Railway Jobs: ఎన్టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్ పరీక్షలు స్టార్ట్… అడ్మిట్ కార్డులపై కీలక అప్డేట్! Women Empowerment: రూ.30 లక్షల జీతం ఉన్నా.. నా కోసం నేను జీవించడం మరిచిపోయా, అదే నిజమైన సంతృప్తి! Lokeshs post: భర్తగా గర్వంగా ఉంది.. బ్రాహ్మణిపై లోకేశ్ ఎమోషనల్ పోస్ట్! Gold Project: జొన్నగిరిలో బంగారు గనులు…! పదేళ్లలో 6 వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యం! RRB Jobs 2026: నిరుద్యోగులకు శుభవార్త.. RRB 2026 జాబ్ క్యాలండర్ విడుదల, నోటిఫికేషన్ నెలలు ఇవే!! AP Govt: ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి తీపికబురు..! నియామకాలు ఫైనల్! AmazonTech News: తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడి.. హైదరాబాద్‌లో AWS డేటా సెంటర్ విస్తరణ!! Gold Investment News: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే? Tirumala: శ్రీవారి దర్శనానికి భక్తుల వెల్లువ…! గంటల తరబడి క్యూ లైన్లలో నిరీక్షణ..! GOAT Tour India: టూర్‌లో హైదరాబాద్‌కు వచ్చిన మెస్సీ… రాహుల్ గాంధీతో ప్రత్యేక భేటీ!! Railway Jobs: ఎన్టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్ పరీక్షలు స్టార్ట్… అడ్మిట్ కార్డులపై కీలక అప్డేట్! Women Empowerment: రూ.30 లక్షల జీతం ఉన్నా.. నా కోసం నేను జీవించడం మరిచిపోయా, అదే నిజమైన సంతృప్తి! Lokeshs post: భర్తగా గర్వంగా ఉంది.. బ్రాహ్మణిపై లోకేశ్ ఎమోషనల్ పోస్ట్! Gold Project: జొన్నగిరిలో బంగారు గనులు…! పదేళ్లలో 6 వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యం! RRB Jobs 2026: నిరుద్యోగులకు శుభవార్త.. RRB 2026 జాబ్ క్యాలండర్ విడుదల, నోటిఫికేషన్ నెలలు ఇవే!! AP Govt: ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి తీపికబురు..! నియామకాలు ఫైనల్! AmazonTech News: తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడి.. హైదరాబాద్‌లో AWS డేటా సెంటర్ విస్తరణ!! Gold Investment News: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే? Tirumala: శ్రీవారి దర్శనానికి భక్తుల వెల్లువ…! గంటల తరబడి క్యూ లైన్లలో నిరీక్షణ..! GOAT Tour India: టూర్‌లో హైదరాబాద్‌కు వచ్చిన మెస్సీ… రాహుల్ గాంధీతో ప్రత్యేక భేటీ!!

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో చలి ఉధృతి… సాధారణం కంటే 7 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు IMD హెచ్చరిక!!

2025-12-13 17:25:00
Political News: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట.. ఫైబర్‌నెట్ కేసు కొట్టివేసిన కోర్టు.. నిజమే గెలిచింది!

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. డిసెంబర్ మధ్యలోకి అడుగుపెడుతున్న వేళ, సాధారణంగా ఉండాల్సిన ఉష్ణోగ్రతల కంటే కనీసం 6 నుంచి 7 డిగ్రీల వరకు తక్కువగా నమోదవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. తెల్లవారుజామున, రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు ఒక్క అంకెలకు పడిపోవడంతో పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయం బయటకు వెళ్లాలంటేనే వణుకు పుట్టే పరిస్థితి నెలకొంది.

అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం.. 921 ప్లాట్లపై చర్చ - 15 రోజుల్లో..

ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామ రాజు జిల్లా ఈ సీజన్‌లో అత్యంత చలిని ఎదుర్కొంటోంది. పాడేరు, అరకు, మినుములూరు, చింతపల్లి వంటి లోయ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనీవినీ ఎరుగని స్థాయిలో పడిపోయాయి. మినుములూరులో 4 డిగ్రీల సెల్సియస్‌, అరకులో సుమారు 4.6 డిగ్రీలు, పాడేరులో 6 డిగ్రీలు, చింతపల్లిలో 6.5 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో ఉదయాన్నే దట్టమైన పొగ కమ్ముకోవడంతో రోడ్లు కనిపించని పరిస్థితి ఏర్పడుతోంది. ఇంటి నుండి బయటకు అడుగు పెట్టడానికే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యం.. నేను ఈ స్థాయికి వచ్చానంటే!

గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ చలి ప్రభావం తీవ్రంగా ఉంది. ఉదయం పనుల కోసం బయల్దేరే ఉద్యోగులు, రైతులు దుస్తులపై దుస్తులు వేసుకుని బయటకు రావాల్సి వస్తుంది. సాయంత్రం అయ్యిందంటే చాలామంది ఇళ్లలోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ప్రధాన రహదారులపై పొగమంచు కారణంగా వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాల్సి వస్తోంది. ప్రమాదాల అవకాశాలు పెరగకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Modi-Putin: మోదీ పుతిన్ సెల్ఫీ.. అమెరికా రాజకీయాల్లో కలకలం.. ట్రంప్‌కు దేశంలోనే వ్యతిరేకత!

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ చలి ఇక్కడితో ఆగే సూచనలు లేవు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరో 3 నుంచి 4 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా  తెలంగాణ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింతగా ఉండవచ్చని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే రాత్రివేళల్లో చలి ఎక్కువగా అనిపిస్తున్న ప్రాంతాల్లో పరిస్థితి మరింత కఠినంగా మారే సూచనలు ఉన్నాయి.

H1B Visa ఫీజు పెంపు వ్యవహారంలో అనూహ్య పరిణామం.. కోర్టుకెక్కిన 20 రాష్ట్రాలు - ఆందోళనలో కార్పొరేట్లు!

వాతావరణ నిపుణులు ఈ అకస్మాత్తు ఉష్ణోగ్రతల పతనానికి ఉత్తర దిశ నుంచి వీస్తున్న చల్లని గాలులే ప్రధాన కారణమని చెబుతున్నారు. హిమాలయ ప్రాంతాల్లో ఏర్పడిన మంచు తుఫాన్లు, వాయు పీడన మార్పులు దక్షిణ భారతదేశం వైపు చల్లని గాలులను వస్తున్నాయని అదే సమయంలో ఆకాశం స్పష్టంగా ఉండటం, మేఘావరణం లేకపోవడం వల్ల రాత్రివేళ భూమి నుంచి వేడి త్వరగా బయటకు వెళ్లిపోతోంది. దీని ఫలితంగా చలి మరింత పెరుగుతోంది.

Car Sales: ధర తగ్గిన తర్వాత ఈ కార్లకు ఫుల్ డిమాండ్... పోటీపడి మరీ కొనేస్తున్నారు! టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ SUVల వివరాలు!

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ సూచించింది. రాత్రి, తెల్లవారుజామున బయటకు వెళ్లేవారు గాలిని తట్టుకునే దుస్తులు ధరించాలని, వృద్ధులు మరియు చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇస్తున్నారు.రానున్న రోజుల్లోనూ చలి తీవ్రత కొనసాగనున్నందున తెలుగు రాష్ట్రాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన ఒజెంపిక్ ఇంజెక్షన్ భారత్‌లో విడుదల! టైప్ 2 డయాబెటిస్ - బరువు తగ్గడానికి కూడా..
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. కీలక తేదీలలో ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
Venky Mama: హ్యాపీ బర్త్‌డే వెంకీ మామ.. కలియుగ పాండవులుతో మొదలైన స్టార్ జర్నీ!
IT Jobs: విశాఖలో సువర్ణ అధ్యాయం.. కూటమి ప్రభుత్వ సంచలన అడుగు.. యువత చేతిలో ల్యాప్‌టాప్‌లు.. గంజాయి కాదు.. లోకేష్ ఫైర్!
Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు!
Tourism: విశాఖ టూరిజానికి బిగ్ బూస్ట్…! తొమ్మిది రోజుల బీచ్ ఫెస్టివల్ తేదీలు ఖరారు..!

Spotlight

Read More →