Praja Vedika: నేడు (20/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

భారీ వర్షాల కారణంగా భద్రాచలంలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద ప్రవాహం కారణంగా నీటిమట్టం వేగంగా పెరుగుతూ 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసి, నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Vandhe Bharath: ఏపీలో వందే భారత్ విస్తరణ..! రెండు కొత్త స్టేషన్లలో హాల్ట్ ఖాయం..!

ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలో 9,40,345 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. వరద ప్రభావంతో స్నానఘట్టాలు పూర్తిగా మునిగిపోయాయి. నీరు కళ్యాణకట్టను తాకడంతో భక్తులు స్నానాల కోసం నదిలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

Visas Cancelled: అమెరికాలో 6000 అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు రద్దు.. భయాందోళనల్లో స్టూడెంట్స్!

ఇక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పర్ణశాలలోనూ వరద ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సీతమ్మ నారచీరల ప్రాంతం, సీతమ్మ విగ్రహం వరద నీటిలో మునిగిపోయాయి.

Kakinada Pesarattu: అబ్బబ్బా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఇది ఏమిటి అనుకుంటున్నారా... కాకినాడ పెసరట్టండోయ్.. తయారీ విధానం!

మరోవైపు తుంగభద్ర జలాశయానికి కూడా భారీ వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టుకు 1,28,453 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, అధికారులు 26 గేట్లను ఎత్తి 1,30,715 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి, తుంగభద్ర నదుల ఉద్ధృతి కొనసాగుతుండటంతో అధికారులు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

8th Pay Commission: బంపర్ ఆఫర్‌! ఉద్యోగులకు ఊహించని రీతిలో జీతాల పెంపు, డీఏ!
National Highway: కొత్తగా నేషనల్ హైవే! రూ.11000 కోట్లతో.. 20 నిముషాల్లో ఎయిర్ పోర్ట్!
Schools: బాంబు బెదిరింపులతో ఢిల్లీ స్కూళ్లలో కలకలం..! విద్యార్థుల తరలింపు, విస్తృత తనిఖీలు!
DSC 2025: ఏపీలో డీఎస్సీ–2025 మెరిట్ లిస్ట్ విడుదల! ఆగస్ట్ 21 నుంచి...
Framers: రైతులకు భారీ ఆర్థిక సాయం! ఎకరాకు రూ.10 వేలు ... ఎందుకంటే?
New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డుల లిస్ట్ రెడీ! వచ్చే వారం నుంచే పంపిణీ.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!