంతికి ఆప్కో పండుగ ఆఫర్! 30 నుంచి 40శాతం రాయితీ!

చాయ్‌రస్తా యూనిట్ ఏర్పాటు కోసం సుమారు రూ.6.60 లక్షల పెట్టుబడి అవసరం కాగా, ముడి సరుకుల కోసం అదనంగా రూ.50 వేలు కేటాయించాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడిలో కొంత భాగాన్ని బ్యాంకు రుణాల ద్వారా ప్రభుత్వం సాయం చేస్తుంది. గ్యాస్ అవసరం లేకుండా పనిచేసే ఆధునిక యంత్రాలతో టీ, కాఫీ తయారీ సులభంగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Lionel Messi: హైదరాబాద్‌కు రావడం ఆనందంగా ఉంది.. మెస్సీకి ఇంగ్లిష్ రాదా.. HYD పర్యటనలో మరోసారి స్పష్టమైన నిజం!

ఈ యూనిట్ల నిర్వహణ కోసం మహిళలకు ప్రభుత్వం పూర్తి శిక్షణ అందిస్తుంది. గుంటూరు, విజయవాడల్లో మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శిక్షణ పూర్తైన తర్వాత నలుగురు మహిళలు కలిసి ఒక చాయ్‌రస్తా అవుట్‌లెట్‌ను నిర్వహించవచ్చు. ఒక్కో అవుట్‌లెట్‌ను 80 నుంచి 100 అడుగుల స్థలంలో కంటైనర్ స్టాల్‌గా ఏర్పాటు చేస్తారు.

Internship: విద్యార్థులకు RBI బిగ్ ఛాన్స్…! నెలకు ₹20,000 స్టైపెండ్‌తో భారీ అవకాశం!

చాయ్‌రస్తాలను బస్టాండ్లు, ఆస్పత్రులు, మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు వంటి రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెప్మా ద్వారా నిరంతర పర్యవేక్షణ, సహకారం అందించనున్నారు. ఈ పథకం ద్వారా మహిళలు నెలకు స్థిర ఆదాయం పొందడంతో పాటు, స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగడానికి అవకాశం లభిస్తుందని అధికారులు తెలిపారు. ఆసక్తి గల మహిళలు మెప్మాలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

TTD: దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ..! 100 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్..!
Bigboss: బిగ్‌బాస్ 9 ఫైనల్ రేస్ క్లియర్…! టాప్–5 ఫైనలిస్ట్‌లు వీరే!
iPhone కొనాలంటే ఇదే బెస్ట్ ఛాన్స్..! ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్!
Rural Politics: భార్య సర్పంచ్... అధికారం భర్త చేతుల్లోనేనా? NHRC సీరియస్!!
Chandrababu: కన్హా శాంతివనంలో సీఎం చంద్రబాబు పర్యటన..దాజీతో కీలక భేటీ!

Spotlight

Read More →