Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్... సకుటుంబ సపరివార సమేతంగా దోచేశారు! బిగుస్తున్న సీఐడీ ఉచ్చు! New Airport: విమానాశ్రయంపై మంత్రి కీలక ప్రకటన! మారబోతున్న ఆ ప్రాంతం రూపురేఖలు! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు... Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే? Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్... సకుటుంబ సపరివార సమేతంగా దోచేశారు! బిగుస్తున్న సీఐడీ ఉచ్చు! New Airport: విమానాశ్రయంపై మంత్రి కీలక ప్రకటన! మారబోతున్న ఆ ప్రాంతం రూపురేఖలు! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు... Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే?

New Railway Line: అమరావతికి కొత్త రైల్వే లైన్... 300 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కొత్త రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ ఏర్పాటు చ

Published : 2025-12-24 09:24:00
International Relations: ఐక్యరాజ్యసమితిలో ఇరాన్–అమెరికా వాగ్వాదం… ఒత్తిడికి లొంగం అంటూ తేల్చి చెప్పిన ఇరాన్!!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కొత్త రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా తాజాగా మరో 300 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, పనులు ప్రారంభించాలనే ఉద్దేశంతో రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Space Technology: ఈ రోజు చాలా ప్రత్యేకం… ఇస్రో దృష్టంతా ‘బాహుబలి’ పైనే!

ఈ రైల్వే లైన్ కోసం ఎన్టీఆర్ జిల్లాలోని వీరులపాడు, కంచికచర్ల మండలాల్లో ఉన్న 8 గ్రామాల్లో భూములు సేకరించనున్నారు. ఇందులో ప్రైవేటు భూములతో పాటు ప్రభుత్వ, ఎసైన్డ్ భూములు కూడా ఉన్నాయి. పరిటాల గ్రామ పరిధిలో ఉన్న 2.942 ఎకరాల గెస్ట్ హౌస్ స్థలానికి సంబంధించిన మూడు పిటిషన్లు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ మొత్తం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు రైల్వే శాఖ చర్యలు కొనసాగిస్తోంది.

Free Bus: మహిళలకు మరో శుభవార్త.. ఉచిత బస్సు పథకంతో పాటుగా.. ఇక మరింత సౌకర్యంగా!

ఈ భూసేకరణకు సంబంధించి ఇప్పటికే డిసెంబర్ 21, 2024న నోటిఫికేషన్ విడుదలైంది. ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అధీకృత అధికారి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆ నివేదికను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత, ఈ భూములను రైల్వే లైన్ నిర్మాణం కోసం సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. సేకరించే భూములు ఇకపై కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి వెళ్తాయని స్పష్టం చేశారు.

Forest Roads: ఆ అటవీ మార్గాల్లో ప్రాణాలకు ముప్పు.. కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించిన మంత్రి పవన్ కళ్యాణ్!!

ఇక ఈ ప్రాజెక్టుపై రైతులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అమరావతి మీదుగా ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు సుమారు 56.53 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ రైల్వే లైన్ కోసం భూసేకరణ కాకుండా భూసమీకరణ విధానాన్ని అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా పల్నాడు, గుంటూరు జిల్లాల రైతులు తమ భూములను సమీకరణ పద్ధతిలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.

AP Government: ఏపీలో వారికి భారీ ఊరట! రూ.33 కట్టక్కర్లేదు... ఆదేశాలు జారీ!

భూసేకరణకు రైతులు వ్యతిరేకించడంతో కొన్ని చోట్ల క్షేత్రస్థాయిలో పనులకు అడ్డంకులు కూడా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని రైల్వే శాఖ కోరుతోంది. పల్నాడు జిల్లాలోని మూడు గ్రామాలు, గుంటూరు జిల్లాలోని ఏడు గ్రామాల రైతులు భూసేకరణకు అంగీకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Praja Vedika: నేడు (24/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Free Bikes: ఏపీలో వారందరికీ ఉచితంగా బైకులు... ఇచ్చేది అప్పుడే! పత్రాలు రెడీ చేసుకోండి!
Risk of cancer: ఈ అలవాట్లు క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయా.. నిపుణుల హెచ్చరిక!
CM Chandrababu: త్వరలో ఏర్పాటు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఆ జిల్లాల్లో..
సమంత 'మా ఇంటి బంగారం'.. చీరకట్టులో అదిరిపోయే యాక్షన్ స్టంట్స్! డూప్ లేకుండా..

Spotlight

Read More →