AP Govt: కీలక నిర్ణయం.. నిధులు వృథా కావద్దు! అలా కుదరదంటే డబ్బులు వెనక్కి ఇచ్చేయండి.. ఏపీలో వారందరికీ నోటీసులు!

తిరుమల డిపో అధికారులు స్పష్టం చేశారు – తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఏ ఆర్టీసీ బస్సులకూ ఫ్రీ బస్ పథకం వర్తించదని. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ (రూ.90), గరుడ ఏసీ (రూ.110), ప్యాకేజీ టూర్ బస్సులకు కూడా ఈ పథకం వర్తించదని తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులు దీనిని గమనించాలని సూచించారు.

Holidays: తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్‌కి డబుల్ ధమాకా..! 80 రోజులకు పైగా హాలీడేస్!

తిరుపతి రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌ల నుంచి భక్తుల సౌకర్యార్థం శ్రీవారి మెట్టుకు మరిన్ని బస్సు సర్వీసులు నడపాలని టీటీడీ అధికారులు ఆర్టీసీని కోరారు. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా నాన్-స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా ఫ్రీ బస్ పథకం వర్తించదని అధికారులు చెప్పారు.

Endowments Department: నిరుద్యోగుల్లో కొత్త ఆశలు.. దేవదాయ శాఖలో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్! వివరాలు ఇవే.!

అయితే, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రం మహిళలు జీరో టికెట్‌తో ప్రయాణించవచ్చు. ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపిస్తే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు అనేక మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు.

Indian Railways: నిమిషానికి లక్ష టికెట్లు.. రైల్వేలో కొత్త బుకింగ్ విధానం.. కొత్త యాప్, టికెట్లపై డిస్కౌంట్లు!
Capital Amaravati: అమరావతి డెవలప్‌మెంట్‌కి కొత్త అతిథి.. 2000 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్లాన్ రెడీ!
Nara Lokesh Tour: గోదావరిలో లోకేష్ సందడి.. టీడీపీ, కూటమి నేతలకు కొత్త ఉత్సాహం! మంత్రి ఇంట్లో వేడుక..
RTC bus: స్త్రీశక్తి పథకంతో ఆర్టీసీ బస్టాండ్లు కళకళలాడుతున్నాయి.. మహిళల్లో ఉత్సాహం!
Road Accident: ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి