తేదీ 20-08-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 20 ఆగస్టు 2025 (బుధవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ కిడారి శ్రావణ్ గారు (ఏపీ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్)
2. శ్రీ దువ్వారపు రామారావు గారు (మాజీ ఎమ్మెల్సీ)