తేదీ 24-09-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్

ప్రజా వేదిక షెడ్యూల్ తేదీ: 24 సెప్టెంబరు 2025 (బుధవారం) స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1. శ్రీ స్వామినాయుడు ఆలాడ గారు. (అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ - AMUDA చైర్మన్. 2.శ్రీ దువ్వరపు రామారావు గారు (మాజీ ఎమ్మెల్సీ)