Public Transport: బస్సులో సామాన్లు మర్చిపోయారా? కంగారు వద్దు.. వెంటనే ఇలా చేయండి! Travel Update: ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ విప్లవం..! ఇకపై యూపీఐతోనే టికెట్ నగదు! Metro: మెట్రో సెకండ్ ఫేజ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కొత్తగా 76 కిలోమీటర్ల విస్తరణ! Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్..! కేంద్రం నుంచి 100 ఎలక్ట్రిక్ బస్సుల మంజూరు..! Tirupati Flight Services: తిరుమల భక్తులకు శుభవార్త! అయోధ్య, వారణాసికి విమాన సర్వీసులు.. ఆధ్యాత్మిక యాత్ర ఇక ఈజీ! Smart Cards: ఏపీలో వారికి శుభవార్త! త్వరలో క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డులు! E-Passport: విదేశీ ప్రయాణం ఈజీ… ఈ-పాస్‌పోర్ట్ ఎలా అప్లై చేయాలి! పూర్తి వివరాలు... Best Cars 2026: 10 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ కార్లు.. 2026 టాప్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే! Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త…! స్లీపర్ టికెట్‌తోనే ఏసీ ప్రయాణం! Vande Bharat: వందే భారత్ ప్రయాణికులకు ముఖ్య గమనిక..! రైలు సమయాల్లో మార్పు! Public Transport: బస్సులో సామాన్లు మర్చిపోయారా? కంగారు వద్దు.. వెంటనే ఇలా చేయండి! Travel Update: ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ విప్లవం..! ఇకపై యూపీఐతోనే టికెట్ నగదు! Metro: మెట్రో సెకండ్ ఫేజ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కొత్తగా 76 కిలోమీటర్ల విస్తరణ! Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్..! కేంద్రం నుంచి 100 ఎలక్ట్రిక్ బస్సుల మంజూరు..! Tirupati Flight Services: తిరుమల భక్తులకు శుభవార్త! అయోధ్య, వారణాసికి విమాన సర్వీసులు.. ఆధ్యాత్మిక యాత్ర ఇక ఈజీ! Smart Cards: ఏపీలో వారికి శుభవార్త! త్వరలో క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డులు! E-Passport: విదేశీ ప్రయాణం ఈజీ… ఈ-పాస్‌పోర్ట్ ఎలా అప్లై చేయాలి! పూర్తి వివరాలు... Best Cars 2026: 10 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ కార్లు.. 2026 టాప్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే! Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త…! స్లీపర్ టికెట్‌తోనే ఏసీ ప్రయాణం! Vande Bharat: వందే భారత్ ప్రయాణికులకు ముఖ్య గమనిక..! రైలు సమయాల్లో మార్పు!

Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..!

 శబరిమల యాత్ర సీజన్‌ ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలధారులు పెద్ద సంఖ్యలో శబరిమ

Published : 2025-11-07 18:48:00
చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?

శబరిమల యాత్ర సీజన్‌ ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలధారులు పెద్ద సంఖ్యలో శబరిమల పాదయాత్రకు బయల్దేరుతారు. భక్తుల సౌకర్యార్థం ఈ ఏడాది నవంబర్‌ నుండి జనవరి వరకు మొత్తం 60 ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల వివిధ పట్టణాల నుండి కేరళలోని కొల్లాం వరకు, తిరిగి కొల్లాం నుండి తిరుగు ప్రయాణంగా నడపనున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే వారాంతాల్లో, ప్రత్యేక పండుగ దినాల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

Modi ji: మోదీ జీ మీ స్కిన్‌కేర్ రహస్యం ఏంటి.. హర్లీన్ ప్రశ్నకు స్నేహ్ రాణా స్మార్ట్ సమాధానం!

చర్లపల్లి-కొల్లాం మార్గంలో నవంబర్‌ 17, 24, డిసెంబర్‌ 1, 8, 15, 22, 29 తేదీల్లో, జనవరి 5, 12, 19 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. తిరుగు దిశలో కొల్లాం-చర్లపల్లి రైళ్లు నవంబర్‌ 19, 26, డిసెంబర్‌ 3, 10, 17, 24, 31, జనవరి 7, 14, 21 తేదీల్లో నడవనున్నాయి. ఈ రైళ్లు పగిడిపల్లి, గుంటూరు, గూడూరు, రేణిగుంట మార్గంలో ప్రయాణిస్తాయి. నర్సాపూర్‌ మార్గంలోనూ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నవంబర్‌ 16, 23, 30, డిసెంబర్‌ 7, 14, 21, 28, జనవరి 4, 11, 18 తేదీల్లో నర్సాపూర్‌ నుండి కొల్లాం వైపు రైళ్లు బయలుదేరతాయి. తిరుగు దిశలో నవంబర్‌ 18, 25, 30, డిసెంబర్‌ 9, 16, 23, 30, జనవరి 6, 13, 20 తేదీల్లో కొల్లాం-నర్సాపూర్‌ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.

Team meets President: రాష్ట్రపతిని కలిసిన WWC విజేత భారత మహిళల జట్టు.. భారత గర్వం మీరు అంటూ ముర్ము ప్రశంస!

ఇక మచిలీపట్నం ప్రాంతానికి చెందిన భక్తుల కోసం కూడా ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వే నిర్ణయించింది. నవంబర్‌ 14, 21, 28, డిసెంబర్‌ 26, జనవరి 2 తేదీల్లో మచిలీపట్నం నుండి కొల్లాం వైపు రైళ్లు నడుస్తాయి. తిరుగు దిశలో నవంబర్‌ 16, 23, 30, డిసెంబర్‌ 28, జనవరి 4 తేదీల్లో కొల్లాం నుండి మచిలీపట్నంకు రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు గూడూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తాయి. అదనంగా, గుంటూరు, నంద్యాల, కడప మీదుగా వెళ్లే మరో మార్గంలో కూడా రైళ్లు నడుస్తాయి. డిసెంబర్‌ 5, 12, 19, జనవరి 9, 16 తేదీల్లో మచిలీపట్నం-కొల్లాం రైళ్లు, అలాగే డిసెంబర్‌ 7, 14, 21, జనవరి 11, 18 తేదీల్లో కొల్లాం-మచిలీపట్నం రైళ్లు అందుబాటులో ఉంటాయి.

World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం!

రైల్వే అధికారులు భక్తులు ముందుగానే తమ టిక్కెట్లను రిజర్వ్‌ చేసుకోవాలని సూచించారు. శబరిమల సీజన్‌లో ప్రయాణికుల భద్రత, సౌకర్యం దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి రైలులో తగిన భద్రతా సిబ్బంది, అవసరమైన సదుపాయాలు ఉంటాయని వివరించారు. ఈ ప్రత్యేక రైళ్లు నడపడం ద్వారా భక్తులు బస్సులు, ప్రైవేట్‌ వాహనాల రద్దీని తప్పించుకోవడంతో పాటు సులభంగా, సురక్షితంగా తమ యాత్రను పూర్తి చేసుకోవచ్చు. దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం భక్తులకు నిజమైన బహుమతిగా నిలుస్తుందని అయ్యప్ప భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల!
Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..!
Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!!
Google: గూగుల్‌లో ఇవి వెతికితే జైలు శిక్ష తప్పదు..! చట్టపరంగా నిషేధిత సెర్చ్‌లు ఇవే..!
Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!!
హార్ట్‌బీట్‌ నుంచి నిద్ర వరకు… అన్నీ చెప్పే స్మార్ట్‌వాచ్‌! కేవలం రూ.599 కే...

Spotlight

Read More →