Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం! Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల! Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!! Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..! కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల.. Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం! Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల! Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!! Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..! కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల..

కాశీబుగ్గ ఆలయంలో విషాదం! మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ప్రభుత్వ ఆర్థిక సాయం!

2025-11-02 08:37:00
Highway Expansion: ఆ హైవే విస్తరణకు గ్రీన్ సిగ్నల్! రూ.1,000 కోట్లతో నాలుగు లైన్లుగా... ఈ రూట్లోనే!

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన విషాద ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, పూర్తి వివరాలతో వివరణ ఇచ్చారు. ఏకాదశి సందర్భంగా పెద్దఎత్తున భక్తులు కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి తరలివచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రవేశద్వారం వద్ద తోపులాట జరిగి తొమ్మిది మంది దుర్మరణం చెందగా, పదహారు మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోం మంత్రి వంగలపూడి అనితలతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను పలాస సీహెచ్‌సీ ఆసుపత్రిలో పరామర్శించి, వైద్యులను వారి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.

IPS: ఏపీ పోలీస్ శాఖలో భారీ బదిలీలు..! 21 మంది ఐపీఎస్ అధికారులకు కొత్త పోస్టింగులు..!

ఈ ఘటనకు ప్రధాన కారణం అనుకోకుండా భారీగా భక్తులు తరలిరావడమేనని మంత్రి పేర్కొన్నారు. ఈ దేవాలయం గత నాలుగైదేళ్లుగా నిర్మాణంలో ఉండగా, కేవలం నాలుగు నెలల క్రితం ప్రతిష్ఠాపన జరగింది. స్థానిక అధికారులు, పోలీసులు ఇంతమంది భక్తులు వస్తారని ముందుగానే అంచనా వేయలేకపోయారని తెలిపారు. ఉదయం దర్శనం కోసం వచ్చిన భక్తులు, ఆలయం మూసివేసే సమయానికి కూడా ఎంట్రీ మార్గంలో ఉండడం వల్ల ఒకే మార్గంలో తోపులాట జరిగిందని వివరించారు. పై మెట్ల వద్ద ఒక్కొక్కరు కిందపడుతూ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిపారు.

Promotions: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారందరికీ పదోన్నతులు!

బ్యారికేడింగ్ సరిగా చేయకపోవడమే ప్రమాద తీవ్రతకు మరో కారణమని మంత్రి గుర్తించారు. సాధారణంగా ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఆరు అంగుళాల ఫౌండేషన్ ఉండాలి. కానీ ఈ ప్రాంతంలో కేవలం రెండున్నర అంగుళాల ఫౌండేషన్ మాత్రమే ఉండడంతో అది విరిగి భక్తులు పడిపోయారని తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే ఎమ్మెల్యేలు, అధికారులు, మంత్రులు అందరూ సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందజేశారని చెప్పారు.

Andhra Pradesh: ఉద్యోగులకు శుభవార్త.. ఏపీలో 1500 మందికి పైగా పదోన్నతులు!

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం, తీవ్రంగా గాయపడిన వారికి రూ.3 లక్షల సాయం అందజేస్తామని మంత్రి ప్రకటించారు. అదనంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఆర్థిక సాయం ప్రకటించబడిందన్నారు. తెలుగు దేశం పార్టీ తరపున మరణించిన ముగ్గురు కార్యకర్తల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సాయం అందిస్తామని తెలిపారు. అంతేకాక, మృతి చెందిన కుటుంబాలకు తక్షణమే మట్టి ఖర్చుల కోసం రూ.10,000 చొప్పున ప్రభుత్వం సాయం అందజేసిందని వివరించారు.

Morning Habits: ఉదయం నిద్రలేవగానే తప్పనిసరిగా చేయాల్సిన పనులు! చాలా మందికి తెలియదు!

ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల కార్యకలాపాలు, ముఖ్యమైన తేదీలు, భక్తుల సంఖ్యపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు నిర్మించే దేవాలయాల విషయంలో కూడా సురక్షిత చర్యలు తీసుకునే విధంగా కొత్త వ్యవస్థ రూపొందించనున్నామని చెప్పారు. పాండా గారు మంచి మనసుతో భక్తుల కోసం దేవాలయాన్ని నిర్మించారని, కానీ భవిష్యత్తులో భద్రతా ప్రమాణాలు తప్పనిసరి చేయబడతాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

New Flyover: ట్రాఫిక్ సమస్యలకు చెక్... కొత్త ఫ్లైఓవర్! ఆ ప్రాంతంలోనే.. విజయవాడకు దూసుకెళ్లిపోవచ్చు!
అమెరికాలోని టాప్ 30 ఎయిర్‌పోర్టుల్లో సగం చోట్ల ఇదే సమస్య... దేశవ్యాప్తంగా ఆందోళన! రాబోయే వారం కూడా..
ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం.. రూ 1000 కోట్లు పంపిణీ.! దళారులను నమ్మొద్దు, మోసపోవద్దు!
చిచ్చుపెట్టాలని చూస్తే నాశనమైపోతారు.. మంచు ఫ్యామిలీ విభేదాల రూమర్స్‌పై లక్ష్మి సంచలనం!
OCI కార్డు హోల్డర్లకు బంపర్ న్యూస్.. ఇండియాలో ఆధార్ కార్డు పొందడానికి ఇప్పుడే అప్లై చేయండి!

Spotlight

Read More →