AP Government: ఏపీలో కౌలు రైతులకు శుభవార్త.. పీఏసీఎస్ ద్వారా రూ.లక్ష రుణం!! వివిధ ప్రాజెక్టులపై చర్చించిన మంత్రి.. నైపుణ్య గణన కి సహకారం! త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా.. NSTI Vizag: విశాఖకు స్కిల్ హబ్ హోదా…! కేంద్ర మంత్రితో లోకేశ్‌ కీలక భేటీ..! Metro Rail India: దేశంలోనే అతి పొడవైన మెట్రో రూట్ ఆ రాష్ట్రంలోనే.. పింక్ లైన్‌తో కొత్త రికార్డు!! Modi-Messi: పొగమంచు ఎఫెక్ట్.. మోదీ మెస్సీ భేటీ క్యాన్సిల్! USA Visa: ట్రంప్ సంచలన నిర్ణయం.. వెట్టింగ్ వేళ మరో పిడుగు.. భారీగా H-IB, H-4 వీసాలు 'రద్దు'.! IndiGo Flights: విమానాల రద్దుపై పిల్‌కు సుప్రీంకోర్టు నో…! ఢిల్లీ హైకోర్టుకే వెళ్లాలని ఆదేశం! కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరితో మంత్రి లోకేష్ భేటీ! విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ.. First Hydrogen Train: గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న తొలి హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది! Andhra Pradesh Government: ప్రభుత్వ సేవలు ఇక మీ ఇంటి వద్దకే.. ఐదు నిమిషాల్లో పని పూర్తి చేసే సింపుల్ ప్రాసెస్ ఇదే!!! AP Government: ఏపీలో కౌలు రైతులకు శుభవార్త.. పీఏసీఎస్ ద్వారా రూ.లక్ష రుణం!! వివిధ ప్రాజెక్టులపై చర్చించిన మంత్రి.. నైపుణ్య గణన కి సహకారం! త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా.. NSTI Vizag: విశాఖకు స్కిల్ హబ్ హోదా…! కేంద్ర మంత్రితో లోకేశ్‌ కీలక భేటీ..! Metro Rail India: దేశంలోనే అతి పొడవైన మెట్రో రూట్ ఆ రాష్ట్రంలోనే.. పింక్ లైన్‌తో కొత్త రికార్డు!! Modi-Messi: పొగమంచు ఎఫెక్ట్.. మోదీ మెస్సీ భేటీ క్యాన్సిల్! USA Visa: ట్రంప్ సంచలన నిర్ణయం.. వెట్టింగ్ వేళ మరో పిడుగు.. భారీగా H-IB, H-4 వీసాలు 'రద్దు'.! IndiGo Flights: విమానాల రద్దుపై పిల్‌కు సుప్రీంకోర్టు నో…! ఢిల్లీ హైకోర్టుకే వెళ్లాలని ఆదేశం! కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరితో మంత్రి లోకేష్ భేటీ! విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ.. First Hydrogen Train: గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న తొలి హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది! Andhra Pradesh Government: ప్రభుత్వ సేవలు ఇక మీ ఇంటి వద్దకే.. ఐదు నిమిషాల్లో పని పూర్తి చేసే సింపుల్ ప్రాసెస్ ఇదే!!!

Wifi: ఫ్రీ వైఫై ఉంది కదా అని కనెక్ట్ అయ్యారా..? మీ డేటా ప్రమాదంలోనే..!

2025-12-14 18:21:00
Job Alert: త్రివిధ దళాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్…! UPSC NDA, NA 2026 విడుదల!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వాలు నగరాల్లో ప్రజలకు ఫ్రీ పబ్లిక్ వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, బస్టాప్‌లు, పార్కులు, లైబ్రరీలు, పర్యాటక ప్రాంతాలు వంటి జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ వైఫై నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మొబైల్ డేటా అందుబాటులో లేని పరిస్థితుల్లో లేదా అత్యవసరంగా ఇంటర్నెట్ అవసరమైనప్పుడు చాలా మంది ఈ పబ్లిక్ వైఫైను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సౌకర్యంతో పాటు కొన్ని తీవ్ర భద్రతా ప్రమాదాలు కూడా ఉన్నాయని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Coffee Tips: ఇంట్లో కాఫీ కేఫేలా రుచిగా కావాలా? ఈ చిన్న చిట్కాలే చాలు!!

పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లకు ఎవరైనా సులభంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉండటంతో, సైబర్ నేరగాళ్లు వాటిని తమ మోసాలకు వేదికగా మార్చుకుంటున్నారు. హ్యాకర్లు పబ్లిక్ వైఫై సర్వర్లను హ్యాక్ చేసి యూజర్ల మొబైల్ ఫోన్లలోని వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డులు, బ్యాంక్ వివరాలను సులభంగా పొందే ప్రమాదం ఉందని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా పబ్లిక్ వైఫై ఉపయోగిస్తున్న సమయంలో యూజర్లు తెలియకుండానే తమ డేటాను షేర్ చేసే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల పబ్లిక్ వైఫై వినియోగంలో అత్యంత జాగ్రత్త అవసరమని సూచిస్తున్నారు.

Late night: యువత లేట్ నైట్ అలవాటు.. వైద్యుల హెచ్చరిక!

బ్యాంకింగ్ కార్యకలాపాలు, ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో పబ్లిక్ వైఫైను పూర్తిగా దూరంగా పెట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నెట్ బ్యాంకింగ్, యూపీఐ ట్రాన్సాక్షన్లు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలు ఎంటర్ చేసే సందర్భాల్లో పబ్లిక్ వైఫై వాడటం ప్రమాదకరమని తెలిపారు. అలాగే ఈ-కామర్స్ వెబ్‌సైట్లు లేదా షాపింగ్ యాప్‌లలో కొనుగోళ్లు చేసేటప్పుడు వ్యక్తిగత, ఆర్థిక సమాచారం ఇవ్వాల్సి వస్తుందనీ, ఇది సైబర్ నేరగాళ్లకు అవకాశం కల్పించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తే, అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు.

Messi tour: ఒకే మెస్సీ టూర్.. కోల్కతాలో గందరగోళం.. హైదరాబాద్‌లో విజయం!

ఇక ప్రయాణ సమయంలో మొబైల్ ఫోన్లలో ఆటోమేటిక్ వైఫై కనెక్టివిటీని ఆఫ్ చేసుకోవాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు. తెలియని నెట్‌వర్క్‌లకు ఫోన్ ఆటోమేటిక్‌గా కనెక్ట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని తెలిపారు. అలాగే పబ్లిక్ ప్రదేశాల్లో బ్లూటూత్‌ను కూడా ఆఫ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. బ్లూటూత్ ద్వారా కూడా ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, దీని వల్ల వ్యక్తిగత డేటా ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. పబ్లిక్ వైఫై లేదా బ్లూటూత్ ఉపయోగించిన తర్వాత అనుమానాస్పదంగా డబ్బులు విత్‌డ్రా అయినా, లేదా అకౌంట్‌లో అనధికార లావాదేవీలు కనిపించినా వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.

Industries: ఏపీకి తరలి వచ్చిన ఫార్మా కంపెనీకి భూకేటాయింపులు..! 3 జిల్లాల్లో వేల ఎకరాలు.. వేల ఉద్యోగాలు…!
National Security: మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ఐఎస్ఐ నిఘా అలర్ట్‌.. భద్రత మరింత కట్టుదిట్టం!!
Delhi : గ్యాస్ ఛాంబర్‌గా మారిన ఢిల్లీ.. GRAP-4 రూల్స్ అమలు!
దక్షిణాఫ్రికాలో విషాదం.. హిందూ ఆలయం కూలి నలుగురు దుర్మరణం, భారత సంతతి వ్యక్తి మృతి!
ఏపీలో బంగారు గనులు.. ఆ ప్రాంతాల్లో మొదలైన తవ్వకాలు! 10 ఏళ్లలో 6 వేల టన్నుల బంగారం!
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. స్మార్ట్ రేషన్ కార్డుకు రేపే ఆఖ‌రి గ‌డువు.. తర్వాత డబ్బులు చెల్లించాల్సిందే!

Spotlight

Read More →