PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! Pulivendula: పులివెందులలో గంజాయి, అక్రమ మద్యం ముఠా గుట్టురట్టు! 18 మంది అరెస్ట్! Chinta Mohan: అమరావతి కాదు.. అది చంద్రావతి.. రాజధానిపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు! Revanth Reddy: కీలక మలుపుగా రేవంత్ ఢిల్లీ టూర్.. జనాభా ఒక్కటే ప్రాతిపదిక కావ! Chandrababu: నేషనల్ క్వాంటమ్ మిషన్ భాగస్వామ్యంతో ఏపీ అడుగులు.. ఐఐటీ ప్రొఫెసర్ల ప్రశంసలు.. Ambedkar Jayanti: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు... రాష్ట్రవ్యాప్తంగా నివాళులర్పించిన మంత్రులు! Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! Pulivendula: పులివెందులలో గంజాయి, అక్రమ మద్యం ముఠా గుట్టురట్టు! 18 మంది అరెస్ట్! Chinta Mohan: అమరావతి కాదు.. అది చంద్రావతి.. రాజధానిపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు! Revanth Reddy: కీలక మలుపుగా రేవంత్ ఢిల్లీ టూర్.. జనాభా ఒక్కటే ప్రాతిపదిక కావ! Chandrababu: నేషనల్ క్వాంటమ్ మిషన్ భాగస్వామ్యంతో ఏపీ అడుగులు.. ఐఐటీ ప్రొఫెసర్ల ప్రశంసలు.. Ambedkar Jayanti: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు... రాష్ట్రవ్యాప్తంగా నివాళులర్పించిన మంత్రులు! Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం!

Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..!

 జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల వేళ హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఈ నెల 11న పోలింగ్‌ జరగనుండగా, ఎన్నికల నియమావళి ప్రకారం ఆ నియోజకవర్గంలో మద్యం విక్రయాలపై తాత్కాలి

Published : 2025-11-06 20:53:00
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.!

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల వేళ హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఈ నెల 11న పోలింగ్‌ జరగనుండగా, ఎన్నికల నియమావళి ప్రకారం ఆ నియోజకవర్గంలో మద్యం విక్రయాలపై తాత్కాలిక నిషేధం విధించారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు కాపాడి, ఓటర్లపై ఏవైనా ప్రభావాలు ఉండకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఎక్సైజ్‌ శాఖ ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేసి, అన్ని లైసెన్స్‌ కలిగిన మద్యం విక్రేతలు, బార్‌లు, వైన్‌ షాపులు ఆంక్షలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.

Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53!

నవంబర్‌ 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయి. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ పరిధిలోని అన్ని వైన్స్‌, బార్లు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లలోని బార్‌లు, స్టార్‌ హోటళ్లలోని లైసెన్స్‌ పొందిన బార్‌లు, క్లబ్‌లతో సహా అన్ని ప్రదేశాల్లో మద్యం విక్రయం, సర్వ్‌ చేయడం నిషేధించారు. ఈ ఆంక్షలు నవంబర్‌ 12 వరకు కొనసాగుతాయి. పోలింగ్‌ పూర్తైన మరుసటి రోజు నుంచి మాత్రమే మద్యం విక్రయాలను తిరిగి అనుమతిస్తారు. అంతేకాదు, ఓట్ల లెక్కింపు రోజైన నవంబర్‌ 14న కూడా అదే నిషేధం అమల్లో ఉండనుంది. మొత్తం మూడు దశల్లో — పోలింగ్‌కు ముందు, పోలింగ్‌ రోజు, లెక్కింపు రోజు — జూబ్లీహిల్స్‌ అంతటా మద్యం దుకాణాలు మూత పడనున్నాయి.

BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా!

ఎన్నికల సందర్భంలో చట్టవ్యవస్థకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యగా ఈ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు ఎక్సైజ్‌ శాఖ స్పష్టం చేసింది. అధికారులు ప్రాంతంలో పర్యవేక్షణను కట్టుదిట్టం చేస్తూ, నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, వ్యాపారులు ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను గౌరవించాలని కోరారు.

భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ!

ఇక రాజకీయ రంగంలోనూ జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక హాట్‌టాపిక్‌గా మారింది. గత జూన్‌లో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతితో ఖాళీ అయిన ఈ సీటు కోసం ఈ ఎన్నిక జరగుతోంది. ఈసారి త్రికోణ పోటీ నెలకొంది. బీఆర్ఎస్‌ తరఫున మాగంటి సునీత బరిలో ఉండగా, కాంగ్రెస్‌ నవీన్‌ యాదవ్‌, బీజేపీ లంకా దీపక్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దీపక్‌ రెడ్డి ఇదే నియోజకవర్గంలో పోటీచేసి ఓటమి పాలయ్యారు. AIMIM పార్టీ ఈసారి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్‌ రాజకీయ పటంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో అనే ఉత్కంఠ పెరిగిపోతోంది.

Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం!
Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..!
పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు!
Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..!
ప్రపంచ యాత్ర కల నిజం చేయబోతున్న IRCTC! తక్కువ ధరలో అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలు!
F&O Trading: F&O ట్రేడింగ్‌ నిలిపే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు — స్పష్టత ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!!

Spotlight

Read More →