Amaravati Updates: పది రోజుల్లోనే అద్భుత మార్పు.. E2 రోడ్డుతో మారనున్న రాజధాని రూపురేఖలు.. Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం..! నెయ్యి సేకరణలో భారీ మార్పులు! AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్..! ప్రభుత్వమే నేరుగా కొనుగోలు... సర్కార్ కీలక నిర్ణయం! Municipal Chairman: ముగిసిన న్యాయపోరాటం..! ఇబ్రహీంపట్నం చైర్మన్ పదవిపై హైకోర్టు క్లారిటీ...! AP Elections: ఏపీ పోలింగ్ ‘మిరాకిల్’ వివాదం..! పరకాల ఆరోపణల్లో నిజం ఎంత? Mulapeta Port: ఉత్తరాంధ్ర అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్...! భవిష్యత్తు వాణిజ్య కేంద్రంగా మూలపేట..! Madanapalle Case: మదనపల్లె చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్...! కీలక నిందితుడి మృతి! Health Department: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...! ప్రభుత్వ వైద్యులకు భారీగా పదోన్నతులు! Ap Government: ఏపీ పేదలకు బంపర్ ఆఫర్...! మీ అకౌంట్లో రూ. 2.50 లక్షలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! CantileverBridge: మంగళగిరి-తెనాలి రోడ్డుకు మెగా అప్‌గ్రేడ్! ₹16.93 కోట్లతో అత్యాధునిక కాంటిలివర్ బ్రిడ్జ్…! Amaravati Updates: పది రోజుల్లోనే అద్భుత మార్పు.. E2 రోడ్డుతో మారనున్న రాజధాని రూపురేఖలు.. Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం..! నెయ్యి సేకరణలో భారీ మార్పులు! AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్..! ప్రభుత్వమే నేరుగా కొనుగోలు... సర్కార్ కీలక నిర్ణయం! Municipal Chairman: ముగిసిన న్యాయపోరాటం..! ఇబ్రహీంపట్నం చైర్మన్ పదవిపై హైకోర్టు క్లారిటీ...! AP Elections: ఏపీ పోలింగ్ ‘మిరాకిల్’ వివాదం..! పరకాల ఆరోపణల్లో నిజం ఎంత? Mulapeta Port: ఉత్తరాంధ్ర అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్...! భవిష్యత్తు వాణిజ్య కేంద్రంగా మూలపేట..! Madanapalle Case: మదనపల్లె చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్...! కీలక నిందితుడి మృతి! Health Department: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...! ప్రభుత్వ వైద్యులకు భారీగా పదోన్నతులు! Ap Government: ఏపీ పేదలకు బంపర్ ఆఫర్...! మీ అకౌంట్లో రూ. 2.50 లక్షలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! CantileverBridge: మంగళగిరి-తెనాలి రోడ్డుకు మెగా అప్‌గ్రేడ్! ₹16.93 కోట్లతో అత్యాధునిక కాంటిలివర్ బ్రిడ్జ్…!

IT Jobs: విశాఖలో సువర్ణ అధ్యాయం.. కూటమి ప్రభుత్వ సంచలన అడుగు.. యువత చేతిలో ల్యాప్‌టాప్‌లు.. గంజాయి కాదు.. లోకేష్ ఫైర్!

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయే విధంగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో విశాఖపట్నంలో ఒ

Published : 2025-12-13 15:17:00
Venky Mama: హ్యాపీ బర్త్‌డే వెంకీ మామ.. కలియుగ పాండవులుతో మొదలైన స్టార్ జర్నీ!

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయే విధంగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో విశాఖపట్నంలో ఒకేరోజు తొమ్మిది ఐటీ కంపెనీల క్యాంపస్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం అద్భుత ఘట్టంగా నిలిచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తుపై తమ విజన్‌ను స్పష్టం చేయడంతో పాటు, ప్రతిపక్ష వై.ఎస్.ఆర్.సి.పి. (YSRCP) పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. కీలక తేదీలలో ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కేవలం 18 నెలల కాలంలోనే రాష్ట్రంలో ఐటీ రంగం ఇంత వేగంగా పుంజుకోవడం తమ కూటమి ప్రభుత్వ కష్టానికి లభించిన ప్రతిఫలమని పేర్కొన్నారు. ఆయన వై.ఎస్.ఆర్.సి.పి. అధినేతను ఉద్దేశించి మాట్లాడుతూ, "నాది విజనరీ (Visionary) వ్యవహారం అయితే, గత పాలకులది ప్రిజనరీ (Prisonary) వ్యవహారం" అని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రాన్ని ముందుకు నడిపించే ప్రణాళిక తమదైతే, గత పాలనలో రాష్ట్రం వెనక్కి పడిపోయిందని ఆయన ఆరోపించారు.

ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన ఒజెంపిక్ ఇంజెక్షన్ భారత్‌లో విడుదల! టైప్ 2 డయాబెటిస్ - బరువు తగ్గడానికి కూడా..

కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయం: రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ కూటమి ప్రభుత్వ ధ్యేయమని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఐటీ, ఏఐ (Artificial Intelligence) హబ్‌గా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.

Car Sales: ధర తగ్గిన తర్వాత ఈ కార్లకు ఫుల్ డిమాండ్... పోటీపడి మరీ కొనేస్తున్నారు! టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ SUVల వివరాలు!

మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, వై.ఎస్.ఆర్.సి.పి. పాలనలో యువత భవిష్యత్తు నాశనమైందని ఆరోపించారు. "నాడు జగన్ అండ్ కో. యువత చేతిలో గంజాయి, డ్రగ్స్ పెట్టింది. కానీ నేడు చంద్రబాబు, లోకేష్‌లు యువత చేతిలో ల్యాప్‌టాప్‌లు పెడుతున్నారు," అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము రాష్ట్రాన్ని నిర్మిస్తుంటే గత పాలకులు కూల్చివేత సిద్ధాంతాన్ని అనుసరించారని విమర్శించారు.

H1B Visa ఫీజు పెంపు వ్యవహారంలో అనూహ్య పరిణామం.. కోర్టుకెక్కిన 20 రాష్ట్రాలు - ఆందోళనలో కార్పొరేట్లు!

వై.ఎస్.ఆర్.సి.పి. పాలనలో భూ కబ్జాలు, అరాచకాలతో ఉత్తరాంధ్రను రావణకాష్టంగా మార్చారని లోకేష్ మండిపడ్డారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి మరియు తాను కలిసి ఈ ప్రాంతాన్ని పునర్నిర్మిస్తున్నామని, త్వరలో ఉత్తరాంధ్ర ఐటీ, ఏఐ రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Modi-Putin: మోదీ పుతిన్ సెల్ఫీ.. అమెరికా రాజకీయాల్లో కలకలం.. ట్రంప్‌కు దేశంలోనే వ్యతిరేకత!

ఈ సభలో పాల్గొన్న శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ, మంత్రి లోకేష్ పనితీరును ప్రశంసించారు. "మంత్రి లోకేష్ పనితీరు చూసి వై.ఎస్.ఆర్.సి.పి. నేతలు కలలోనే కాదు, నిద్రలో కూడా భయంతో వణికిపోతున్నారు," అని ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధిని చూసి వై.ఎస్.ఆర్.సి.పి. నేతలు ఓర్వలేకపోతున్నారని, అందుకే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ విధంగా, కూటమి ప్రభుత్వం తమ అభివృద్ధి అజెండాను స్పష్టం చేయడంతో పాటు, ప్రతిపక్షంపై విమర్శల దాడిని మరింత పెంచింది.

విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యం.. నేను ఈ స్థాయికి వచ్చానంటే!
అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం.. 921 ప్లాట్లపై చర్చ - 15 రోజుల్లో..
Political News: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట.. ఫైబర్‌నెట్ కేసు కొట్టివేసిన కోర్టు.. నిజమే గెలిచింది!
Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు!
GOAT Tour India: కలకత్తా నుండి ఢిల్లీ వరకు మెస్సీ పూర్తి షెడ్యూల్.. మెస్సీ హైదరాబాద్ ల్యాండింగ్ టైమ్ ఫిక్స్..!!
Gold Rates: రోజురోజుకు పెరుగుతున్న గోల్డ్ రేట్లు.. కొనుగోలుదారులకు షాక్!
Special Trains: చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు.. ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే! పూర్తి షెడ్యూల్!

Spotlight

Read More →