Mega Furniture Cluster: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ క్లస్టర్! LPG New Rules: ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్! నేటి నుండి కొత్త రూల్స్.... Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు! Mega Furniture Cluster: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ క్లస్టర్! LPG New Rules: ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్! నేటి నుండి కొత్త రూల్స్.... Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు!

AP Government: ఏపీలో వారికి భారీ ఊరట! రూ.33 కట్టక్కర్లేదు... ఆదేశాలు జారీ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లారీ యజమానులకు భారీ ఊరట కల్పించింది. కేంద్ర ప్రభుత్వం సరకు రవాణా వాహనాలపై పెంచిన ఫిట్‌నెస్ ఫీజులను రాష్ట్రంలో ప్రస్తుతానికి అమలు చేయబోమని

Published : 2025-12-24 07:54:00
Free Bikes: ఏపీలో వారందరికీ ఉచితంగా బైకులు... ఇచ్చేది అప్పుడే! పత్రాలు రెడీ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లారీ యజమానులకు భారీ ఊరట కల్పించింది. కేంద్ర ప్రభుత్వం సరకు రవాణా వాహనాలపై పెంచిన ఫిట్‌నెస్ ఫీజులను రాష్ట్రంలో ప్రస్తుతానికి అమలు చేయబోమని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు పాత ఫీజులనే వసూలు చేయాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లారీ యజమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Praja Vedika: నేడు (24/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ (MoRTH) ఈ నెల 11న సరుకు రవాణా వాహనాల ఫిట్‌నెస్ ఫీజులను భారీగా పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యంగా 20 ఏళ్లు దాటిన లారీలపై ఈ ఫీజులు గణనీయంగా పెరిగాయి. దీంతో లారీ యజమానులు గరిష్టంగా రూ.33 వేల వరకు ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది తమపై తీవ్ర ఆర్థిక భారం అవుతుందని లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

Risk of cancer: ఈ అలవాట్లు క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయా.. నిపుణుల హెచ్చరిక!

ఈ అంశాన్ని రహదారి భద్రత సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువచ్చారు. లారీ యజమానుల సంఘం ఈ పెంపును వ్యతిరేకిస్తూ, భారం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, వెంటనే ఈ అంశాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించారు.

CM Chandrababu: త్వరలో ఏర్పాటు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఆ జిల్లాల్లో..

సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక మెమో జారీ చేసింది. ఈ మెమో ప్రకారం, కేంద్రం పెంచిన ఫిట్‌నెస్ ఫీజులను రాష్ట్రంలో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే ఇతర రాష్ట్రాలు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాయో అధ్యయనం చేసి, పూర్తి నివేదికను సమర్పించాలని రవాణాశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా భవిష్యత్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

సమంత 'మా ఇంటి బంగారం'.. చీరకట్టులో అదిరిపోయే యాక్షన్ స్టంట్స్! డూప్ లేకుండా..

ఈ తాజా నిర్ణయంతో ఏపీ లారీ యజమానుల సంఘం సంతోషం వ్యక్తం చేసింది. తమ సమస్యను సత్వరమే పరిష్కరించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, రవాణాశాఖ మంత్రికి, ఉన్నతాధికారులకు సంఘం కృతజ్ఞతలు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లారీ యజమానులకు తాత్కాలికంగా అయినా ఆర్థిక భారం తగ్గినట్లయిందని వారు అభిప్రాయపడ్డారు.

గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో జనవరి 22 నుంచి ఫైనల్స్.. రెండు విభాగాల్లో పోటీలు!
Vijayawada Meet the Press: పెట్టుబడులను తరిమేశారు.. రాష్ట్రాన్ని ముంచేశారు విజయవాడ వేదికగా మంత్రి పార్థసారథి ఫైర్!!
50 వేల మంది టెక్ విద్యార్థులకు క్వాంటం నైపుణ్యాలపై శిక్షణకు లక్ష్యం! ఐఐటీ మద్రాస్ ప్రతినిధులతో..
Akhanda 2: బాక్సాఫీస్ వద్ద బాలయ్య శివతాండవం.. తగ్గని క్రేజ్… ఇంకా పెరిగే వసూళ్లకు ఛాన్స్!
World Paytm: ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఇదే... పేటీఎం CEO!

Spotlight

Read More →