తేదీ 23-09-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్ తేదీ: 23 సెప్టెంబరు 2025 (మంగళవారం) స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1. శ్రీ గండి బాబ్జి గారు (ఏపీ కోఆపరేటివ్ ఆయిల్సీడ్స్ గ్రోవర్నర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్) 2. శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారు (ఏపీ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్)