AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Samrat Chaudhary: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి! రేపే ప్రమాణ స్వీకారం... PrajaVedhika: ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ.. బాధితుల గోడు.. నేతల భరోసా! రేపటి ప్రజా వేదికలో పాల్గొననున్న ముఖ్య నాయకులు వీరే! Parliament: పార్లమెంట్‌లో భారీ మార్పులు... ఈ నెల 16న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Samrat Chaudhary: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి! రేపే ప్రమాణ స్వీకారం... PrajaVedhika: ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ.. బాధితుల గోడు.. నేతల భరోసా! రేపటి ప్రజా వేదికలో పాల్గొననున్న ముఖ్య నాయకులు వీరే! Parliament: పార్లమెంట్‌లో భారీ మార్పులు... ఈ నెల 16న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు!

Andhra Pradesh: ఉద్యోగులకు శుభవార్త.. ఏపీలో 1500 మందికి పైగా పదోన్నతులు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఉద్యోగులకు శుభవార్త అందించింది. పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి భారీ స్థాయిలో పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిం

Published : 2025-11-02 07:59:00
Morning Habits: ఉదయం నిద్రలేవగానే తప్పనిసరిగా చేయాల్సిన పనులు! చాలా మందికి తెలియదు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఉద్యోగులకు శుభవార్త అందించింది. పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి భారీ స్థాయిలో పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు రెండు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసినవారికే ప్రమోషన్ అర్హత ఉండగా ఇప్పుడు ఆ కాలాన్ని ఏడాదికి తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

New Flyover: ట్రాఫిక్ సమస్యలకు చెక్... కొత్త ఫ్లైఓవర్! ఆ ప్రాంతంలోనే.. విజయవాడకు దూసుకెళ్లిపోవచ్చు!

ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1500 మందికి పైగా పంచాయతీ కార్యదర్శులు సీనియర్ అసిస్టెంట్లు పదోన్నతులు పొందనున్నారు. వీరిలో సుమారు 660 మందికి డిప్యూటీ ఎంపీడీవో హోదా ఇవ్వనున్నారు.

అమెరికాలోని టాప్ 30 ఎయిర్‌పోర్టుల్లో సగం చోట్ల ఇదే సమస్య... దేశవ్యాప్తంగా ఆందోళన! రాబోయే వారం కూడా..

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రతిపాదనను ఆమోదించడంతో మార్గం సుగమమైంది.

ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం.. రూ 1000 కోట్లు పంపిణీ.! దళారులను నమ్మొద్దు, మోసపోవద్దు!

ప్రభుత్వ నిర్ణయంతో రెండు సంవత్సరాల సర్వీస్ రూల్ తొలగించబడింది. దీనివల్ల పదోన్నతులు నిలిచిపోయిన అనేకమంది ఉద్యోగులు ఇప్పుడు పై హోదాలకు ఎదగనున్నారు.

చిచ్చుపెట్టాలని చూస్తే నాశనమైపోతారు.. మంచు ఫ్యామిలీ విభేదాల రూమర్స్‌పై లక్ష్మి సంచలనం!

గ్రామ సచివాలయాల పర్యవేక్షణ కోసం మండల స్థాయిలో డిప్యూటీ ఎంపీడీవోలను నియమించాలనే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ఈ ఖాళీలను భర్తీ చేయడానికి పంచాయతీ కార్యదర్శులను ప్రమోట్ చేస్తోంది.

OCI కార్డు హోల్డర్లకు బంపర్ న్యూస్.. ఇండియాలో ఆధార్ కార్డు పొందడానికి ఇప్పుడే అప్లై చేయండి!

ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. తాము చాలా కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి సరైన నిర్ణయం తీసుకుంది అని పలువురు పేర్కొన్నారు.

Gold: దుబాయ్‌ నుంచి సుంకాలు లేకుండా ఎంత బంగారమైనా తెచ్చుకోవచ్చా? కస్టమ్స్‌ కొత్త నిబంధనలు!

ప్రమోషన్‌లు ఇవ్వడంతో శాఖలో సిబ్బంది కొరత తగ్గి, పనితీరు మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా సాగుతాయని వారు చెప్పారు.

గంటల తరబడి హైవేపై పడిగాపులు: ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు! రైలు వంతెన కింద నిలిచిన నీరు..

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పంచాయతీరాజ్ శాఖకు కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది. సిబ్బందిలో నూతన ఉత్సాహం, విశ్వాసం కలిగించిందని పంచాయతీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు.

Drugs: కాఫీ ప్యాకెట్లలో కొకైన్..! డీఆర్‌ఐ ఆపరేషన్‌లో 47 కోట్ల డ్రగ్స్ స్వాధీనం..!
America: అమెరికా షట్ డౌన్..! నెలరోజుల్లో రూ.62,000 కోట్ల నష్టం..!

Spotlight

Read More →