Madanapalle Case: మదనపల్లె చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్...! కీలక నిందితుడి మృతి! Health Department: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...! ప్రభుత్వ వైద్యులకు భారీగా పదోన్నతులు! Ap Government: ఏపీ పేదలకు బంపర్ ఆఫర్...! మీ అకౌంట్లో రూ. 2.50 లక్షలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! CantileverBridge: మంగళగిరి-తెనాలి రోడ్డుకు మెగా అప్‌గ్రేడ్! ₹16.93 కోట్లతో అత్యాధునిక కాంటిలివర్ బ్రిడ్జ్…! Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్... సకుటుంబ సపరివార సమేతంగా దోచేశారు! బిగుస్తున్న సీఐడీ ఉచ్చు! New Airport: విమానాశ్రయంపై మంత్రి కీలక ప్రకటన! మారబోతున్న ఆ ప్రాంతం రూపురేఖలు! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! Madanapalle Case: మదనపల్లె చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్...! కీలక నిందితుడి మృతి! Health Department: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...! ప్రభుత్వ వైద్యులకు భారీగా పదోన్నతులు! Ap Government: ఏపీ పేదలకు బంపర్ ఆఫర్...! మీ అకౌంట్లో రూ. 2.50 లక్షలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! CantileverBridge: మంగళగిరి-తెనాలి రోడ్డుకు మెగా అప్‌గ్రేడ్! ₹16.93 కోట్లతో అత్యాధునిక కాంటిలివర్ బ్రిడ్జ్…! Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్... సకుటుంబ సపరివార సమేతంగా దోచేశారు! బిగుస్తున్న సీఐడీ ఉచ్చు! New Airport: విమానాశ్రయంపై మంత్రి కీలక ప్రకటన! మారబోతున్న ఆ ప్రాంతం రూపురేఖలు! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి!

Farmers: రైతులకు భారీ ఊరట! ఆ జిల్లాలో 22ఏ భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం!

ఆంధ్రప్రదేశ్‌లో 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన ప్రైవేటు పట్టా భూముల సమస్యలు చాలా కాలంగా రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. భూములను కొనుగోలు చేయడం, అమ్మడం వీ

Published : 2025-12-17 09:25:00
AP Pensions: ఏపీలో వారికి కొత్తగా రూ.5 వేలు పెన్షన్లు...వేల సంఖ్యలో దరఖాస్తులు! పూర్తి వివరాలు....

ఆంధ్రప్రదేశ్‌లో 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన ప్రైవేటు పట్టా భూముల సమస్యలు చాలా కాలంగా రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. భూములను కొనుగోలు చేయడం, అమ్మడం వీలుకాక అనేక మంది రైతులు నష్టపోయారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు చేపట్టగా, అందులో భాగంగా ఏలూరు జిల్లాలో కీలక ముందడుగు పడింది.

Salaries Hike: ఆ ఉద్యోగులకు భారీ జీతాల పెంపు.. రూ.25 వేల నుంచి రూ.45 వేలకు!

ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లో మెగా గ్రీవెన్స్ సెల్ నిర్వహించి, అన్ని మండలాల నుంచి రెవెన్యూ అధికారులు, బాధిత రైతులను పిలిపించి వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొని బాధితులతో మాట్లాడారు. రికార్డులను పరిశీలించి అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులకు పరిష్కారం చూపించారు.

AP Government:ఏపీలో వారికి గుడ్‌న్యూస్! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తున్నారు.. ప్రతి ఏటా ఇస్తారు!

ఎన్నో సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని రైతులు తెలిపారు. అయితే మంత్రి, ఎమ్మెల్యేల సమక్షంలో ఒక్క రోజులోనే తమ సమస్యలు పరిష్కారం కావడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా వెంటాడిన భూసమస్యలు తొలగిపోవడంతో బాధితులు ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Praja Vedika: నేడు (17/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఇకపై 22ఏ భూముల సమస్యలపై ప్రతి నెలా గ్రీవెన్స్ నిర్వహిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. నిషేధిత జాబితా నుంచి తొలగించిన సర్వే నంబర్ల వివరాలను ప్రజలు వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడతో పాటు అధికారులు మొత్తం 809 వినతులను స్వీకరించి పరిష్కారం చూపించారు.

Dhanurmasam: నేటి నుంచి ధనుర్మాసం ఆరంభం.. విష్ణు భక్తులకు పవిత్ర మాసం!

దాదాపు నెల రోజుల పాటు చేసిన కసరత్తుతో ఈ సమస్యలకు పరిష్కారం లభించిందని అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లాలో అమలు చేసిన విధానాన్ని మిగిలిన జిల్లాల్లోనూ అనుసరించాలని మంత్రి ఆదేశించారు. రెండు వారాల్లో రెవెన్యూ, దేవదాయ, రిజిస్ట్రేషన్ శాఖల సమన్వయంతో భూసమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు. దీంతో 22ఏ భూములపై నిషేధం తొలగి, భూముల కొనుగోలు–అమ్మకాలు స్వేచ్ఛగా జరగనున్నాయి.

Elon Musk: 600 బిలియన్ డాలర్ల మైలురాయి.. ఎలాన్ మస్క్ మరో చరిత్రాత్మక రికార్డు!
Akhanda-2: అఖండ-2’లో బాలయ్య కూతురు ఎవరో తెలుసా... నెట్టింట హాట్ డిస్కషన్!
Workers: ఏపీలో వారికి గుడ్ న్యూస్..! ఉపాధి హామీ వేతనాలకు రూ.988 కోట్లు విడుదల!
Emirates Airlines: అంతరించిపోతున్న వన్యప్రాణుల రక్షణ కోసం ఎమిరేట్స్ సరికొత్త ఆవిష్కరణ..!!!
Cab Users: ఓలా–ఉబర్‌కు షాక్…! కేంద్రం నుంచి ‘భారత్‌ ట్యాక్సీ’ యాప్‌ ఎంట్రీ..!

Spotlight

Read More →